వారం రోజుల్లో మా ఇంట్లో చెల్లి పెళ్లి.. నాయన ఒకటే హైరానా పడుతున్నడు.. అక్కకు ఫోన్ చేసినవా బిడ్డా ! బావా, పిల్లలు బయలు దేరిండ్రా కనుక్కో.. వంటలోల్లకు మళ్లోసారి గుర్తుచెయ్యి చిన్నోడా.. టెంటోడు ఏమన్నడురా ?.. అయ్యగారు నెంబర్ యాడనో మిస్పయిందిరా.. నీ దగ్గర ఉన్నదారా ?.. మీ అమ్మ వట్టిగనే ఆగమైతది. ఫంక్షన్ హాల్కు తీసుకెళ్లే పెండ్లి సామాను ముందే సర్దిపెట్టుకోమని చెప్పు.. నాయన చెప్పుడు తీరు …
Read More »TimeLine Layout
March, 2018
-
3 March
జగన్..! జైలు, చిప్పకూడు మరిచావా..?? :మంత్రి జవహర్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని, అవి తనను చాలా బాధించాయని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. కాగా, మంత్రి జవహర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్రెడ్డి.. నీ కుటుంబ నేపథ్యం నీకేమన్నా గుర్తుందా..? లేక మరిచిపోయావా..? అని ప్రశ్నించారు. మీ …
Read More » -
3 March
తెలంగాణ టూరిజం పై సీఎం కేసీఆర్ దృష్టి
తెలంగాణ టూరిజం పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు . ప్రకృతితో ముడిపడి ఉన్న కమనీయ దృశ్యాలను , సాగు నీటి అందాలను , చారిత్రిక కట్టడాలను , మిషన్ కాకతీయ ట్యాంక్ బండ్ ఆలోచనలను మేళవించి తెలంగాణలో అద్భుతమైన టూరిజానికి అంకురార్పణ చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ టూరిజం , అటవీ , సాగు నీటి శాఖలను ప్రోత్సహిస్తున్నారు . ఇంకా మున్ముందు ఎక్కువ …
Read More » -
2 March
అదరగొట్టిన చెర్రీ ..రంగస్థలం సెకండ్ సాగ్ రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం .ఈ సినిమా మొదటి పాటను గత కొన్ని రోజులక్రితమే విడుధలకాగా తాజాగా మరో పాట ” రంగా.. రంగ.. రంగస్థలానా ” అనే పాట ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఈ పాటలో రాంచరణ్ అదరగొట్టాడు.డుంగురు.. డుంగురు అంటూ తీన్మార్ స్టెప్పులు వేశాడు. వినిపించే లా కాదు.. కనిపించేలా వాయించాలి అంటూ చెర్రీ డైలాగ్ అందరిని …
Read More » -
2 March
గవర్నర్కు ప్రధాని పిలుపు..బాబు రచ్చపై స్పెషల్ రిపోర్ట్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడే పరిస్థితులు ఢిల్లీ వేదికగా మొదలవుతున్నాయి. ఏపీలో బీజేపీ, టీడీపీ విమర్శల పర్వం కొనసాగుతున్న సమయంలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం గవర్నర్ నరసింహన్ శనివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరివెళ్తారు. దేశ రాజధానిలో ఆయన రెండురోజులపాటు ఉంటారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఏపీలో జరుగుతున్న ఆందోళనలపై రిపోర్ట్ ఇవ్వనున్నారని …
Read More » -
2 March
మోడీని సీఎం కేసీఆర్ కించపరచలేదు..ఎంపీ కవిత
ఇటీవల రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా లో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి సదస్సులో ప్రధాని మోదీ పై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగంలో మోడీగారు అనబోయి.. స్పీడ్ లో తప్పులు దొర్లాయని ఎంపీ కవిత అన్నారు.ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానిని కించపరిచే ఉద్దేశం సీ ఎం కేసీఆర్ కు లేదని ఆమె వివరణ ఇచ్చారు. see also : ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్..! రైతు కష్టాలపై ఆవేదనతో …
Read More » -
2 March
విపక్షాలది దిక్కుతోచని స్థితి.. అందుకే విమర్శలు ..కేటీఆర్
అధికార టీఆర్ఎస్ పార్టీపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. విపక్షాలకు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉండటం వల్లే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని అన్నారు. సచివాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఇన్ని రోజులు ముఖ్యమంత్రి జిల్లాలు తిరగడం లేదన్నారు ఇపుడు సీఎం జిల్లాల పర్యటనలు చేస్తోంటే ఏం చేయాలో విపక్షాలకు అర్థం కావడం లేదు అంటూ ఎద్దేవా చేశారు. విపక్షాలు ఎన్నికల వాతావరణంలోకి వెళ్లాయని తాము …
Read More » -
2 March
మంత్రి కేటీఆర్ వినతికి కేంద్రం ఓకే..!
రైతన్నల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన కృషి ఫలించింది. రాష్ట్రంలోని రైతుల శ్రేయస్సు కొరకు ప్రత్యేకంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్ని కొద్దికాలం క్రితం మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకు రాసిన లేఖకు ప్రతిస్పందన వచ్చింది. స్పైసెస్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ కొరకు ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. …
Read More » -
2 March
ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్..!
తెలంగాణ రాష్ట్రానికి ఫాదర్ ఆఫ్ తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే..ఫ్యూచర్ అఫ్ తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అని తెలంగాణ ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు అన్నారు.ఇవాళ అయన హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్లో తెలంగాణ హస్తకళల సంస్థ చైర్మన్ బొల్లం సంపత్ మరియు హైదరాబాద్ మహిళా,శిశు సంక్షేమ శాఖ రీజనల్ ఆర్గనైజర్ సుశీలా రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు..ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. …
Read More » -
2 March
మంచి మనస్సున్న మాహారాజు”ఎమ్మెల్యే కెపి వివేకానందగౌడ్”…!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ ,కుత్భుల్లా పూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ గత నాలుగు ఏండ్లుగా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తూ అందరి మన్నలను పొందుతూ గ్రేటర్ లోనే ఉత్తమ ఎమ్మెల్యేగా అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు.అందులో భాగంగా ఎమ్మెల్యే తనని నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలకోసం అహర్నిశలు కష్టపడుతూ గతంలో ఎదుర్కొన్న త్రాగునీటి ,కరెంటు,నిరుద్యోగ ,రోడ్ల సమస్య …
Read More »