చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే సవాల్..!! అవును, నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. దమ్ముంటే ప్రత్యేక హోదా అంశంపై పోరాటానికి ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి తన చివర శ్వాస వరకు ప్రత్యేక హోదాపై పోరాడతానని చెప్పాడు… మరీ నీ శరీరంలో చీము నెత్తురు ఉంటే మీ ఎంపీల చేత రాజీనామా …
Read More »TimeLine Layout
March, 2018
-
3 March
అసలు ఎవరీ జోగినపల్లి సంతోష్ కుమార్..
జోగినపల్లి సంతోష్ కుమార్ ..పరిచయం అక్కరలేని పేరు అది.తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముద్దుగా “సంతన్న” గా పిలుచుకుంటారు.ఆయనో విలక్షనమైన వ్యక్తి..ఎప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తూ..చిరునవ్వునే చిరునామాగా చేసుకున్న గొప్ప వ్యక్తి సంతన్న .తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్ చానెల్ గా సత్తచాతుతూ..ప్రజాశ్రేయస్సు కై పాటుపడుతు..వారిగుండే చప్పుడుగా మరీన టీ న్యూస్ చానెల్ అధినేత.నిర్విరామంగా అకండిత దీక్ష దక్షతతో భాధ్యతలు నిర్వహిస్తున్న జోగినపల్లి సంతోష్ కుమార్ కు ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ …
Read More » -
3 March
2019ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?ఎందుకు ..?కారణాలు ఏమిటి..?
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో దర్శి నియోజక వర్గంలో టీడీపీ తరపున బరిలోకి దిగిన శిద్దా రాఘవరావు కేవలం పదమూడు వందల డెబ్బై నాలుగు ఓట్ల తేడాతోనే తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై గెలుపొంది ప్రస్తుతం మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు.అయితే మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారు.ఎందుకు గెలుస్తారు..గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారో ఒక లుక్ వేద్దామా ..దర్శి …
Read More » -
3 March
చంద్రబాబు 40 సంవత్సరాల పరువును ఒక్క మాటతో తీసేసింది..!!
చంద్రబాబు 40 సంవత్సరాల పరువును ఒక్క మాటతో తీసేసింది..!! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఏపీలో అరాచక పాలన, అవినీతి పాలన కొనసాగిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా, వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నా చరిత్ర 40 సంవత్సరాలు అంటూ సీఎం చంద్రబాబు తన అనుకూల ఎల్లో మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ తనకు …
Read More » -
3 March
రోడ్డు ప్రమాదంలో ఏపీ టీడీపీ సీనియర్ నేత దుర్మరణం..!
ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ఒకరు తీవ్ర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రాపురంలో జరిగిన తీవ్ర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు స్పాట్ లోనే మృతి చెందారు.కొత్తపేటకు చెందిన కోరం జయరాం ,ఆయన తండ్రి కోరం నాగేశ్వరరావు కారులో ప్రయాణిస్తుండగా రామచంద్రాపురం దగ్గర ఆయిల్ టాంకర్ ను డీకొట్టింది.అంతే కారు నుజ్జు నుజ్జు అయింది.కారోలో ఉన్న వీరిద్దరూ అక్కడక్కడే మృతి …
Read More » -
3 March
దమ్మున్న నాయకుడు లేకుంటే.. ఇలానే జరుగిద్ది : బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!
బీజేపీ సీనియర్ నాయకులు, ఏపీ కో – ఆర్డినేటర్ పురిఘల్ల రఘురామ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పురిఘల్ల రఘురామ్ మాట్లాడుతూ.. నాడు ఎన్టీఆర్ను సినీ నటుడుగా కాకుండా.. ఒక ముఖ్యమంత్రిగా.. సుభిక్ష పాలన అందించి మేలు చేసిన వ్యక్తిగా ప్రజలు గుండెల్లోపెట్టుకున్నారని, అలాగే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిని కూడా ప్రజలు వారి …
Read More » -
3 March
అద్భుత ఆవిష్కరణల వేదిక టీ హబ్
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీ హబ్ అద్భుత ఆవిష్కరణకు కేంద్రమని భారత్లో అమెరికా రాయబారి కెన్నత్ జస్టర్ ప్రశంసించారు. ఐటీలోని నూతన ఆవిష్కరణలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సహా పలు నూతన పోకడలపై టీ హబ్లో జరుగుతున్న ఆవిష్కరణలు గొప్ప మలుపునకు శ్రీకారం చుడుతాయని ఆకాంక్షించారు. see also :సంతోష్ కు రాజ్యసభ..కామెడీ పాలవుతున్న కాంగ్రెస్..! see also :తెలంగాణ టూరిజం పై సీఎం కేసీఆర్ …
Read More » -
3 March
ప్రత్యేక హోదా పోరాటంలో ఎవరు హీరో..!ఎవరు విలన్..!-బాబు సొంత సర్వే..!
ఉమ్మడి ఏపీ విభజన సమయంలో అప్పటి కేంద్ర పాలకపక్షమైన యూపీఏ గవర్నమెంట్ ఏపీకిచ్చిన ప్రధాన డిమాండ్లలో ఒకటి ప్రత్యేక హోదా.ఇదే అంశం గత సార్వత్రిక ఎన్నికల్లో కీలకంగా మారింది.అందుకే మిత్రపక్షాలుగా కల్సి మరి పోటిచేసిన టీడీపీ ,బీజేపీ పార్టీలు ఇచ్చిన ప్రధాన హామీ తమకు అధికారాన్ని కట్టబెడితే పదేండ్లు ప్రత్యేక హోదా ఇస్తామని.అందుకే ఏపీ ప్రజలు బీజేపీ ,టీడీపీ చెప్పిన మాటలు నమ్మి ఇటు రాష్ట్రంలో అటు పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ …
Read More » -
3 March
సంతోష్ వ్యవహారశైలి…ఆయనకు మాత్రమే ఉన్న ప్రత్యేకతలివి
టీఆర్ఎస్ పార్టీ అధినేత, గులాబీ దళపతి కేసీఆర్ ముందు పార్టీ శ్రేణులు ఆసక్తికరమైన ప్రతిపాదన పెడుతున్నారు. సహజంగా పార్టీ నేతలు గులాబీ రథసారథి నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. అయితే ఈ దఫా కీలకమైన ప్రతిపాదన ఒకటి బలంగా కేసీఆర్ ముందుంచారని ప్రచారం జరుగుతోంది. అదే పార్టీ యువనేత, ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్రావుకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టడం. సంతన్నగా పార్టీ నేతలందరికీ సుపరిచితుడు….అన్నా అంటే నేనున్నా అనే సంతన్నకు ఈ …
Read More » -
3 March
సంతోష్ కు రాజ్యసభ..కామెడీ పాలవుతున్న కాంగ్రెస్..!
తెలంగాణలో ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తీరుపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంగా ప్రభుత్వంలోని లోటుపాట్లను ప్రస్తావించి పరిష్కారం చేయాల్సిన విపక్షం వ్యక్తిగత దాడికి పాల్పడుతోందని ప్రజల్లో చర్చ జరుగుతోంది. కుటుంబ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్.. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా చేస్తున్న విమర్శలు కాంగ్రెస్ పార్టీని నవ్వుల పాలు చేస్తున్నాయని అంటున్నారు. తాజాగా టీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్న పార్టీ యువనేత జోగినపల్లి సంతోష్రావుకు రాజ్యసభ …
Read More »