TimeLine Layout

March, 2018

  • 12 March

    వైఎస్ జగన్ రాకతో కరువు గడ్డ పులకించింది….!

    ప్రజా సమస్యలు తీర్చడానికే పాదయాత్ర చేస్తూ అండగా నేనున్నానంటూ ప్రజలకు భరోసానిస్తూ ఏపీ ప్రతి పక‌్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఆదివారం యాత్ర చీరాల, కొత్తపేట, పేరాల, ఐటీసీ, ఆదినారాయణపురం, ఈపూరుపాలెం మీదుగా సాగింది. ఆయన భరోసా కొత్త ఆశలను నింపింది.ఆప్యాయత, అనురాగాలు జోడించి ఆత్మీయతను పంచి అడుగులో అడుగేస్తున్నారు. SEE ALSO..జ‌గ‌న్ పాద‌యాత్ర గుంటూరులో ఎంట్రీ ఇవ్వ‌గానే.. వైసీపీలోకి మాజీ …

    Read More »
  • 12 March

    గవర్నర్ పై దాడికి యత్నించిన మాజీ మంత్రి కోమటిరెడ్డి ..!

    తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు సోమవారం నుండి ప్రారంభమైన సంగతి తెల్సిందే.అయితే ఈ సమావేశాలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ నిరసన ,ధర్నాల మధ్య ప్రారంభమైంది.సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పేపర్లు ,ప్ల కార్డులు చించి గవర్నర్ మీద విసిరేశారు.మాజీ మంత్రి ,నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి మరోఅడుగు ముందుకేసి మైక్ కున్న హెడ్ …

    Read More »
  • 12 March

    సంతన్నకు శుభాకాంక్షలు తెలిపిన వంశీధర్ రెడ్డి

    తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికలకు పోటి చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.. టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,నల్గొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్,ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందినా బండా ప్రకాష్ ముదిరాజ్ పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. see also …

    Read More »
  • 12 March

    హైదరాబాద్‌ లో నడి రోడ్డు మీద ఇంటర్మీడియట్‌ విద్యార్థి దారుణ హత్య

    హైదరాబాద్‌ లోని కూకట్‌పల్లిలో ఓ ఇంటర్మీడియట్‌ విద్యార్థి దారుణ హత్యకు గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సోమవారం ఉదయం ఇంటర్‌ పరీక్ష రాసేందుకు వెళుతున్న మూసాపేటకు చెందిన సుధీర్‌ను దుండగులు నడిరోడ్డుపైనే వేటకొడవళ్లతో నరికి చంపారు. ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కి పడ్డారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరస్థితిని సమీక్షిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. …

    Read More »
  • 12 March

    జ‌గ‌న్ పాద‌యాత్ర గుంటూరులో ఎంట్రీ ఇవ్వ‌గానే.. వైసీపీలోకి మాజీ మంత్రి..!!

    ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 110 రోజులుకు చేరుకుంది. కాగా, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం గుంటూరు జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర ఇప్పుడు …

    Read More »
  • 12 March

    కేసీఆర్‌ను మెచ్చుకొని బాబును వాయించేసిన సీనియ‌ర్ ఐఏఎస్‌

    రాజ్యసభలో ఎన్నికల సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అనూహ్య కితాబు ద‌క్కింది. ఈ ఎన్నిక‌ల్లో తెలంగాణలోనే సామాజిక న్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు ప్రశంసించారు. ఏపీలో అలాంటిది ఊహించలేమని పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌ ఆదివారం తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. see also :ఎవరీ బడుగుల లింగయ్య యాదవ్ ..? ‘పలు సామాజిక వర్గాలు  సామాజికంగా వెనుకబడి, ఆర్థికంగా బలంగా లేని కారణంగా ఎన్నడూ ప్రత్యక్ష …

    Read More »
  • 12 March

    గులాభీ దళంలో మరో యువ కెరటం..!

    గులాభీ దళం లో ఇన్నాళ్లూ తెర వెనుక కీలకపాత్ర పోషించిన మరో యువ కెరటం ప్రజా క్షేత్రంలోకి అడుగిడింది. ఆ యువ కెరటం పేరు సంతన్న . పూర్తి పేరు జోగినపల్లి సంతోష్ కుమార్ . టీ ఆర్ ఎస్ పార్టీలో ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు . గులాభీ రథసారధి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెన్నంటి ఉండే సంతన్న చిన్న వయస్సులో మహా ఉద్దండులు …

    Read More »
  • 12 March

    రాజ్యసభకు నిస్వార్థ సైనికుడు..!

    కేసీఆర్ గులాబీ జెండా ఎత్తిన రోజు నుంచి నేటిదాకా ఆయన వెన్నంటే నడిచిన జోగినిపల్లి సంతోష్ కుమార్.. ఇప్పుడు రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. పార్టీ కోసం నిస్వార్ధంగా సేవ చేస్తున్న సంతోష్ కుమార్‌కు రాజ్యసభ సీటు ఇవ్వడమే ఆయనకు ఇచ్చే సరైన గుర్తింపు అని పార్టీ నేతలంతా ముక్తకంఠంతో మద్దతు పలికారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా కార్యకర్తలందరికీ సంతోశ్ కమార్ అందరి మనిషిగా నిలిచాడు. చీకటి వెలుగులు.. గెలుపు ఓటములతో సంబంధం …

    Read More »
  • 12 March

    ”2019లో జ‌గ‌న్‌కు జైలు.. టీడీపీకి గెలుపు” క‌న్ఫాం..!!

    ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి 2019 సాధార‌ణ ఎన్నిక‌ల్లోపు జైలుకు పోవ‌డం ఖాయ‌మ‌ని, అలాగే అదే ఏడాది ప్ర‌స్తుత అధికార పార్టీ టీడీపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఏపీ మంత్రి కాల్వ శ్రీ‌నివాసులు స్ప‌ష్టం చేశారు. కాగా, ఇవాళ మంత్రి కాల్వ శ్రీ‌నివాసులు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాను చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునే విష‌యంలో నిరంత‌రం …

    Read More »
  • 11 March

    టీడీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థి రూ.3వేల కోట్ల అవినీతి ఆధారాల‌తో స‌హా బట్ట‌బ‌య‌లు..!!

    సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న వార్త మేర‌కునేడు టీడీపీ నుంచి రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా ఎంపికైన ఓ బ‌ఢా నేత.. టీడీపీలో ప‌లుకుబ‌డి ఉన్న నేత‌గా అంద‌రికీ చెప్పుకుంటాడు. కానీ, ప్ర‌జ‌ల కోసం న‌యా పైసా ప‌నిచేయ‌డు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అంద‌రినీ బెదిరిస్తుంటాడు. కానీ, త‌న‌కు ఓట్లేసి గెలిపించిన ప్ర‌జ‌ల‌కు ఏ స్థాయిలోనూ సాయ‌ప‌డ‌డు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు. టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ అంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat