ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో ఘోరం జరిగింది. నగరంలోని సూర్యమహల్ సెంటర్లో ఫ్లెక్సీ అమర్చుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ హీరో జనసేన అధినేత పవన్కళ్యాణ్ రాక సందర్భంగా 30 అడుగుల ఫ్లెక్సీని అభిమానులు రెడి చేశారు. ఈ సందర్భంగా పవన్ అభిమానులు శివ, నాగ రాజులు ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తూ కరెంట్ వైర్లు తగిలి షాక్కు గురవ్వడంతో అక్కడికక్కడే మృతిచెందారు. వీరిద్దరు తుని, పాయకరావుపేట వాసులుగా గుర్తించారు.ఈ ఘటనపై …
Read More »TimeLine Layout
June, 2018
-
6 June
జగన్ హీరోగా “ఏ1 ..అరడజన్ దొంగలు “మూవీ-నారా లోకేష్ ..!
ఏపీ మంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు మరోసారి ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,వైసీపీ నేతలపై మరోసారి విరుచుకుపడ్డారు .ట్విట్టర్ సాక్షిగా నారా లోకేష్ నాయుడు స్పందిస్తూ వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం అంటూ చేసిన రాజీనామాల పర్వం సరికొత్త డ్రామాను తలపిస్తుంది. see also; నాపై కోపంతో బీజేపీ వైసీపీ కుమ్మక్కై ఏపీకి …
Read More » -
6 June
సీఎం కేసీఆర్ దయతో మేం బాగున్నాం..!!
గులాబీ దళపతి,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ..అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే.అందులో భాగంగానే అశావర్కర్లకు జీతాలు పెంచి వారిని అన్ని విధాలుగా ఆదుకుంది.వారి జీవితాలను తెలంగాణ ప్రభుత్వం మార్చేసింది.ఈ క్రమంలోనే హైదరాబాద్ మహానగరంలోని కొండాపూర్ ఏరియా ఆస్పత్రిని మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ రోజు నుంచే రైతు బీమా సర్వే..!! ఈ సందర్భంగా ‘‘కేసీఆర్ దయతో మేం బాగున్నాం. …
Read More » -
6 June
‘‘సీఎం మావాడు..మంత్రి మావాడు.. ఇది మా ప్రభుత్వం..మా మాట వినకపోతే నీ సంగతి చూస్తాం
స్టాఫ్ అప్రూవల్ కమిటీ బీఈడీ కళాశాలల అధ్యాపకుల ధ్రువపత్రాల పరి శీలనలో నిబంధనల మేరకు వ్యవహరిస్తామని చెప్పిన రాయలసీమ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, ప్రొఫెసర్ బి.అమర్నాథ్పై ప్రైవేట్ బీఈడీ కళా శాలల యాజమాన్యాల సభ్యులు తీవ్ర దుర్భాషలాడుతూ దాడికి యత్నించిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మంగళవారం వర్సిటీలో స్టాఫ్ అప్రూవల్ కమిటీ బీఈడీ కళాశాలల అధ్యాపకుల ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. నిబంధనల మేరకు అధ్యాపకుల ధ్రువపత్రాలను తమ వద్ద నెల …
Read More » -
6 June
ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి సుధ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ..తల్లి పాత్రలో చెల్లె పాత్రలో వదిన పాత్రలో ఇలా పలు పాత్రల్లో నటించి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు సీనియర్ నటి సుధ.ప్రముఖ స్టార్ కమెడియన్ అలీ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో సుధ పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో సుధ పలు విషయాల గురించి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. see also;డైరెక్టర్స్ మీటింగ్..అల్లు అర్జున్ …
Read More » -
6 June
అగ్రిగోల్డ్ కేసులో షాకింగ్ ట్విస్ట్..!!
అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి సంబంధించినకేసు ప్రస్తుతం అనేక మలుపులు తిరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.అయితే గత కొన్ని రోజుల వరకు ఆస్తుల కొనుగోలుకు వెనకడుగు వేసిన జీఎస్సెల్ గ్రూప్.. మళ్లీ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది.ఈ క్రమంలోనే మంగళవారం హైకోర్టు విచా రణసందర్భంగా కీలకపరిణామాలు ఏర్పడ్డాయి. see also;నాపై కోపంతో బీజేపీ వైసీపీ కుమ్మక్కై ఏపీకి అన్యాయం చేస్తున్నారు-చంద్రబాబు.! అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ జీఎస్సెల్ గ్రూప్ ముందుకొచ్చింది.. …
Read More » -
6 June
ఈ రోజు నుంచే రైతు బీమా సర్వే..!!
రైతన్నల సంక్షేమం కోసం దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం రైతు బీమా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. దాదాపు నెల రోజులపాటు ఈ సర్వే కొనసాగనుంది. పట్టాదారు పాసు పుస్తకం పొందిన, పెట్టుబడి చెక్కులు తీసుకున్న ప్రతి రైతు ఇంటికెళ్లి 18 నుంచి 60 ఏళ్ల వయసున్న వారిని గుర్తిస్తారు. తర్వాత ఆ రైతులకు నామినీ …
Read More » -
5 June
డైరెక్టర్స్ మీటింగ్..అల్లు అర్జున్ ఆసక్తికరమైన ట్వీట్
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అందరూ సోమవారం సాయంత్రం డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఇంట్లో సమావేశమై మంచి పార్టీ తో ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే.. దీనికి ప్రస్తుతం లీడింగ్లో ఉన్న డైరెక్టర్లంతా హాజరయ్యారు.సరదాగా వారందరు కలిసి ఒక ఫోటో దిగారు.ఈ ఫోటోను వంశీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.దాంతో ఆ ఫోటో ఉదయం నుంచి సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.ఈ క్రమంలోనే వంశీ చేసిన ఆ ట్వీట్ …
Read More » -
5 June
2022 నాటికి తెలంగాణలో ప్లాస్టిక్ నిషేధం.. మంత్రి జోగు రామన్న
తెలంగాణ లో 2022 నాటికి ప్లాస్టిక్ ను నిషేదించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరుగుతున్న 5 రోజుల జాతీయ సదస్సు కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి జోగురామన్న హాజరయ్యారు. ప్రపంచ పర్యావరణ సదస్సులో పాల్గొన్న అనంతరం మంత్రి జోగు రామన్న తెలంగాణభవన్ గురజాడ సమావేశ మందిరంలో …
Read More » -
5 June
ప్రతీ ఇంటికి రెండు మూడు నెలల్లో తాగునీరు..మంత్రి హరీష్
ప్రతీ ఇంటికి రెండు మూడు నెలల్లో తాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు .రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు.ఈ పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు . మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రతీ మైనార్టీ విద్యార్థిపై ఏటా లక్ష రూపాయలు ఖర్చుచేస్తున్నామని మంత్రి హరీష్ అన్నారు . ఈ రోజు నుంచే రైతు బీమా …
Read More »