TimeLine Layout

December, 2022

  • 22 December

    ప్రధాని నరేంద్ర మోదీ నియంత

    ప్రధాని నరేంద్ర మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు. హన్మకొండలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ పేదల వ్యతిరేకి అని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఈడీతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. మతంపేరుతో బీజేపీ నేతలు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారన్నారు. బీజేపీ నగరాల పేర్లను మారుస్తోందని, అసలుసమస్యలను పక్కదారి పట్టించేందుకు పేర్లు మారుస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం అమ్మివేస్తోందని ఆరోపించారు.

    Read More »
  • 22 December

    అన్ని మతాలను గుర్తించిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్‌

    తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు  క్రిస్మస్‌ పండుగ సందర్భంగా రాయపర్తి చర్చిలో ప్రభుత్వం తరుఫున గిఫ్ట్‌ ప్యాక్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని మతాలను గుర్తించిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అన్నారు. పండుగల సందర్భంగా ఆయ మతాలకు చెందిన పేదలకు దుస్తులు, విందులు ఆహార పదార్థాలు అందజేస్తూ అన్ని మతాలను భాగస్వాములు …

    Read More »
  • 22 December

    క‌రోనా కేసుల ప‌ట్ల ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న

    చైనాలో అనూహ్య రీతిలో పెరుగుతున్న క‌రోనా కేసుల ప‌ట్ల ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. అవ‌స‌ర‌మైన వారికి త్వ‌ర‌గా ఆ దేశం వ్యాక్సిన్ ఇవ్వాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో కోరింది. చైనాలో తీవ్ర‌మైన క‌రోనా కేసులు న‌మోదు కావ‌డం ఆందోళ‌న‌క‌ర‌మే అని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథ‌న‌మ్ గెబ్రియాసిస్ తెలిపారు. అయితే ఏ స్థాయిలో వ్యాధి తీవ్ర‌త ఉన్న‌దో ఆ దేశం వెల్ల‌డించాల‌ని టెడ్రోస్ కోరారు. హాస్పిట‌ళ్ల‌లో జ‌రుగుతున్న అడ్మిష‌న్లు, …

    Read More »
  • 22 December

    ఎక్స్‌బీబీ కరోనా ప్రాణాంతకమా..?

    కొవిడ్ ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ కరోనా వైరస్ కొత్త వేరియంట్ ప్రారంభమైందని.. ప్రాణాంతకమని.. దాన్ని గుర్తించడం అంత సులభమేమీ కాదంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ వైరస్ బారిన పడిన వారికి దగ్గు, జ్వరం వంటివేమీ ఉండవని.. కీళ్ల నొప్పులు, తలనొప్పి, న్యూమోనియా వంటివి పరిమితంగా ఉంటాయని సదరు న్యూస్ సారాంశం. దీని మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని.. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్న …

    Read More »
  • 22 December

    ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. అధికార వైసీపీ అధినేత  వై.యస్. జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు  విదేశాలలో కూడా ఘనంగా జరుగుతున్నాయి. గల్ఫ్ దేశాలలో వైఎస్ఆర్‌సీపీ  అభిమానులు తమకు వీలయిన చోట్ల అభిమానంతో తమ ప్రియనేత జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దుబాయిలోని వైఎస్ఆర్‌సీపీ అభిమానులు బుధవారం జగన్ జన్మదినోత్సవ వేడుకలను సందడిగా నిర్వహించారు. గల్ఫ్ దేశాలలో స్ధానిక అరబ్ ప్రజలకు ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల తరహా ఆంధ్రప్రదేశ్‌లో జగన్ …

    Read More »
  • 22 December

    బాబుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

     తెలంగాణ రాష్ట్రంలో  ఖమ్మం వేదికగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత  స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ రాజకీయాలు తెలంగాణ లో చెల్లవని స్పష్టం చేశారు. చుక్కలు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే అన్నట్లు తెలంగాణలో కేసీఆర్  ఒక్కడే అని అన్నారు. చంద్రబాబు వచ్చి మళ్లీ ఇక్కడ పార్టీని రివైవ్ చేయాలని అనుకుంటున్నారని …

    Read More »
  • 21 December

    Politics : కరోనా తగ్గడానికి కారణం యేసు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ మాటలు

    Politics దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖ పడుతున్నట్టే అనిపిస్తున్న రోజురోజుకీ మాత్రం కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. అలాగే ఇప్పటికే చైనాలో ఈ కేసులు మరింత ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆంధ్రాలో.. తెలంగాణలో కనిపిస్తున్నాయి.. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అలాగే.. దేశంలో …

    Read More »
  • 21 December

    Politics : ఆంధ్రాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ పై శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం..

    Politics ఆంధ్రప్రదేశ్లో కాపులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. టిడిపి హయాంలో ఉన్నప్పుడు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019 అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు చట్టబద్ధమైన అంటూ స్పష్టం చేసింది.. ఆంధ్రప్రదేశ్లో కాపు రిజర్వేషన్లపై కేంద్రం కీలక ప్రకటన చేసింది 2019 అసెంబ్లీలో అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ బిల్లు చట్టబద్ధమైన అంటూ తెలిపింది. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన …

    Read More »
  • 21 December

    Politics : విశాఖ రైల్వే జోన్ పై క్లారిటీ ఇచ్చేసిన కేంద్రం..

    Politics ఎంతో కాలం నుంచి సెక్షన్లో ఉన్న విశాఖపట్నం రైల్వే జోన్ వ్యవహారంపై కేంద్ర రైల్వే బోర్డు తాజాగా వివరణ ఇచ్చింది విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు నిర్వహణ కార్యక్రమాలకు పరిమితి లేదంటూ చెప్పుకొచ్చింది.. అలాగే ఇప్పటివరకు మంజూరు చేసిన నిధుల వివరాలు సైతం తెలిపింది.. విశాఖ రైల్వే జోన్ అంశం ఎంతో కాలం నుంచి కొనసాగుతూనే ఉంది అయితే రైల్వే జోన్ ప్రకటించి చాలాకాలం అయినప్పటికీ పనులు మాత్రం …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat