ఫ్యాషన్ వరల్డ్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ హర్షి ఖాన్. ఈ భామ వెండితెరపై అంతగా కనిపించకపోయినా రియాల్టీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా, ఇంటర్నెట్ ప్రపంచంలో ఈ హాట్ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. see also:ఉన్నవి సరిపోవట్లేదట..! తన సెక్సీ అందాలతో ఈ భామ ఎప్పటికప్పుడు నెటిజన్స్ను పలుకరిస్తూనే ఉంటుంది. మోడల్గా గుర్తింపు తెచ్చుకున్న తరువాత ఓ రెండు సినిమాల్లో కనిపించింది. హాట్గా కనిపించడంతో.. …
Read More »TimeLine Layout
July, 2018
-
3 July
ఉన్నవి సరిపోవట్లేదట..!
టాలీవుడ్లో సీనియర్ హీరోయిన్స్ కొంచెం.. కొంచెంగా ఫేటౌటైపోతున్న విషయం తెలిసిందే. గతంలో చేసినట్టు ఒకే హీరోయిన్తో మళ్లీ సినిమా చేసేందుకు టాలీవుడ్ హీరోలు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. దీంతో పరభాష నుంచి వచ్చిన హీరోయిన్లు అవకాశాలను తన్నుకుపోతున్నారు. గత కొంత కాలం నుంచి మళయాళీ భామలు, బాలీవుడ్ బ్యూటీలు టాలీవుడ్లో అవకాశాలను ఎక్కువగా అందుకుంటున్నారు. ఇక అసలు విషయానికొస్తే అందరికంటే ఎక్కువగా మంచి అవకాశాలను దక్కించుకుంటున్న హాట్ బ్యూటీ …
Read More » -
2 July
సబ్బండ వర్గాలకు సీఎం కేసీఆర్ సంక్షేమం..ప్రతిపక్ష నేతల్లో గుబులు
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న పరిణామాలతో ప్రతిపక్షాల నేతల గుండెల్లో గుబులు మొదలయ్యిందని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్ పాలన మెచ్చిన ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారని ఈ పరిణామంతో విపక్ష నేతల్లో వణుకు మొదలైందన్నారు. see also:అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు సోమవారం జగిత్యాలలో జరిగిన కార్యక్రమంలో జగిత్యాల మండలం ధరూర్ గ్రామమంతా …
Read More » -
2 July
చంద్రబాబు నిరుద్యోగ భృతి కాదు.. అవి కావాలి..పవన్ కల్యాణ్
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అవసరం లేదని ఉద్యోగాలు కావాలని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా ఎస్ కోటలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నిరుద్యోగంతో ఉత్తరాంధ్ర కొట్టుమిట్టాడుతోందని, బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. కానీ తనకొడుక్కి మాత్రమే జాబ్ వచ్చిందని ఎద్దేవా చేశారు. see also:వైసీపీ శ్రేణులకు, అభిమానులకు పెద్ద శుభవార్త..! టీడీపీ …
Read More » -
2 July
అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు
అర్చకులు, ఆలయ ఉద్యోగులకు త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తును తుది దశకు చేర్చింది. దేవాదాయ శాఖకు సంబంధించి పలు అంశాలపై సోమవారం బొగ్గులకుంటలోని ధార్మిక భవన్ లో గృహ నిర్మాణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దేవాదాయ శాఖ క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారణపై కసరత్తు కొనసాగుతుందని, త్వరలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ …
Read More » -
2 July
11మంది మరణించి..22 మందికి దానం
ఢిల్లీలోని బురారీ ఏరియాలోని భాటియా కుటుంబంలోని 11మంది అనుమానాస్పద స్థితిలో మరణించటం యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. క్షుద్ర పూజల ప్రభావానికి లోనయి మోక్షం కోసం వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంతా భావిస్తున్నారు. వారిలో ఆరుగురు ఉరికి వేలాడిన ఊపిరాడక చనిపోయినట్టుగా పోస్ట్మార్టం నివేదిక తేల్చింది. చనిపోయిన 11 మంది నేత్రాలను దానం చేయాలని వారి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో 22 మందికి ఆ నేత్రాలు ఉపయోగపడనున్నాయి. భాటియాది …
Read More » -
2 July
వైసీపీ శ్రేణులకు, అభిమానులకు పెద్ద శుభవార్త..!
ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారిలో భరోసాను …
Read More » -
2 July
వైసీపీలోకి దగ్గుబాటి – వైసీపీనేతతో భేటీ..!
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేస్తున్న పాదయాత్రపై ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ పెరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఇటీవల కాలంలో పలు సంస్థలు చేసిన సర్వేల్లోనూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలనను కొనసాగిస్తుందని తేల్చి చెప్పాయి. వైసీపీ వందకు …
Read More » -
2 July
అన్ని వర్గాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యం..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇవాళ రాష్ట్ర స్థాయి రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్నిసిరిసిల్ల పట్టణంలోని కళ్యాణలక్ష్మీ గార్డెన్స్లో రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్,పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. రెండో విడుత గొర్రెల పంపిణీ లో భాగంగా లబ్దిదారులకు 30 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. see also:ఆప్షన్లు ఎంచుకోవడంలో తప్పులు దొర్లిన …
Read More » -
2 July
ద్యావుడా..! పగవాడికి కూడా ఈ పరిస్థితి రాకూడదు..!
కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఆ మాజీ మంత్రి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ కథనం చదివితే మీరు కూడా అవుననే ఒప్పుకుంటారు. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు..? అధికారంలో ఉంది టీడీపీ పార్టీనే కదా..! ఆ మాజీ మంత్రికి వచ్చిన కష్టమేంటి..? ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ అయిన టీడీపీ నేతతో అన్ని మాటలు అనిపించుకోవాల్సిన పరిస్థితి ఆయనకు ఎందుకు దాపురించింది..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే …
Read More »