TimeLine Layout

June, 2018

  • 25 June

    కాంగ్రెస్ నేత‌ల మైండ్ బ్లాంక‌య్యే పంచ్ వేసిన మంత్రి కేటీఆర్

    ఎన్నికల విషయంలో కాంగ్రెస్ నేతలది మేకపోతు గాంభీర్యమని రాష్ట్ర ఐటీ శాఖ‌ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. 50 ఏళ్ల‌ పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ నేతలు వాళ్ల చరిత్ర మరిచిపోయి ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ద్రోహపూరిత చరిత్రను ప్రజలకు తెలియజేయాలన్న మంత్రి… కుటుంబ పాలనపై కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరమన్నారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహన్ రెడ్డి, రైస్ మిల్లర్స్ …

    Read More »
  • 25 June

    నిర్మాత‌ల‌కు షాక్ ఇస్తున్న చై, సామ్ జోడీ..!

    స్టార్ హీరోయిన్ స‌మంత‌కు ఇప్పుడు కావాల్సినంత టైమ్ దొరికింది. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని న‌టించిన రంగ‌స్థ‌లం మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో స‌మంత ఎంతో హ్మప్పీ మూడ్‌లోకి వెళ్లిపోయింది. అంతేకాకుండా, త‌మిళ్ హీరో విశాల్‌తో క‌లిసి న‌టించిన అభిమ‌న్యుడు చిత్రం కూడా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్ట‌డంతో స‌మంత ఫుల్ ఖుషీలో ఉంది. మ‌రో ప‌క్క నాగ‌చైత‌న్య‌తో క‌లిసి న‌టిస్తున్న చిత్రం షూటింగ్ కూడా పూర్త‌యింది. ఇంకేముందీ, …

    Read More »
  • 25 June

    ప‌వ‌న్‌పై మ‌రోసారి ఫైర్ అయిన శ్రీ‌రెడ్డి..!

    ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా రెండో పెళ్లికి సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. వివాహ నిశ్చితార్ధం కూడా జ‌రగ‌డంతో కొంద‌రు విమ‌ర్శిస్తుంటే.. మ‌రికొంద‌రు అభినందిస్తున్నారు. రేణుదేశాయ్ జీవితం ఎండ‌మావిలా కాకుండా, సంసార జీవితం సాఫీగా సాగిపోవాల‌ని శుభాకాంక్ష‌లు తెలిపిన వారిలో వివాదాస్ప‌ద న‌టి శ్రీ‌రెడ్డి కూడా ఉండ‌టం విశేషం. తాజాగా, ఈ భామ రేణుదేశాయ్‌కు శుభాకాంక్ష‌లు తెలిపింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే త‌ప్పులేన‌ప్పుడు రేణుదేశాయ్ …

    Read More »
  • 25 June

    పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం కేసీఆర్

    తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని బంజారాహిల్స్ లో నిర్మాణంలో ఉన్న పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 7 ఎకరాల విస్తీర్ణంలో 20 అంతస్తులు, 5 లక్షల చదరపు అడుగుల నిర్మాణం పనులు అనుకున్నంత వేగంగా జరుగుతుండడం పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సిఎం …

    Read More »
  • 25 June

    ఆదాయాభివృద్ధి రేటులో రికార్డ్ సృష్టించిన తెలంగాణ

    గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఆదాయాభివృద్ది రేటులో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రకటించారు. 17.2 శాతం సగటు వృద్ధి రేటుతో తెలంగాణ రాష్ట్రం స్టేట్ ఓన్ టాక్స్ రెవెన్యూ (రాష్ట్ర స్వీయ ఆదాయం) మిగతా రాష్ట్రాలకంటే ముందంజలో ఉందని కంప్ర్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వెబ్ సైట్లో తాజా గణాంకాలను నమోదు చేశారు. 2014 జూన్ నెల నుంచి 2018 …

    Read More »
  • 25 June

    కేసీఆర్‌ను కెలికి గాలి తీసుకున్న బాబు

    తెలంగాన ముఖ్య‌మంత్రి కేసీఆర్ విష‌యంలో ఓ విభిన్న‌మైన శైలిని రాజ‌కీయ నాయ‌కులు ప‌లు సంద‌ర్భాల్లో చేసే విశ్లేష‌ణ గురించి తెలిసే ఉంటుంది. కేసీఆర్ త‌న‌పై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌ను అస్స‌లు ప‌ట్టించుకోర‌ని…పైగా ఎంజాయ్ చేస్తుంటార‌ని అదే స‌మ‌యంలో…అవకాశం దొరికిన‌ప్పుడు స‌ద‌రు వ్య‌క్తుల‌ను ఏ రేంజ్‌లో టార్గెట్ చేసేయాలో అలా చేస్తుంటార‌నేది ఆ విశ్లేష‌ణ సారాంశం. అంతేకాకుండా త‌న‌ను కెలికిన వారిని ఓ రేంజ్‌లో వాయించేస్తార‌నే సంగ‌తి తెలిసిందే. అలా తాజాగా కేసీఆర్ …

    Read More »
  • 25 June

    మంత్రి కేటీర్ స‌మ‌క్షంలో మెట్రో కోసం కీల‌క స‌మావేశం

    మెట్రోరైలుకు అనుసంధానంగా మారుమూల ప్రాంతాల్లో రవాణ సౌకర్యాల మొరుగుదల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాలని పురపాలక శాఖ మంత్రి కే తార‌క‌రామారావు అధికారులను అదేశించారు. ఈరోజు మెట్రో రైల్ భవన్ లో జరిగిన సమావేశంలో రవాణ శాఖా మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో మెట్రో రైలు కనెక్టివిటీపైన సమీక్షించారు. మెట్రోరైలు పనులు త్వరలో పూర్తి కానున్న నేపథ్యంలో దీనికి అనుసంధానం చేస్తూ మారుమూల ప్రాంతాల నుంచి( …

    Read More »
  • 25 June

    జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో.. 2019లో వార్ వ‌న్ సైడ్‌..!

     వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇప్ప‌టికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ప‌దో జిల్లాగా తూర్పు గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునే క్ర‌మంలో జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు చిన్నారుల నుంచి వృద్ధుల వర‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ …

    Read More »
  • 25 June

    అందరిని భాగస్వామ్యంతోనే హరిత హారం సాధ్యం..!!

    అందరిని భాగస్వామ్యం చేసి ముందుకు వెళ్తేనే హరిత తెలంగాణ సాధ్యమవుతుందని, ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అటవీశాఖ మంత్రి జోగు రామన్న కోరారు. గ్రామ గ్రామాన నర్సరీల ఏర్పాటుపై దూలపల్లిలోనే తెలంగాణ అటవీ అకాడమీలో గ్రామీణాభివృద్ధి, అటవీ, వ్యవసాయ, ఉధ్యానవన అధికారుల రెండు రోజుల శిక్షణ తరగతులను సోమవారం మంత్రులు ప్రారంభించారు. మొదటివిడతగా 15 జిల్లాల అధికారులకు శిక్షణ కార్యక్రమాలను …

    Read More »
  • 25 June

    కనక దుర్గమ్మ సాక్షిగా….గుడిలోని మహిళలు దుస్తులు మార్చుకునే రూంలో సీసీ కెమెరాలు

    విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మరో వివాదం చెలరేగింది . అధికారుల నిర్వాకం బయటపడింది. సి.వి.రెడ్డి ఛారిటీస్ ట్రస్టు డార్మిటరీలో మహిళలు దుస్తులు మార్చుకునే రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సోమవారం వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలలుగా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. మహిళలు ఉండే గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. see also:సామాన్యుల నడ్డీ విరిచే నిర్ణయం తీసుకున్న ఏపీ ఆర్టీసీ ..! …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat