TimeLine Layout

December, 2022

  • 23 December

    కైకాల మృతి -ఎమోషనల్ అయిన మెగాస్టార్

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతికి టాలీవుడ్‌కి చెందిన ఎంతోమంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకి ఎంతో ఆప్తుడైన, మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా కైకాలకి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ ట్వీట్‌లో చిరంజీవి కైకాల ఇంట్లో వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు, ఆయనతో కేక్ కట్ చేయించిన పిక్స్‌ని షేర్ …

    Read More »
  • 23 December

    కైకాల సినీ ప్రస్థానం గురించి మీకు తెలుసా..?

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన త్యంత సీనియర్ నటుడు.. విలన్.. హీరో.. నిర్మాత అయిన యావత్ తెలుగు సినీ లోకం యముడు అని పిలుచుకునే కైకాల సత్యనారాయణ (87)  ఈ రోజు శుక్రవారం ఉదయం నాలుగంటలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో తన నివాసంలో కన్నుమూశారు. అయితే కైకాల సినిమా ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం: సిపాయి కూతురు చివరి చిత్రం: మహర్షి …

    Read More »
  • 23 December

    టాలీవుడ్ లో తీవ్ర విషాదం

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అత్యంత సీనియర్ నటుడు.. విలన్.. హీరో.. నిర్మాత అయిన యావత్ తెలుగు సినీ లోకం యముడు అని పిలుచుకునే కైకాల సత్యనారాయణ (87)  ఈ రోజు శుక్రవారం ఉదయం నాలుగంటలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో తన నివాసంలో కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కైకాల  సీనియర్ నటుడు కైకాల …

    Read More »
  • 22 December

    Politics : గోదావరి జిల్లాలో సంక్రాంతికి కోడిపందాలు బంద్.. ఆంక్షలు మీరితే కఠిన చర్యలు తప్పవు అన్న కలెక్టర్..

    Politics ఆంధ్రాలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరికీ సంబరాలు మొదలైపోతాయి ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ పండుగ మరింత వైభవంగా జరుగుతుంది అలాగే ముఖ్యంగా సంక్రాంతి అంటేనే కోళ్ల పందాలకు ప్రసిద్ధి అయితే తాజాగా ఈ విషయంపై ఆంక్షలు విధించారు కలెక్టర్.. అలాగే 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నట్టు తెలిపారు.. సంక్రాంతి పండుగ వస్తుందంటేనే తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు మొదలవుతాయి ఇంటి ముందు ముగ్గులు హరిదాసు కీర్తనలు గొబ్బెమ్మలు …

    Read More »
  • 22 December

    Politics : ఇకపై ఆంధ్రాలో ఈ పదం వాడటం నిషేధం..

    Politics ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెనుకబడిన సామాజిక వర్గాలకు అనుగుణంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు బీసీ సామాజిక వర్గం నుంచి ఎప్పటినుంచో వినిపిస్తున్న ఒక డిమాండ్కు సానుకూలంగా స్పందించారు.. తాజాగా వైఎస్ఆర్సిపి పార్టీ మరొక నిర్ణయాన్ని తీసుకుంది ఆంధ్రలో బీసీ సామాజిక వర్గాల నుంచి ఎప్పటినుంచో ఒక డిమాండ్ వినిపిస్తూ వస్తుంది ఈ విషయంపై స్పందించిన ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది.. ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న …

    Read More »
  • 22 December

    Politics : మరో నాలుగు నెలల్లో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్..

    Politics ప్రపంచ జనాభా రోజుకి ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే… అయితే ఇప్పుడు వరకు చైనా ప్రపంచవ్యాప్తంగా అధిక జనాభాను కలిగిన దేశంగా ఉంది తర్వాత స్థానంలో భారత్ ఉంది అయితే మరికొద్ది నెలలో భారత్ జనాభా చైనా ను దాటి పోతుందని వార్త ఇప్పుడు అందరిని కలవరానికి గురిచేస్తుంది.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో దాదాపు మూడో వంతు చైనాలోనే ఉన్నారు ప్రస్తుతం చైనా జనాభా 140 కోట్లకు పైగా …

    Read More »
  • 22 December

    Politics : చైనా పరిస్థితి మిగిలిన దేశాలకు గుణపాఠం.. కేంద్ర మంత్రి

    Politics కరోనా మళ్లీ మొదలైంది ముఖ్యంగా పొరుగు దేశం చైనాలో ఇది మరింత కలవర పెడుతుంది అయితే తాజాగా చైనా పరిస్థితి పై మాట్లాడిన కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి మనసుక్ మాండవియా ప్రతి ఒక్కరు ఈ విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.. దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో లోక్సభలో కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి మనసుక్ మాండవియా కీలక ప్రకటనలు చేశారు.. చైనాలో …

    Read More »
  • 22 December

    Politics : ఆ అమ్మాయి లేఖ నాలో ఆలోచన రేకెత్తించింది మంత్రి రోజా

    Politics మంత్రి రోజా తాజాగా నగరి నియోజకవర్గ పరిధిలోని మేరా సాహెబ్ పలెంను దత్తత తీసుకున్నారు జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్న రోజ తాజాగా దీన్ని దత్తత తీసుకోవడానికి గల కారణాలు చెప్పుకొచ్చారు.. మంత్రి రోజా తాజాగా మేరా సాహెబ్ పాలెంను దత్తత తీసుకున్నారు ఇక్కడ కనీస వసతులు లేవని గుర్తించిన మంత్రి తన సొంత నిధులతో అభివృద్ధి పనులను చేపడుతున్నారు విద్యుత్తు రోడ్లు వంటి మౌలిక …

    Read More »
  • 22 December

    దేశానికి ఆర్థిక సహకారంలో తెలంగాణది అగ్రస్థానం

    కేంద్ర అసమర్థ ఆర్థిక విధానాలతో దేశం అన్నింటా వెనుకబడి పోతున్నదని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పిందని మండిపడ్డారు. రాష్ర్టాల హక్కులను కాలరాస్తూ, నిధులన్నీ కేంద్రానికి తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెస్‌లు, సర్‌చార్టీల పేరుతో రాష్ర్టాల కడుపు కొడుతున్నారని ధ్వజమెత్తారు. రాజ్యసభలో మంగళవారం కేటాయింపుల బిల్లుపై కేశవరావు మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. అన్ని …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat