TimeLine Layout

June, 2018

  • 25 June

    మిమ్ములను లంచం అడిగితే..ఒక్క ఫోన్ చేయండి..ఒక్క షేర్ చేసి అందరికి తెలియజేయండి

    ప్రభుత్వ కార్యాలయాల్లో ఏమైనా పని ముందుకు వెళ్ళాలంటే లంచం ఇవ్వాల్సిందే..ఇది ఒక్కప్పటి మాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడిన తరువాత లంచం తీసుకోవాలంటనే అధికారులు భయపడుతున్నారు.స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం లంచాన్ని లంచాన్ని అరికట్టే పనిలో పడింది . ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లంచం అడిగితే వెంటనే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అవినీతి నిరోధకశాఖ (ACB) డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డి ప్రజలకు కోరారు. …

    Read More »
  • 25 June

    బిర్యాని బాలేదని రాడ్‌ల‌తో టీడీపీ నేత దాడి..!

    బిర్యానీ బాగోలేద‌ని ఓ టీడీపీ నేత త‌న గ్యాంగ్‌ను తీసుకొచ్చి మ‌రీ రాడ్ల‌తో దాడి చేశాడు. ఈ సంఘ‌ట‌న గుంటూరు జిల్లా తాడికొండ‌లో చోటు చేసుకుంది. కాగా, సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలిలా ఉన్నాయి. కాగా, అనుచ‌రుల‌తో క‌లిసి బిర్యాని తిన‌డానికి చ‌వ్చిన ఓ టీడీపీ లీడ‌ర్ ఆ త‌రువాత , కాసేప‌టికి కారులో తీరిగ్గా న‌లుగురిని వేసుకుని వ‌చ్చాడు. త‌న మ‌నుషుల‌తోపాటు డిక్కీలో రాడ్ల‌ను వేసుకొచ్చాడు. బిర్యానీ బాగోలేద‌ని సిబ్బందిపై …

    Read More »
  • 25 June

    నేడు టీఆర్ఎస్ లోకి 2000 మంది..!!

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులూ ,కార్యకర్తలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంపా నాగేందర్ మరియు ప్రధాన కార్యదర్శి వడ్డి మోహన్ రెడ్డి అధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరియు నిజామాబాద్ ఎంపీ కవిత సమక్షంలో …

    Read More »
  • 25 June

    జిల్లాల కుదింపు దుష్ప్రచారాన్ని నమ్మకండి

    సోషల్ మీడియా వచ్చిన తరువాత దుష్ప్రచారం ఎక్కువైంది.రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను విభజించిన సంగతి తెలిసిందే.అయితే కొంతమంది కొత్త జిల్లాలను కేంద్రం కుదించినట్లుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే అదంతా పూర్తిగా అబద్దం . ఇలాంటి విషయాలను ఇతరులకు షేర్ చేసి నవ్వులపాలు కాకండి . సమాజంలో అనవసర అపోహలు సృష్టించే వారిపై కేసులు నమోదవుతాయి . తప్పుడు ప్రచారాలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోకండి . జిల్లాల ఏర్పాటు …

    Read More »
  • 25 June

    చిన్నారికి అక్షరాభ్యాసం చేయిస్తూ.. ‘వైఎస్’ అని రాయించిన జగన్

    వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజసంకల్ప యాత్ర పేరుతో పాదయత్ర   చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ పాదయాత్ర ఇవాల్టికి 197 వ రోజుకి చేరుకుంది.ప్రస్తుతం జగన్ తూర్పు గోదావరి జిల్లాలో పదయ్త చేస్తున్నారు.ఈ సందర్భంగా జగన్ ని కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్ తో పలువురు సెల్ఫీలు దిగారు. గెద్దాడలో పర్యటించిన జగన్, ఓ చిన్నారికి అక్షరాభ్యాసం కూడా …

    Read More »
  • 24 June

    విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్..!!

    ఎప్పుడూ చూసినా ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారులతో సమావేశాలతో బిజీ ఉంటుంటారు.అయితే ఇవాళ ఆదివారం కావడంతో సాయంత్రం హైదరాబాద్ నగరంలోని యువ కథానాయకుడు, అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ ఇంటికి అతిథిగా వెళ్లారు.. అర్జున్ రెడ్డి సినిమాకు గాను విజయ్ కి ఉత్తమ నటుడిగా తొలి ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్న విషయం తెలిసిందే.ఆ అవార్డును ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు కూడా. ఈ అవార్డును వేలం వేసి …

    Read More »
  • 24 June

    ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ని పరామర్శించిన సీఎం కేసీఆర్

      ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురై విశ్రాంతి తీసుకుంటున్న శాసనమండలి సభ్యుడు ఫ్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ని ముఖ్యమంత్రి కేసీఆర్ లక్డికాపూల్ లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు . ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎం మహమూద్ అలీ , హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి , రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ , మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి , టి …

    Read More »
  • 24 June

    మంత్రి కేటీఆర్ పై ఈషా రెబ్బ ఆసక్తికరమైన ట్వీట్..!!

    తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత ఏక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే.ఎవరైనా సహాయం అడిగితే వెంటనే వారికి తగిన సహాయం చేసి అండగా నిలబడుతారు.కొన్ని సందర్భాల్లో అన్యాయం జరుగుతోందని ఒక్క ట్వీట్ చేస్తే ఆ సమస్యను అక్కడికక్కడే న్యాయం జరిగేలా చేస్తారు.ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ ప్రముఖ హీరోయిన్ అయితే ఈషా రెబ్బ చేసిన ట్వీట్ కు వెంటనే స్పందించాడు. Which Indian …

    Read More »
  • 24 June

    వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 100 స్థానాల్లో గెలుపు..సీఎం కేసీఆర్

    కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన మాజీ మంత్రి దానం నాగేందర్ తన అనుచరులతో కలిసి ఇవాళ ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్ లో దానం నాగేందర్ ఆయన అనుచరులకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చరిత్ర అని ..ఇప్పుడు రాష్ట్ర పునర్‌నిర్మాణం మరో …

    Read More »
  • 24 June

    చికాగో సెక్స్ రాకెట్..తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన వాఖ్యలు

    గత వారం రోజులనుండి ఏ టీవీ చానెల్ చూసినా,ఏ నోట విన్నా చికాగో సెక్స్ రాకెట్ గురించే మాట్లాడుకుంటున్నారు.ఈ క్రమంలోనే చికాగో సెక్స్ రాకెట్ పై సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన వాఖ్యలు చేశారు.చికాగో వ్యభిచార దందాలో తెలుగు చిత్రపరిశ్రమాకు సంబంధించిన హిరాయింన్లు తో పాటు ఇండస్ట్రీ వారందరూ ఉన్నారని వివదాస్పద వాఖ్యలు చేశారు.విదేశాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరుకావాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా ఫోన్ కాల్ వస్తే …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat