ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న దాని ఓనర్ అయిన ఎలన్ మస్క్ కష్టాలు తప్పడం లేదు. ట్విట్టర్ ను చేపట్టిన మొదటి వారంలో ఆ కంపెనీకి చెందిన ఉద్యోగులను విడతల వారీగా తొలగిస్తూ వచ్చారు ఎలన్ మస్క్. దీంతో ఆ కంపెనీ నుండి బయటకు వచ్చిన చాలా మంది ఉద్యోగులు మస్క్ పై కోర్టుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ కంపెనీ మాజీ ఉద్యోగులు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు.తమను తొలగింపులను …
Read More »TimeLine Layout
December, 2022
-
9 December
టీఆర్ఎస్ 2 బీఆర్ఎస్ -21ప్రస్థానం
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ గులాబీ దళపతి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘానికి గత దసరా నాడు లేఖ రాసిన సంగతి విదితమే. ఆ రోజు నుండి కొన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు పై అభ్యంతరాల స్వీకరణకు సీఈసీ గడవు విధించిన సంగతి తెల్సిందే. అభ్యంతరాల గడవు ముగియడంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ఆమోదిస్తూ …
Read More » -
8 December
Political : ఆంధ్ర తెలంగాణ కలిస్తే తప్పేముంది.. బొత్స సత్యనారాయణ
Political ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ ఏకమైతే మంచిదంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిసిపోవాలని కోరుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. అయితే విషయంపై తెలంగాణ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ …
Read More » -
8 December
Political : టిడిపి శ్రేణుల్లో మొదలైన హడావిడి..
Political విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ సభ విజయవంతం అవుతుంది.. దీంతో టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.. విజయవాడలో జరుగుతున్న బీసీ మహాసభ విజయవంతమైంది.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అందరూ బీసీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి పలు కీలక ప్రకటనలు చేశారు.. అయితే తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, …
Read More » -
8 December
Political : రాబోయే ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ కీలక ప్రకటన..
Political వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి అన్ని నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సంద్భంగా సీఎం కీలక ప్రకటన చేశారు. 5 లక్షల 20 వేల మంది గ్రామ సారథులను నియమించాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం.. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు కింద స్థాయిలో ఇంటింటికీ …
Read More » -
8 December
కోవిడ్ వచ్చిన వాళ్లకు మతిమరుపు వస్తుందా..?
కోవిడ్ తో మతిమరుపు రావడం ఖాయమా.. ?. కొవిడ్ వచ్చిన వాళ్లకు శ్వాస వ్యవస్థ పనితీరు దెబ్బతింటుందని చాలా మందికి తెల్సిందే. అయితే ఈ మహమ్మారి మన జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపుతుందట. కొవిడ్తో బాధపడుతున్న వారిలో చాలా మంది ‘బ్రెయిన్ ఫాగ్’ అనే దృగ్విషయాన్ని అనుభవిస్తారని, దీని వల్ల వారిలో తాత్కాలికంగా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సన్నగిల్లడం, రోజువారీ పనులను సరిగా గుర్తుపెట్టుకోలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయని ఓ అధ్యయనం …
Read More » -
8 December
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడుతున్నాయి.. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో మొత్తం 182 స్థానాలు ఉన్నాయి. అన్నింటిలోనూ బరిలోకి దిగిన బీజేపీకి పోలైన ఓట్ల శాతం సరికొత్త మైలురాయిని అందుకున్నది. బీజేపీకి 53.67 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది. బీజేపీ ఇప్పటికే 150 స్థానాల్లో లీడింగ్లో ఉంది. కాంగ్రెస్కు 26.5 …
Read More » -
8 December
గీతా ఆర్ట్స్ కి ఆ పేరు ఎలా వచ్చింది..?
అల్లు అరవింద్ బ్యానరైన గీతాఆర్ట్స్ బ్యానర్ను ఆయన తండ్రి.. సీనియర్ నటుడు.. దివంగత అల్లు రామలింగయ్య 1972లో స్థాపించారు. అయితే ఈ బ్యానర్కు ఆ పేరు ఎలా వచ్చిందో ఒక సందర్భంలో అల్లు అరవింద్ వెల్లడించాడు. ఈ బ్యానర్ పేరు విని కొంత మంది తనకు గర్ల్ ఫ్రెండ్ ఉండేదని అనుకున్నారని సరదాగా తెలిపాడు. బ్యానర్కు ఏ పేరు పెడదాం అని అల్లు రామలింగయ్య, ఆయన పార్ట్నర్స్ ఆలోచిస్తున్నప్పుడు.. అరవింద్, …
Read More » -
8 December
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?
ప్రధానమంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు ఉదయం నుండి వెలువడుతున్నాయి. ఇప్పటివరకు విడుదలైన ఎన్నికల ఫలితాల సరళని బట్టి ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ విజయభేరి మోగిస్తోంది. దీంతో వరుసగా ఏడోసారి అధికారం దిశగా ఆ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటికే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 182 స్థానాలకు 1,621 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.అధికార …
Read More » -
8 December
మెయిన్పురి లోక్సభ ఉప ఎన్నికల ఫలితాల్లో డింపుల్ యాదవ్ ముందంజ
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేశ్యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్పురి లోక్సభ నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మృతితో మెయిన్పురి నియోజకవర్గంలో ఖాళీ ఏర్పడింది. ఆ స్థానానికి బైపోల్ నిర్వహించారు. ఎస్పీ నేత అఖిలేశ్ భార్య ఆ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్తి రఘురాజ్ సింగ్ శాక్యా పోటీ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం డింపుల్ …
Read More »