సంజయ్దత్ జీవితాన్నే కథగా మలుచుకుని తెరకెక్కిన సంజు బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న సంగతి తదెలిసిందే. అంతేకాదు, బాక్సాఫీస్ రికార్డులను కూడా తిరగరాస్తోంది. మొదటి వారంలోనే రూ.200 కోట్లు కొల్లగొట్టింది. అయితే, సంజు మూవీ ఘన విజయం సాధించినా సంజయ్దత్ ముఖంలో మాత్రం నవ్వు లేదు. మరో వైపు సంజయ్ పాత్ర చేసిన హీరో మాత్రం ఆనందంలో మునిగి తేలుతున్నాడు. అయితే, ఒరిజినల్ సంజయ్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే..? సంజు …
Read More »TimeLine Layout
July, 2018
-
7 July
చిరంజీవి పాత్రలో నాగార్జున..!
మున్నాభాయ్ అంటే సంజయ్దత్ గుర్తొస్తాడు. శంకర్దాదా అంటే మెగాస్టార్ మూవీ గుర్తొస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కూడా ఫేమస్ కావాలనుకుంటున్నాడు. అందుకే కొత్తగా డాన్ క్యారెక్టర్లో దాదాగిరి చేస్తున్నాడు. మరో విధంగా చెప్పాలంటే నాగార్జున హీరోగా శంకర్దాదా సిరీస్లో మూడో చిత్రం రాబోతుందన్నమాట. ఇక అసలు విషయానికొస్తే.. దేవదాసు.. ఈ టైటిల్తో ఇండియన్ సినిమాకు విడదీయరాని అనుబంధం ఉంది. నాగేశ్వరరావు, సావత్రి ప్రధాన పాత్రలో నటించిన దేవదాసు ఆల్టైమ్ …
Read More » -
6 July
వైఎస్ జగన్పై.. సీఎం చంద్రబాబు నిఘా..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్రజలు జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారి సమస్యలను సామరస్యంగా వింటూ.. పరిష్కార మార్గాలను …
Read More » -
6 July
మంత్రి కేటీఆర్ మానవతా దృక్పథం..!
జీహెచ్ఎంసీ చేపట్టిన ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపులో ఆక్రమణల తొలగింపులో వీధి వ్యాపారులను దృష్టిలో పెట్టుకొని సున్నితంగా వ్యవహరించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మంత్రి కేటీ రామారావు ఈరోజు సమీక్షించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో జీహెచ్ఎంసి కమిషనర్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ , విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి మరియు ఇతర ఉన్నతాధికారులు …
Read More » -
6 July
వైసీపీలోకి సెంట్రల్ బ్యాంక్ మాజీ ఛైర్మన్
వేసవి కాలం ముగిసినా.. ఏపీలో మాత్రం వేసవి కాలాన్ని తలపించేలా రాజకీయ సెగలు రేగుతున్నాయి. టీడీపీ సర్కార్ ప్రభుత్వ గడువు ముగుస్తుండటం.. సాధారణ ఎన్నికల గుడువు దగ్గర పడుతుండటంతో కొందరు రాజకీయ నాయకుల్లో ఒకింత ఆనందం.. మరికొందరి రాజకీయ నాయకుల్లో ఆందోళన నెలకొంది. ఆందోళనతో ఉన్న రాజకీయ నాయకులు వారి వారి పనితీరుపై, ప్రజల్లో వారిపై ఉన్న అభిప్రాయాలను సర్వేల ద్వారా తెలుసుకుంటున్నారు. ఇలా ఏపీలోని ప్రతీ రాజకీయ పార్టీ …
Read More » -
6 July
ఎంపీ కవిత మరో గొప్ప సంచలన నిర్ణయం..!
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎంపీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ జిల్లా వాసులు వేవేల ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల బంధువులకు మధ్యాహ్నం పూట భోజనం పెట్టే కార్యక్రమాన్ని గురువారం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆధ్వర్యంలో ప్రారంభమైంది మొదటగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. తర్వాత ఈ కార్యక్రమం కొనసాగుతోంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో భోజన సదుపాయం ఆస్పత్రి కల్పిస్తోంది. అయితే రోగులకు …
Read More » -
6 July
జనచైతన్య యాత్ర కాదు అది జనం లేని యాత్ర ..!
వరంగల్ మహానగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన మేయర్ నన్నపునేని నరేందర్..నిన్న బారతీయ జనతా పార్టీ జన చైతన్య యాత్రలో తెలంగాణా ప్రభుత్వం పై చేసిన విమర్శలకు ఆయన ఘాటుగా బదులిచ్చారు.అది జన చైతన్య యాత్ర కాదు జనంలేని యాత్ర అని ప్రజలకు సేవచేయడానికి కావాల్సింది మగతనం కాదు అని ప్రజలకు సేవచేయాలంటే కావాల్సింది కమిట్ మెంట్ అని ఆయన అన్నారు.ఒక …
Read More » -
6 July
షారూఖ్ ఖాన్ కూతురు..ఇలాంటి గలీజు పనులతో
మతపరమైన అంశాల విషయంలో కాస్త నిర్లక్ష్యంగా ఉన్నాసరే సెలబ్రిటీలను ఏకీపడేసేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్(18) మాత్రం ఆ విమర్శలను అస్సలు పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె ఓ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి విపరీతంగా ట్రోలింగ్ను ఎదుర్కుంటున్నారు. ప్రస్తుతం షారూఖ్ ఫ్యామిలీ హాలీడేస్లో భాగంగా యూరప్ ట్రిప్ను ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సుహానా టూ పీస్ …
Read More » -
6 July
భారత దళిత తొలి ఉపప్రధాని జగ్జీవన్ రామ్ ను అవమానించిన ఉత్తమ్ ..!
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడు బాటలో నడిచారు. గతంలో నారా లోకేష్ నాయుడు భారతరాజ్యాంగ నిర్మాత భారతరత్న బీఆర్ అంబేద్కర్ వర్థంతి రోజు జయంతి శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెల్సిందే .తాజాగా పీసీసీ చీఫ్ …
Read More » -
6 July
ఒక్క రూపాయికే మైక్రోమ్యాక్స్ స్మార్ట్ఫోన్…భారీ ఆఫర్
251 రూపాయిలకే స్మార్ట్ఫోన్ అంటూ.. రింగింగ్ బెల్స్ సంస్థ ఫ్రీడం 251 ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. మోస్ట్ అఫార్డబుల్ స్మార్ట్ఫోన్గా పెను సంచలనానికి దారితీసిన ఈ కంపెనీ, డివైజ్లను ఎంతమందికి అందించన్నది అసలు లెక్కలే లేవు. చివరికి ఆ స్మార్ట్ఫోన్ సూత్రధారి మోహత్ గోయలే జైలు పాలయ్యాడు. ఇక 251 రూపాయల స్మార్ట్ఫోన్ గురించి మరచిపోవాల్సిందేనని వినియోగదారులు భావిస్తూ ఉంటే… తాజాగా మరో స్మార్ట్ఫోన్ కంపెనీ అత్యంత …
Read More »