ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ రానున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచి అధికారాన్ని దక్కించుకోవడం ఖాయమా ..!.మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట ముప్పై ఐదు స్థానాలను గెలుపొందటం ఖాయమా..?.అంటే అవును అనే అంటున్నారు రాష్ట్రంలో నిన్న ఆదివారం శ్రీ విళంబి నామ ఉగాది పండుగను పురష్కరించుకొని గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను లో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో ప్రముఖ పండితుడు రామకృష్ణ శాస్త్రి …
Read More »TimeLine Layout
March, 2018
-
19 March
నరాలు తెగే ఉత్కంఠ పోరులో సిక్స్ కొట్టి గెలిపించిన…దినేశ్ కార్తీక్
టీమిండియాకు గెలుపు అసాధ్యం అనుకున్న స్థితిలో అసాధారణ రీతిలో చెలరేగిపోయాడు. కేవలం 8 బంతుల్లోనే 29 పరుగులతో దినేశ్ కార్తీక్ వీర విహారం చేశాడు. భారత్కు విజయాన్నందించాడు. ఆదివారం రాత్రి నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ముక్కోణపు టీ20 సిరీస్ ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 6 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి విజయం సాధించింది. …
Read More » -
19 March
ప్రత్యేక హోదా సాధించే సత్తా ఒక్క జగన్కే ఉంది..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తూనే, అధికారంలోకి వస్తే సమస్యలను ఎలా పరిష్కరించాలో నిరంతర ఆలోచిస్తున్న వైఎస్ జగన్ అని, అలాంటి ప్రజాదారణ కలిగిన వ్యక్తి వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాకపోతే జీవితంలో పంచాంగం చెప్పడం మానేస్తామని 40 మంది పండితులు కంఠాపథంగా చెప్పారు. కాగా, ఆదివారం శ్రీ …
Read More » -
19 March
జగన్ సీఎం అవ్వడం ఖాయం..!!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ,టీడీపీ పార్టీల మధ్య ఉన్న ఓట్ల తేడా కేవలం ఐదు లక్షలు మాత్రం.కేవలం రెండు అంటే రెండు శాతం ఓట్ల తేడాతో వైసీపీ అధికారాన్ని దూరం చేసుకోగా..టీడీపీ అధికారాన్ని దక్కించుకుంది.అయితే ఇదే అంశం మీద ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజ్ మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ,పవన్ కళ్యాణ్ …
Read More » -
19 March
బుల్లితెరకెక్కనున్న చంద్రబాబు అవినీతి భాగోతం..!!
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అవినీతి భాగోతం త్వరలో బుల్లితెరకెక్కనుందా..? అందులో చంద్రబాబు పాత్ర, నారా లోకేష్ పాత్రలు ఎవరు పోషిస్తారు. చంద్రబాబు హత్యలు చేయించారంటూ గతంలో వచ్చిన విమర్శలను ఎలా చూపిస్తారు..? నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ నిర్మాణంలో జరిగిన అవినీతి ఎంత..? నేడు నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో చంద్రబాబు వాటా ఎంత..? …
Read More » -
19 March
హాట్సాఫ్ హరీష్ రావు..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పని రాక్షసుడు అని మరోసారి తెలిపోయింది.ఉగాది పండుగ పూట కూడా అర్ధరాత్రి ప్రాజెక్టుల వెంటే తిరుగుతూ అధికారులకు సూచనలు ,సలహాలు ఇస్తూ గడిపారు. ఎలాంటి హంగూ.. ఆర్భాటాలు లేకుండా.. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా..ఆదివారం రాత్రి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఆకస్మికంగా సందర్శించారు.పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బరాజ్ వద్దకు చేరుకొని నిర్మాణ పనులను పరిశీలించి, …
Read More » -
18 March
ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం..!!
శ్రీలంక, బంగ్లాదేశ్, భారత్ క్రికెట్ల జట్ల మధ్య జరిగిన నిదహాస్ ముక్కోణపు టీ-20 సిరీస్ ను అందరూ భావించినట్టే హాట్ఫేవరేట్ జట్టు భారత్ కైవసం చేసుకుంది. కాగా, కొలంబోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ముక్కోణపు ట్రై సిరీస్లో ఫైనల్కు చేరిన బంగ్లాదేశ్, భారత్లు ఇవాళ తలడ్డాయి. అయితే, టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్కు దిగింది. బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లకుగాను ఎనిమిది వికెట్లు కోల్పోయి …
Read More » -
18 March
పవన్ రాజకీయంపై అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు..!!
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ రంగస్థలం చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసి మెగా అభిమానులకు ఉగాది పండుగ పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇవాళ వైజాగ్లో జరిగిన రంగస్థలం చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్చరణ్, సమంత, డైరెక్టర్ సుకుమార్తోపాటు చిత్ర బృందం పాల్గొంది. ఈ వేడుకకు యాంకరింగ్ చేసిన సుమ ఒక్కొక్కరిని వేదికమీదకు పిలుస్తూ మాట్లాడాల్సిందిగా …
Read More » -
18 March
జగన్ ప్రజాసంకల్పయాత్ర..115వ రోజు షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్రకు ఏపీ ప్రజలనుండి మంచి స్పందన లబిస్తుంది.జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర 115వ రోజుకి చేరుకుంది.ప్రస్తుతం ప్రజసంకల్ప యాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది.రేపు ( సోమవారం )ఉదయం జగన్ ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో నుండి ప్రజసంకల్ప యాత్రను ప్రారంబిస్తాడు.కొమ్మూరులో మానవహారంలో వైఎస్ జగన్ పాల్గొన్న అనంతరం వైఎస్ జగన్ అక్కడే భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కొమ్మూరు, నాగులపాడు మీదుగా కొనసాగిన …
Read More » -
18 March
జగన్ కేసుల గురించి సంచలన విషయాలు చెప్పిన సీబీఐ రిటైర్డ్ ఎస్పీ..!!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు వైసీపీ శ్రేణులకు, ఆ పార్టీ అభిమానులను ఉగాది పండుగ సందర్భంగా సీబీఐ చెప్పిన శుభవార్తే అని చెప్పుకోవాలి. అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ లకు చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు, దివంగత మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు ప్రస్తుత నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు …
Read More »