TimeLine Layout

May, 2018

  • 8 May

    మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్న మంత్రి కేటీఆర్

    తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగుడెం గ్రామానికి చెందిన ప్లోరైడ్ భాధితుడు అంశల స్వామికి అండగా నిలిచారు.వివరాల్లోకి వెళ్తే..మంత్రి కేటీఆర్ కొన్ని రోజుల క్రితం నల్లగొండ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా అంశల స్వామి మంత్రి కేటీఆర్ దగ్గరికి వచ్చి తన భాదను విన్నవించాడు.ఫ్లోరైడ్ బారిన పడి జీవచ్చంలా మారానని , …

    Read More »
  • 8 May

    రైతు బంధు సాయం వదులుకుంటున్న మనసున్న మారాజులు

    యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతుబంధు పథకానికి సర్వం సిద్ధం అయింది. గులాబీ దళపతి , రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తరువాత రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టారు. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణా అంటూ, ఇప్పటికే కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులను రికార్డు వేగంతో ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇప్పుడు పంట పెట్టుబడి కింద సంవత్సరానికి 8000 రూపాయలు …

    Read More »
  • 8 May

    కర్నూల్ జిల్లాలో 14 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలిపించి..వైఎస్ జగన్ కు కానుక ..

    వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకు బూత్‌ కమిటీల పాత్ర కీలకమన్నారు. వైసీపీ బూత్‌ కమిటీలకు రెండు రోజుల రాజకీయ శిక్షణ తరగతులు సోమవారం కర్నూలులో ప్రారంభమయ్యాయి. మొదటిరోజు కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బూత్‌ కమిటీలకు శిక్షణ తరగతులను కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై …

    Read More »
  • 8 May

    ఈ నెల 14న ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ భేటీ

    ఉద్యోగుల, ఉపాధ్యాయుల అంశాలకు సంబంధించిరాష్ట్ర  ఆర్థిక మంత్రి   ఈటెల రాజేందర్ అధ్యక్షతన ఏర్పాటయిన మంత్రివర్గ ఉప సంఘం ఈ నెల 11వ తేదిన ముఖ్యమంత్రి కేసీఆర్  కు నివేదిక సమర్పించనుంది. మంత్రులు   ఈటెల రాజేందర్,   కెటి. రామారావు,   జగదీష్ రెడ్డి ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపారు. నివేదికను రూపొందిస్తున్నారు. మంత్రివర్గ ఉప సంఘం సమర్పించిన నివేదికను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, …

    Read More »
  • 8 May

    మహానటి సినిమాలో అర్జున్‌రెడ్డి భామ..!!

    గతేడాది ఆగస్టు నెలలో విడుదలైన అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలనం సృష్టించిందో వివరించనక్కర్లేదు.ఆ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ , హిరోయిన్ గా షాలినీ పాండే అద్భుతంగా నటించిన విషయం తెలిసిందే .అయితే ఆ తర్వాత షాలినీ ఏ సినిమాలోనూ కనపడలేదు . తాజాగా ‘ మహానటి ’ సినిమాలో ఆమె ఓ ప్రాముఖ్యమున్న పాత్రలో మెరవనుంది. రేపు విడుదల అవుతున్న ‘ మహానటి ’ సినిమా కోసం …

    Read More »
  • 8 May

    పట్టిసీమలో పనికిరాని మంత్రి దేవినేని ఉమా గాడు: కొడాలి నాని సంచలన వాఖ్యలు

    ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 155వ రోజు పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడ నెహ్రౌచౌక్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పేదల గురించి ఆలోచించిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడలో పేదల కోసం 5 వేలకు పైగా ఇళ్లు కట్టించిన ఘనత వైఎస్సార్‌దేనని తెలిపారు. పేదలకు ఉచిత వైద్యం అందించడం …

    Read More »
  • 8 May

    రైతులకు..పేదవారికి వైఎస్ జగన్ మరో భారీ హామీ..!

    ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో గుంటూరు జిల్లాలో 993, పశ్చిమ గోదావరి జిల్లాలో 368, తూర్పు గోదావరిలో 416, అనంతపురంలో 121, నెల్లూరులో 255, కర్నూలులో 333, శ్రీకాకుళంలో 130, విజయనగరంలో 120, చిత్తూరులో 204, ప్రకాశంలో 86 మంది మహిళలపై నేరాలు జరిగిన కేసులు నమోదయ్యాయి. రాష్ట్రం మొత్తం మీద 3026 కేసులు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. నేరగాళ్లపై చర్యలు తీసుకోకుండా ముఖ్యమంత్రి కొవ్వొత్తి పట్టుకుని నడుస్తాడట …

    Read More »
  • 8 May

    టీఆర్ఎస్ పార్టీ నుండి ఆ ముగ్గురు సస్పెండ్

    ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.గత కొన్ని రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు పట్టణంలో బంగారం దోపిడీ కేసులో ముగ్గురు టిఆర్ఎస్ నేతలు ఇరుక్కుని కేసులపాలైన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే వారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా పార్టీ ఇంచార్జ్ తుల ఉమా వారిని సస్పెండ్ చేశారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ భర్త సంజయ్‌సింగ్, కౌన్సిలర్ భర్త …

    Read More »
  • 8 May

    రాజంపేటలో టీడీపీ షాక్ ..వైసీపీలో చేరిన అధికార ప్రతినిధి నేత

    రాజంపేట పార్లమెంట్ సభ్యుడు యువనేత ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారి నియోజక వర్గంలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాజంపేట మండలం మిట్టమీదపల్లి నుంచి భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. కడప జిల్లా తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉన్న బొల్లినేని రామ్మోహన్‌నాయుడు శనివారం టీడీపీని వీడిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా టీడీపీ ఎమ్మెల్యే …

    Read More »
  • 8 May

    నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి,షర్మిల..నేడు వైఎస్ జగన్

    వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాలో జరుగుతుంది. మరికొన్ని రోజుల్లోనే ఆయన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అంతేకాదు దీనికి ఒక విశిష్టత కూడా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లను దాటనుంది. ఈ నెల 14వ తేదీన జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు దాటుతుండటంతో వైసీపీ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat