ఈరోజు మదర్స్ డే సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి, సోదరుడు నాగబాబు తమ తల్లి ఆశీస్సులు పొందారు. ‘మెగా’ బ్రదర్స్ తో పాటు ఇద్దరు సోదరీమణులు తమ తల్లి అంజనాదేవికి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కాగా, ‘మెగా’ బ్రదర్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం తిరుమలలో ఉన్న విషయం తెలిసిందే.
Read More »TimeLine Layout
May, 2018
-
13 May
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి..మంత్రి లక్ష్మారెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని, రైతుల సంక్షేమం కోసమే రైతు బంధు పథకాన్ని తెచ్చారని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం నర్సుల్లా బాద్లో గ్రామంలో రైతు బంధు పథకం కింద రైతులకు పట్టా పాసు పుస్తకాలు, పంటల పెట్టుబడి చెక్కుల ను మంత్రి రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, …
Read More » -
13 May
శతక్కొట్టిన రాయుడు…చెన్నై సూపర్ విక్టరీ
ఐపీఎల్ 2018 సీజన్లో వరుసగా ఐదు మ్యాచ్ల్లో గెలిచి ప్లేఆఫ్ చేరిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి రుచి చూపింది.ఐపీఎల్ లో భాగంగా పూణే వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఈ రోజు జరిగిన మ్యచ్ లో 8 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 …
Read More » -
13 May
టీఆర్ఎస్ రైతు ప్రభుత్వం..మంత్రి జగదీశ్ రెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతులకు ఏం చేయడానికైనా సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం గట్టికల్, ముక్కుడుదేవులపల్లి గ్రామాల్లో రైతులకు రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాలను మంత్రి జగదీశ్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. రైతుబంధు పథకానికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారని, గ్రామాల్లో ఎక్కడ చూసినా ఆనందోత్సాహాలతో ఉన్నారని …
Read More » -
13 May
పశ్చిమలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్..భారీగా జనం
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఆదివారం కైకలూరు నుంచి బయలుదేరి కృష్ణా జిల్లా సరిహద్దులోని పెదయడ్లగాడి వంతెన వద్ద పశ్చిమగోదావరి జిల్లాలోకి వైఎస్ జగన్ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, ప్రజలు వైఎస్ జగన్కు ఘనస్వాగతం పలికారు. సోమవారం ఏలూరులో రెండువేల కిలోమీటర్ల మైలురాయిని వైఎస్ జగన్ దాటనున్నారు. …
Read More » -
13 May
నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం అమ్మే..జగన్
ఈ రోజు మాతృ దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మకు శుభాకాంక్షలు తెలిపారు.తాను ఈ స్థాయిలో ఉండటానికి అమ్మే కారణమని అయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ ప్రపంచంలో అమ్మతనానికి మించిన హీరోయిజం లేదని చెప్పారు. అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అని ఆయన ట్వీట్ చేశారు. There’s no heroism greater than motherhood. …
Read More » -
13 May
హాట్ ఆర్టిస్ట్తో… టీడీపీ నేత హాట్ రొమాన్స్..!!
హాట్ ఆర్టిస్ట్తో టీడీపీ నాయకుడి జాలీ ట్రిప్. సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్న ఈ ఫోటోలు ఉన్నది కృష్ణా జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకుడిగా చెప్పబడుతున్న వ్యక్తితోపాటు సపోర్టింగ్ రోల్స్తో తెలుగు సినిమాలతోపాటు కన్నడ, తెలుగు సినిమాలు అడపా, దడపా చేసే టీవీ కమ్ సినీ ఆర్టిస్ట్. ఇద్దరూ కలిసి థాయ్లాండ్కు ప్రైవేటు ట్రిప్ మీద జాలీగా గడిపేందుకు వెళ్లారని సోషల్ మీడియాలో ఈ ఫోటోలు …
Read More » -
13 May
శిఖర్ ధావన్ క్యాచ్ ఔట్..విలియమ్సన్ క్యాచ్ ఔట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో తొలుత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. దీపక్ చాహర్ వేసిన 4వ ఓవర్ 3వ బంతికి హేల్స(2) …
Read More » -
13 May
లక్ష కోట్ల దొంగ.. చంద్రబాబును విమర్శించడమా..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును లక్ష కోట్ల దొంగ విమర్శించడమా..? అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసింది టీడీపీ ఎమ్మెల్యే అనిత. కాగా, ఎమ్మెల్యే అనిత ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఏపీ పార్టీలు రెండూ కలిసి ఏపీకి ప్రత్యేక హోదా రానివ్వకుండా అడ్డుకున్నాయన్నారు. …
Read More » -
13 May
ఘోర ప్రమాదం..లోయలో పడ్డ బస్సు.. 7 మంది అక్కడికక్కడే మృతి..బమరో 12మంది తీవ్రంగా
ఈ మద్య దేశ వ్యాప్తంగా బస్సు ప్రమాదాలు పెరుగుతున్నాయి. గత నెలలో హిమాచల్ ప్రదేశ్లో పాఠశాల నుంచి బయల్దేరిన బస్సు లోయలో పడిన ఘటనలో 27మంది విద్యార్థులు సహా 30మంది మృతి చెందగా, 35మంది తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో దాదాపు పదేళ్లలోపు చిన్నారులే. తాజాగా అదే రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. సిర్మార్ జిల్లా సనోరా వద్ద ప్రయాణికులతో …
Read More »