దేశంలో అక్రమ సంబంధాలు చాల దారుణంగా పెరిగిపోతున్నాయి. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎంతో మంది పిల్లు ఆనాదలుగా మారుతున్నారు. అయితే సాధారణంగా పెళ్లైన తరువాత భార్యలు ఉండగానే భర్తలు ఎక్కువగా అక్రమ సంబంధాలు కొనసాగిస్తుంటారు. కానీ ప్రస్తుతం పెళ్లైన మహిళలు కూడ అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు. తాజాగా అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడిని ఆమె భర్త దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన ఘటన కడప జిల్లా సోమలాపురంలో …
Read More »TimeLine Layout
March, 2018
-
10 March
జగన్పై కేసులు కుట్రపూరితమే.. తేల్చి చెప్పిన సుప్రీం న్యాయవాది..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త. జగన్పై సీబీఐ, ఈడీ కేసులన్నీ క్లోజ్, అవును మీరు చదివింది నిజమే. వైఎస్ జగన్పై గత ప్రభుత్వాలు కుట్రపూరితంగా పెట్టిన కేసులన్నీ త్వరలో క్లోజ్ కానున్నాయి. అంతేకాక, వైఎస్ జగన్ నిర్దోషిగా బయటపడనున్నారు. అయితే, ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం …
Read More » -
10 March
మరో 20 రూట్లలో ట్రూజెట్ విమాన సర్వీసులు .!
ప్రాంతీయ విమానయాన సంస్థగా సేవలు ప్రారంభించిన ట్రూజెట్ అనతి కాంలోనే జాతీయ విమానయాన సంస్థగా ఎదిగి త్వరలో దేశవ్యాప్తంగా మరిన్ని సర్వీసులను తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల నుంచి కూడా ప్రారంభించనుంది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ కంపెనీలో భాగమైన టర్బో మేఘా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ ‘ట్రూజెట్’ పశ్చిమ, తూర్పు తీరం, ఈశాన్య భారతం నుంచి కూడా విమాన సేవలను విస్తరించనుంది. త్వరలో దేశవ్యాప్తంగా …
Read More » -
10 March
ఏపీలో ఒంటిపూట బడులు..!
ముందస్తు వేసవి వచ్చిందని, కనుక విద్యార్థులు ఎండకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒంటిపూట బడులను ఈ నెల 12నుంచి సోమవారం నుంచి పాఠశాలలు మధ్యాహ్నం 12.30గంటల వరకే నిర్వహించాలని ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7.45గంటలకు మొదటి బెల్, రెండో బెల్ 7.50గంటలకు , ప్రేయర్ అనంతరం మూడో బెల్ 8గంటలకు మోగించాలన్నారు. see also..ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే ..?ఎవరు గెలుస్తారు ..ఎవరు ఓడిపోతారు..? అనంతరం …
Read More » -
10 March
కళ్యాణమస్తు..! రేపే మంథనిలో 250మందికి సామూహిక వివాహాలు
తెలంగాణ రాష్ట్రం మంథని నియోజకవర్గంలోని పేద బిడ్డల పెద్దన్నగా ఎమ్మెల్యే పుట్ట మధు తన తల్లి పేరు మీద ఏర్పాటు చేసిన పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ అద్వర్యంలో ఎన్నో సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి ..మంథని నియోజకవర్గంలోని ప్రజల మన్ననలు పొందుతున్న విషయం తెలిసిందే. see also :వ్యవసాయం పథకానికి రైతులక్ష్మిగా నామకరణం..! ఈ క్రమంలో 250 మందికి సాముహిక వివాహాలను ఈ నెల 12 న అంగరంగ …
Read More » -
10 March
ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే ..?ఎవరు గెలుస్తారు ..ఎవరు ఓడిపోతారు..?
ప్రముఖ జాతీయ వార్త పత్రిక అయిన టైమ్స్ ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికీ ఎన్ని సీట్లు ..ఏ ప్రాంతాల్లో మెజారిటీ వస్తుందనే అంశం మీద సర్వే చేసినట్లు ఆ పత్రిక తెలిపింది.ఈ పత్రిక చేసిన సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వలన వంద నుండి నూట …
Read More » -
10 March
షాక్ న్యూస్ ..బండ్ల గణేష్కు భయంకరమైన వ్యాధి..!
తెలుగు సినిమాల్లో చిన్న చిన్న కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ.. స్టార్ ప్రొడ్యుసర్ గా ఎదిగారు. ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో వంటి చిత్రాలతో బండ్ల గణేష్ బడా నిర్మాతగా మారారు. అయితే ఆ హోదాను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయారు నిర్మాత బండ్ల గణేష్. వరుస వివాదాలతో నిరంతరం వార్తల్లో వ్యక్తిగా ఉంటూనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వీర భక్తుడిగా మారారు. …
Read More » -
10 March
కొడుకు లవర్ను తండ్రి ఏం చేశాడండే..! ట్విస్ట్ అద్దిరింది..!!
భారతరదేశంలో పాశ్చాత్య సంస్కృతి మన దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తుందనడానికి ఉదాహరణ ఈ సంఘటనే. అయితే, ఈ సంఘటన సినిమా స్టోరీని తలపించేలా ఉన్న ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని డియోరియా జిల్లా భత్పరాణి ప్రాంతంలో చోటు చేసుకుంది. కాగా, ఇటీవల కాలంలో సమాజంలో అక్రమ సంబంధాలతో కూలుతున్న కాపురాలు కోకొల్లలు. ఉదయం లేవంగానే లే టీవీ ఛానెల్ చూసినా.. ఏ పేపర్ చదివినా ఇదే తంతు. దీనికంతటికి కారణం …
Read More » -
10 March
కామినేని శ్రీనివాస్ పై కత్తి మహేశ్..కత్తి లాంటి ట్వీట్..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఏపీ కేబినెట్లో తన మంత్రి పదవికి కామినేని శ్రీనివాస్ గురువారం రాజీనామాను చేశారు. ఈ నేపథ్యంలో అతడి రాజీనామాపై ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ సంచలన ట్వీట్ చేశారు. ‘‘శ్రీ కామినేని గారి రాజీనామాతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు కొరికి పసికందులు మరణించిన వైభవ శకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య రంగంలో ముగిసిందని భావిస్తున్నాను. చంద్రబాబు గారికి అభినందనలు’’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. …
Read More » -
10 March
వజ్రమ్మ మాటలకు మంత్రి కేటీఆర్ ఫిదా..!!
యువనేత ,తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిన్న ( శుక్రవారం ) సిద్ధిపేట,దుబ్బాక ,రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో పర్యటనలో భాగంగా మంత్రి నేతన్నలతో కలిసి మాట్లాడి..వారిసమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంలోనే మంత్రి కేటీఆర్ కు ఓ ఆప్యాయపూరిత పలుకరింపు లభించింది. see also :వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం ….సోమవారమే ..! see also :వైసీపీ ఎమ్మెల్యేలు కూడా …
Read More »