తాండూర్ లో ముదిరాజ్ భవన్,గిరిజన భవన్ తరహాలో విశ్వకర్మల కు ఆధునిక వసతులతో కూడిన విశ్వకర్మల భవన్ నిర్మాణాలకు సహకరిస్తామని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఇందుకు స్థానిక విశ్వకర్మలు సూచించిన విధంగా స్థల సేకరణ వారం రోజుల్లో పూర్థి చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్, తాండూర్ ఆర్డీవో లతో సమావేశం నిర్వహించి స్థల సేకరణ చేస్థామని వివరించారు. అలాగే విశ్వకర్మ నేతలు కోరిన విధంగా తాండూరు లో …
Read More »TimeLine Layout
March, 2018
-
19 March
చంద్రబాబు అవినీతిపై పవన్ కళ్యాణ్ మోదీకి పిర్యాదు ..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ప్రధానమంత్రి నరేందర్ మోదీకి పిర్యాదు చేశారు.ఈ రోజు పవన్ కళ్యాణ్ ఒక ప్రముఖ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడుతో …
Read More » -
19 March
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన జ్యోతుల …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల జోరు మొదలైంది.వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పదిహేను రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గుంటూరు లో పాదయాత్ర చేస్తున్నాడు . SEE ALSO :ఏపీలో సంచలనాత్మక లేటెస్ట్ సర్వే ..ఆ ఒక్క పార్టీకే అన్ని స్థానాలు ..! SEE ALSO …
Read More » -
19 March
మమత బెనర్జీతో సీఎం కేసీఆర్ భేటీ..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొలకత్తా కు చేరుకున్నారు.ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు దిశగా.. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా మొదటి పశ్చిమ బెంగాల్ పై అయన దృష్టి పెట్టారు. ఆ పార్టీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో సీఆర్ కోల్ కతాలో భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలో ఎంపీలు కవిత, కేకే, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ సీఎం వెంట వెళ్లారు. కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో బెంగాల్ …
Read More » -
19 March
గెలిపించింది దినేష్ కాదు ఎంఎస్ ధోనీ ..!
బంగ్లాదేశ్ తో జరిగిన ముక్కోణపు ట్వంటీ20 సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెల్సిందే.అయితే ఆఖరి ఓవర్లో ఆఖరి బంతికి దినేష్ కార్తిక్ సిక్స్ కొట్టడంతో భారత్ ఘన విజయం సాధించింది.ఎనిమిది బంతుల్లో మొత్తం ఇరవై తొమ్మిది పరుగులను సాధించాడు దినేష్ .అయితే ఎంఎస్ ధోనీ వలన గెలవడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా .. అయితే అసలు విషయానికి వస్తే టీం …
Read More » -
19 March
సీఎం కేసీఆర్ కు 6..సీఎం చంద్రబాబుకు 2 మార్కులు -టాలీవుడ్ స్టార్ హీరో ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుల నాలుగు ఏళ్ళ పాలనపై ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్కులు వేశారు. ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ ను అడిగిన బాబు పాలన బాగుందా..కేసీఆర్ పాలన బాగుందా అని అడిగిన …
Read More » -
19 March
పార్లమెంట్ సాక్షిగా టీడీపీ ఎంపీల భాగోతం బట్టబయలు..!!
రాజకీయంగా నా అనుభవం 40 ఏళ్లు అని చెప్పుకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 2014 ఎన్నికల్లో ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి.. తీరా అధికారం చేపట్టాక చేసిందేమిటి..? సింగపూర్లా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దతానంటూ ప్రజలను మభ్యపెట్టి అమరావతి నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డాడా..? విశాఖ భూ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఎంత..? సీఎం రమేష్కు మళ్లీ రాజ్యసభ సీటు కేటాయించడం వెనుక బినామీ ఆస్తులే కారణమా..? టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్రెడ్డి అవినీతిలో …
Read More » -
19 March
ఏపీలో సంచలనాత్మక లేటెస్ట్ సర్వే ..ఆ ఒక్క పార్టీకే అన్ని స్థానాలు ..!
తెలుగు తమ్ముళ్ల వలనో..అ పార్టీ ఎమ్మెల్యేల వలనో లేదా స్థానిక కార్యకర్తల దగ్గరనుండి బడా బడా నాయకుల వరకు చేసే అవీనితి వలన కావచ్చు లేదా ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు టైం అస్సలు కలిసి రావడం లేదు …రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తోలిసారిగా జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎలా అయినా అధికారంలోకి రావాలన్న ఉద్ధేశ్యంతో అడ్డమైన అమలు చేయలేని హామీలు కురిపించి ..అమయాకపు …
Read More » -
19 March
దేశంలో మరో బ్యాంకు కుంభ కోణం ….!
దేశంలో మరో బ్యాంకు కుంభ కోణం వెలుగులోకి వచ్చింది ..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వేల కోట్ల విలువ చేసే కుంభ కోణం .మొదట మొత్తం రెండు వందల యాబై కోట్లతో బ్యాంకులకు ఏకనామం పెట్టారు అనే ఆరోపణలు వచ్చిన ప్రముఖ వాణిజ్య నగరం పరేఖ్ అల్యూమినిక్స్ లిమిటెడ్ డైరెక్టర్లను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. see also :కల్యాణలక్ష్మి సాయాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం …
Read More » -
19 March
గొప్ప మనసున్న వ్యక్తి సీఎం కేసీఆర్..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మసున్న వ్యక్తి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కొనియాడారు.ఇవాళ నల్లగొండ జిల్లాలో పోస్టు ఆఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాన్ని అయన ప్రారంబించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళికి సీఎం కేసీఆర్ మేనమామలాగా కళ్యాణ లక్ష్మి పథకంతో చేయూతనిస్తున్నారని చెప్పారు. see also :కల్యాణలక్ష్మి సాయాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ఆర్థిక …
Read More »