TimeLine Layout

March, 2018

  • 29 March

    ఈస్ట‌ర్‌ : ఇది మీకు తెలుసా..??

    ఈస్ట‌ర్‌. యేసు క్రీస్తు శిలువ‌వేయ‌బ‌డ్డ (గుడ్‌ఫ్రైడే) రోజు నుంచి మూడు రోజుల్లోనే తిరిగి స‌మాధి నుంచి లేచిన రోజును క్రైస్త‌వ ధ‌ర్మాన్ని ఆచ‌రించే వారు ఈస్ట‌ర్‌గా పండుగ‌గా జ‌రుపుకుంటారు. అయితే, యేసు క్రీస్తు శిలువ వేయ‌బ‌డ్డ రోజున అస‌లు ఏం జ‌రిగింది..? ఎవ‌రి వ‌ల్ల శిలువ వేయ‌బ‌డ్డారు..? అత‌నికి ఆ సంఖ్య‌కు ఉన్న సంబంధ‌మేంటి..? ఆ సంఖ్య‌ను చూస్తే అంత భ‌య‌మెందుకు..? అన్న ప్ర‌శ్న‌ల‌కు క్రైస్త‌వ మ‌త పెద్ద‌లు ఏం …

    Read More »
  • 29 March

    ఈస్ట‌ర్ : ఆ రోజున ఇలా చేస్తే బాధ‌ల‌న్నీ దూరం..!!

    ఈస్ట‌ర్‌, యేసు క్రీస్తు శిలువ వేయ‌బ‌డ్డ రోజును గుడ్‌ఫ్రైడేగా పేర్కొంటూ, అలాగే, యేసు క్రీస్తు పాపుల్ని ద్వేషించ‌కు, పాపుల్ని ద్వేషించు అన్న సందేశాన్ని తెలుపుతూ తిరిగి త‌న మ‌ర‌ణం (స‌మాధి నుంచి) స‌మాజంలోకి ప్రవేశించిన దిన‌మును ఈస్ట‌ర్‌గా పేర్కొంటారు. యేసుక్రీస్తు త‌న స‌మాధి నుంచి తిరిగి లేచిన దిన‌మును క్రైస్త‌వ సోద‌రులు ఈస్ట‌ర్‌గా పేర్కొంటూ పండుగ వాతావ‌ర‌ణంలో ప్రార్థ‌నా మందిరాల్లో యేసు క్రీస్తు సేవ‌లో ఉండిపోతారు. ఇదే రోజు క్రైస్త‌వులంద‌రూ …

    Read More »
  • 29 March

    భరత్‌ అనే నేను ఆడియో వేడుక ఎక్కడో తెలుసా..!

    టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భరత్‌ అనే నేను. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత మహేష్-కొరటాల కాంబినేషన్‌లో మూవీ వస్తుండటంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్‌ …

    Read More »
  • 29 March

    మంత్రి కేటీఆర్ కు యావత్తు జర్నలిస్టు లోకం ఫిదా ..!

    తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుకు యావత్తు జర్నలిస్టు సమాజం ఫిదా అయింది.మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.చాలా రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ప్రముఖ తెలుగు మీడియా ఏబీఎన్ ఛానల్ సీనియర్ సబ్ ఎడిటర్ కరీం సతీమణి రేహానా భేగం చికిత్స నిమిత్తం ఆర్థిక సాయాన్ని అందించి అండగా నిలిచారు.మొత్తం మూడు లక్షల రూపాయల ఎల్ఓసీ ఇప్పించి కరీం సతీమణికి చికిత్స …

    Read More »
  • 29 March

    “ఎన్టీఆర్ “బయో పిక్ ఫస్ట్ లుక్ విడుదల..

    అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ సీనియర్ నటుడు ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు తేజ ఒక బయో పిక్ ను తెరకెక్కించనున్న సంగతి తెల్సిందే.ఎన్.బీ.కే ఫిల్మ్,వారాహి చలనచిత్రం ,విబ్రీ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రంలో ఎన్టీఆర్ తనయుడు ,స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ …

    Read More »
  • 29 March

    క్రైస్తవుల ప్రార్థనా సంవత్సరంలో అతి ముఖ్యమైన పండుగ ఈస్టర్..!

    క్రైస్తవుల ప్రార్థనా సంవత్సరంలో అతి ముఖ్యమైన పండుగ ఈస్టర్. క్రైస్తవ మత గ్రంథాలను బట్టి క్రీస్తు శిలువవేయబడిన తరువాత తన మరణం నుంచి మూడో రోజున పునరుత్థానం చెందాడని తెలుస్తుంది. ఆదివారం రోజున సమాధిలో నుంచి సజీవుడై ప్రభువు తిరిగి వచ్చాడని క్రైస్తవ భక్తుల నమ్మకం. ఈ పునరుత్థానాన్ని మరణంపై ఏసు గెలిచిన విజయోత్సవంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. క్రైస్తవులు ఈ పునరుత్థానం దినం లేదా ఈస్టర్ ఆదివారంను …

    Read More »
  • 29 March

    ఈస్టర్ పండగ విశేషాలు..!

     ప్రభువైన యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే నాడు మరణించి మూడవరోజు మరల సజీవుడై మృతులలోనుండి లేచినందుకు ఈస్టర్ జరుపుకుంటారని మనలో చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఈస్టర్ గురించి తెలుసుకోవలసిన విశేషాలు ఇంకా కొన్ని ఉన్నాయి. మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ రెండుసార్లు జరుగుతుందని. తూర్పు దేశాల క్రైస్తవులు జూలియన్ కేలండర్ ప్రకారం ఈస్టర్ జరుపుకుంటారు. పశ్చిమ దేశాల క్రైస్తవులు గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం ఈస్టర్ జరుపుకుంటారు. కనుక మార్చ్22 నుండి …

    Read More »
  • 29 March

    టాలీవుడ్ ఇండస్ట్రీ షాకింగ్ డెసిషన్…!

    టీడీపీ పార్టీ అంటే అప్పటివరకు ప్రజలు విరక్తి చెంది ఉన్న కాంగ్రెస్ పాలనను అంతమొందించడానికి ..తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి చాటడానికి ..అప్పటివరకు ఉన్న రాజకీయాలపై అసహ్యం వేసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా తన ప్రభావాన్ని చాటుతున్న కానీ తనను ఆదరించిన ప్రజల కోసం ఏమైనా చేయాలనే ఆశతో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పెట్టిన పార్టీ.అట్లాంటి పార్టీ వలన ఎంతోమంది రాజకీయ నేతలకే కాదు ఏకంగా …

    Read More »
  • 29 March

    నడవలేని అవ్వ..నిలబడలేని తాత..మాటలు కూడ రాని చిన్నారులు…వైఎస్ జగన్ తో ఏం చెప్పారు..!

    అధికారంలోకి వచ్చినప్పటినుండి తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకునేందుకు వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అశేశ ప్రభజనం మద్య కొనసాగుతోంది. ఈ పాదయాత్రకు అడుగడుగునా జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. జగన్, కాబోయే సీఎం అంటూ పాదయాత్ర పొడవునా యువత నినాదాలు చేస్తున్నారు. వైఎస్ జగన్‌ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ, వారి సమస్యలను సావధానంగా వింటూ, అండగా ఉంటానని భరోసా ఇస్తూ …

    Read More »
  • 29 March

    గుడ్‌ఫ్రైడే : ఇది మీకు తెలుసా..??

    గుడ్‌ఫ్రైడే. యేసు క్రీస్తు శిలువ‌వేయ‌బ‌డ్డ రోజును క్రైస్త‌వ ధ‌ర్మాన్ని ఆచ‌రించే వారు గుడ్‌ఫ్రైడేగా జ‌రుపుకుంటారు. అయితే, యేసు క్రీస్తు శిలువ వేయ‌బ‌డ్డ రోజున అస‌లు ఏం జ‌రిగింది..? ఎవ‌రి వ‌ల్ల శిలువ వేయ‌బ‌డ్డారు..? అత‌నికి ఆ సంఖ్య‌కు ఉన్న సంబంధ‌మేంటి..? ఆ సంఖ్య‌ను చూస్తే అంత భ‌య‌మెందుకు..? అన్న ప్ర‌శ్న‌ల‌కు క్రైస్త‌వ మ‌త పెద్ద‌లు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దాం..!! ప‌విత్ర‌గ్రంథ‌మైన బైబిల్ ను అనుస‌రించి క్రైస్త‌వ ధ‌ర్మాన్ని …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat