అలనాటి మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ఇటివల విడుదలైన మూవీ మహానటి.విడుదలైన నాటి నుండి నేటివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్లను సొంతం చేసుకుంటుంది.ఈ మూవీలో సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ ఇటు నటనకు ,అభినయానికి ,అందానికి మంచి మార్కులు కొట్టేసింది ముద్దుగుమ్మ . నిన్న మొన్నటి వరకు అవకాశాలు రావడమే గగనమైన తరుణంలో మహానటి ఇచ్చిన ఘనవిజయంతో అవకాశాల మీద అవకాశాలు కీర్తి గుమ్మం …
Read More »TimeLine Layout
May, 2018
-
21 May
జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే బుజ్జి సవాలు ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ,ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ సవాలును విసిరారు .ఏలూరులో నిర్వహించిన టీడీపీ పార్టీ మినీ మహానాడు కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టడానికి ..పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడానికే పాదయాత్ర …
Read More » -
21 May
మాజీ మంత్రి “డీకే” చేతికి పీసీసీ పగ్గాలు ..!
కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ ఏ పదవి ఉంటుందో ..ఉన్న పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితులను మనం గమనిస్తూనే ఉన్నాము.తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ,జేడీఎస్ పార్టీలు కల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెల్సిందే . త్వరలో ఏర్పడే ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ కు మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని …
Read More » -
21 May
దేశంలో శాశ్వత రాజకీయ నాయకులు ఎవరూ లేరు..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఈ రోజు తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగాజరిగింది.ఈ కార్యక్రమంలో విధి నిర్వహణలో అంకితభావం, ఉత్తమ ప్రతిభ కనబర్చిన 13 మంది అధికారులను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డులతో సత్కరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి,రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి …
Read More » -
21 May
అగ్నిప్రమాదానికి గురైన “ఏపీ ఎక్స్ ప్రెస్”-మొత్తం 36మంది ..!
నిత్యం ప్రయాణికులతో బిజీ బిజీగా ఉండే ఏపీ ఎక్స్ ప్రెస్ ట్రైన్ మంటల్లో చిక్కుకుంది .దేశ రాజధాని మహానగరం ఢిల్లీ నుండి వైజాగ్ కు బయలుదేరిన ఏపీ ఎక్స్ ప్రెస్ గ్వాలియర్ దగ్గర బిర్లా నగర్ రైల్వే స్టేషన్ కు దగ్గరలో అగ్నిప్రమాదానికి గురైంది .ఈ క్రమంలో ట్రైన్లోని 4 ఏసీ భోగీలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి . అయితే ఒక్కసారిగా చెలరేగిన మంటలను చూసి అప్రమత్తం అయిన ప్రయాణికులు …
Read More » -
21 May
ఎంపీ సీఎం రమేష్ ను కాల్చి పారేసే రోజులు వస్తాయి .మంత్రి ఆదినారాయణ ..!
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ,టీడీపీ పార్టీ సీనియర్ నేత ,ముఖ్యమంత్రి ,ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు ,రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు . గత కొంతకాలంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి ,ఎంపీ రమేష్ …
Read More » -
21 May
నిన్న హైదరాబాద్ ..నేడు ఎండలు ..చంద్రబాబుకే సాధ్యం ..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ నగరాన్ని గూగల్ లో పెట్టింది తనే పలుమార్లు పలు సమావేశాల్లో అయినకాడికి కానికాడికి డబ్బా కొడుతూ ఇటు నెటిజన్లు ,ప్రతిపక్షాల నుండి విమర్శల వర్షానికి గురయ్యారు . తాజాగా ఆయన రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర ఎండలను గురించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఆయన అధికారులతో మాట్లాడుతూ రాష్ట్రంలో …
Read More » -
21 May
2019లో టీడీపీ అడ్రస్ గల్లంత్ -పవన్ కళ్యాణ్ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు .నిన్న ఆదివారం పవన్ కళ్యాణ్ పోరాట యాత్రలో భాగంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతో కల్సి కుట్రలు చేస్తున్నాయి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు మాట్లాడటం హాస్యాస్పదం అని అన్నారు . నేను లేకపోతే గత …
Read More » -
21 May
ప్రముఖ రచయిత్రి సులోచనారాణి కన్నుమూత..!
ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి కన్నుమూశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో కుమార్తెతో పాటు ఉంటున్న ఆమె గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. యద్దనపూడి సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజ గ్రామంలో జన్మించారు. కుటుంబ కథనాలు రాయడంలో ఆమె తనకు తానే సాటి అని నిరూపించుకుని తెలుగునాట సుప్రసిద్ధ రచయిత్రిగా ఖ్యాతి గడించారు. ‘నవలా దేశపు రాణి’గానూ ఆమె ప్రసిద్ధి చెందారు. ఆమె రాసిన అనేక నవలలు.. …
Read More » -
21 May
సులోచనారాణి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి (79) కాలిఫోర్నియా రాష్ట్రంలో (యు.ఎస్.ఏ)లో కుపర్టినో పట్టణంలో ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారు. ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మానవ సంబంధాలే ఇతి వృత్తంగా చేసిన అనేక రచనలు ఆమెకు సాహిత్య ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టాయని సీఎం అన్నారు. తెలుగు సాహితీ వికాసానికి, నవలా ప్రక్రియను సుసంపన్నం చేయడానికి …
Read More »