TimeLine Layout

October, 2023

  • 28 October

    వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలు కనుమరుగవడం ఖాయ

    వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలు కనుమరుగవడం ఖాయమని మంత్రి సత్యవతి రాథోడ్‌   అన్నారు. రైదుబంధు నిలిపివేయాలని, సంక్షేమ పథకాలు ఆపాలంటూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ లేఖ రాయడంపై అన్నదాతలు, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని విమర్శించారు. గిరిజనులను అవమానించిన పార్టీ కాంగ్రెస్‌ అని చెప్పారు. మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌తో కలిసి మంత్రి సత్యవతి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ పాలనలో గిరిజనుల ఆత్మగౌరవం పెరిగిందన్నారు. రూ.వెయ్యి ఇచ్చి గుడుంబా …

    Read More »
  • 28 October

    ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమే

    ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ఎంత విలువైందో తెలిపే సినిమా డైలాగ్‌ ఇది. సినిమా డైలాగే కదా! అని మీరు తేలిగ్గా తీసిపారే యొచ్చు. కానీ ఓటమి అంచులదాకా వెళ్లి బయటపడ్డ నేతలను అడిగితే తెలుస్తుంది.. ఆ డైలాగ్‌ విలువ.. ఓటు విలువా. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమే. ఒక్క ఓటే గెలుపోటములను నిర్ణయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి తెలంగాణ వరకు గత నాలుగు అసెంబ్లీ …

    Read More »
  • 28 October

    కర్ణాటకకు వెళ్లి రైతుల పరిస్థితిపై ఆరా తీద్దాం సిద్ధమా

    ఏపీలో కాంగ్రెస్‌ కుప్పకూలిందని, తెలంగాణలోనైనా 4 సీట్లు వస్తాయని ఆ పార్టీ ఆరాటమని మంత్రి కేటీఆర్‌  విమర్శించారు. కాంగ్రెస్‌కు  ప్రజలు 55 ఏండ్లపాటు అవకాశం ఇచ్చారని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి   ప్రజలు పదేండ్లు అవకాశం ఇచ్చారని చెప్పారు. ఇరుపార్టీలకు ఏండ్ల తరబడి అవకాశం ఇచ్చినా అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధి ఆధారంగా తాము ఓట్లు అడుగుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’లో మీడియా …

    Read More »
  • 28 October

    ఓటీటీలోకి స్కంద

    టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌ పోతినేని , మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీనివాస్‌  కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం స్కంద ది అటాక‌ర్. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా మిగిలింది. వినాయక చవితి లాంగ్ వీకెండ్‌లో ఊహించని రేంజ్‌లో కలెక్షన్‌లు కొల్లగొట్టిన ఈ చిత్రం ఆ తర్వాత పూర్తిగా సైలెంట్‌ అయిపోయింది. లాంగ్‌ వీక్‌ను క్యాష్ చేసుకుని హాఫ్ సెంచరీ కొట్టిన స్కంద‌.. ఆ …

    Read More »
  • 28 October

    ముచ్చటగా మూడోసారి మానుకోట శాసన సభ్యునిగా శంకర్ నాయక్ గెలుపు పక్కా

    మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్ గారి గెలుపును కాంక్షిస్తూ బి.ఆర్.ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మారుమూల తండా, గూడెంల నుండి వచ్చిన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు…_ ఇంత భారీ సంఖ్యలో హాజరైన మిమ్మల్ని చూస్తుంటే మిత్రులు శంకర్ నాయక్ గెలుపు ఖాయమైనట్లు కనిపిస్తుందని కేసీఆర్ కార్యకర్తల్లో జోష్ నింపారు.ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్ గారు విద్యా, …

    Read More »
  • 28 October

    వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే …డౌటే వద్దు..

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 5న ఖమ్మంలో జరిగే సీఎం ప్రజా ఆశీర్వాద సభలో లక్షలాదిగా పాల్గొని సభను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు , మంత్రి, ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన పార్టీ ఖమ్మం పట్టణ కార్యకర్తల సమావేశంలో …

    Read More »
  • 28 October

    తుమ్మల వ్యాఖ్యలపై ఎంపీ నామ మండిపాటు

    ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు , మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలసి పాల్గొని, మాట్లాడారు. సీఎం కేసీఆర్ పై తుమ్మల నాగేశ్వరరావు అసత్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తుమ్మల వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేసీఆర్ పై అసత్య ప్రచారం చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం …

    Read More »
  • 28 October

    “ప్రజా ఆశీర్వాద సభ”ను దిగ్విజయం చేయండి

    తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఖమ్మం నగరంలో వచ్చే నెల ఐదవ తేదీన జరిగే బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ”విజయవంతం కావడానికి తన వంతు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.ఖమ్మంలో ఐదవ తేదీ సాయంత్రం జరిగే బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు”ప్రజా ఆశీర్వాద సభ”ను దిగ్విజయం చేయడంలో భాగంగా తెలంగాణ భవన్ లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యాన శనివారం సన్నాహాక సమావేశం జరిగింది. …

    Read More »
  • 27 October

    కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్..

    గజ్వేల్ మండలంలోని జాలిగామ గ్రామనికి చెందిన కుమ్మరి కనకయ్య వారి కుమారుడు బాస్కర్ ఇటీవల కరెంట్ షాక్తో తండ్రీకొడుకులు ఇద్దరు మరణించగా ఈరోజు భారస మండల అధ్యక్షుడు బెండే మధుతో కలిసి పరామర్శించారు. వారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు . ఈ సందర్భంగా వారికి 50 వైల రూపాయలు గౌ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశానుసారం …

    Read More »
  • 27 October

    ఢిల్లీ ఎయిమ్స్‌  కు హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి 

    హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి   సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు  అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి తీవ్ర కడుపునొప్పితో సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్‌ కాలేజీ  లో చేరారు. అక్కడ సీఎంను పరీక్షించిన వైద్యులు కడుపులో ఇన్‌ఫెక్షన్‌ అయినట్లు గుర్తించారు. తాజాగా ఆయన్ని ఢిల్లీ ఎయిమ్స్‌  కు తరలించారు. వైద్య పరీక్షల కోసం శుక్రవారం సీఎంను ఎయిమ్స్‌కు తీసుకెళ్లినట్లు ఐజీఎమ్‌సీ  సూపరింటెండెంట్‌ డాక్టర్ రాహుల్ రావు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat