ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మరియు లోక్ సభలో నిరసనలు వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ ప్రతిపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కి పిలుపునిచ్చింది.ఈ సందర్బంగా కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కృష్ణా జిల్లా పెనుమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వినూత్నంగా నిరసన చేపట్టారు. ఉయ్యూరులో చేపట్టిన నిరసన …
Read More »TimeLine Layout
February, 2018
-
8 February
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృధ్దే నా లక్ష్యం..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద ఇవాళ ( గురువారం ) నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.పర్యటనలో భాగంగా 127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని రంగారెడ్డి నగర్ స్థానిక కార్పొరేటర్ విజయ శేఖర్ గౌడ్ తొ కలసి మంచినీటి సరఫరా పైపులైను పనులను ప్రారంబించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృధ్దే లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని అన్నారు.మంచినీటి సమస్య పరిష్కరిండానికి రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోందని, ప్రతి ఇంటికి మంచినీటిని అందించడమే తన …
Read More » -
8 February
సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం..మంత్రి హరీష్
సేంద్రియ వ్యవసాయంతో పండించిన బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు దాతర్ పల్లి గ్రామస్తులు గురువారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో అందజేశారు.సేంద్రియ వ్యవసాయం తో పండించిన బియ్యం ఆరోగ్యానికి ఎంతో మంచిదని మంత్రి అన్నారు.అంతే కాకుండ సేంద్రియ వ్యవసాయం తక్కువ ఖర్చుతోఅధిక దిగుబడి ఉంటుందన్నారు.గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వెల్ మండలం దాతర్ పల్లి గ్రామంలో సేంద్రియవ్యవసాయ విధానంలో పండించిన బియ్యాన్ని మంత్రి హరీష్ రావుకు …
Read More » -
8 February
దక్షిణాఫ్రికా వన్డేలో ధోనీ కళ్లు మూసి తెరిచేలోపు…కళ్లు చెదిరే స్టంపింగ్..!
భారత్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ మరోసారి వికెట్ల వెనుక తన చురుకుతనం చూపాడు. బుదవారం కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో ఓ కళ్లు చెదిరే స్టంపింగ్ చేశాడు. వికెట్ల వెనకాల మెరుపు వేగంతో కదిలే మిస్టర్ కూల్.. కళ్లు మూసి తెరిచేలోపు స్టంపింగ్ చేసి అదుర్స్ అనిపించాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్ రెండో బంతిని హిట్ చేసేందుకు దక్షిణాఫ్రికా …
Read More » -
8 February
అసలు నీవు తల్లివేనా..?
బుల్లితెర ప్రోగ్రామ్ జబర్దస్త్ పుణ్యమా అని అతి తక్కువ కాలంలో సెలబ్రెటీ ఇమేజ్ను సొంతం చేసుకుంది యాంకర్ కమ్ నటి అనసూయ. రేష్మీ, శ్రీముఖి వంటి పెళ్లికాని యువ యాంకర్లున్నా కానీ కుర్రకారు మతిపోగొట్టేలా వెండి తెరపై తన ప్రతాపాన్ని చూపిస్తూ, అదిరిపోయే లుక్స్ ఇస్తూ అందరిచేత హాట్.. హాట్ యాంకర్ అంటూ అనిపించుకుంటోంది అనసూయ. ఇదిలా ఉండగా.. హాట్.. హాట్ అందాలతో బుల్లితెర తోపాటు వెండితెరను హీటెక్కించే అనసూయపై …
Read More » -
8 February
యాంకర్ రష్మి వెంట పడిన నలుగురు యువకులు ..చివరికి ..ఏమైందంటే ..?
రష్మి ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రసారమై ఒక కామెడీ ప్రోగ్రామ్ యాంకర్ గా తెలుగు వారికీ సుపరిచితురాలు.తన మాటలతో ,అందాలను ఆరబోస్తూ ఏకంగా సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్న హాట్ యాంకర్.అయితే తాజాగా ఆ కార్యక్రమంలో తన సహచర యాంకర్ అయిన అనసూయ ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెల్సిందే. హైదరాబాద్ మహానగరంలో తార్నాకలో సెల్పీ అడగటానికి వచ్చిన చిన్నపిల్లవాడ్ని కొట్టడమే కాకుండా చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ను …
Read More » -
8 February
ఢిల్లీకి వెళ్లిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ ( గురువారం ) దేశ రాజధాని అయిన ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్రమంత్రులను, రేపు ( శుక్రవారం) రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి, ప్రపంచ ఐటి సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆహ్వానించే అవకాశమున్నట్లు సమాచారం.కాగా ఈ నెల 14 నుంచి 16 వరకు మైనింగ్టుడే సదస్సు .. ఈనెల 19 నుంచి 22 …
Read More » -
8 February
ప్రతిష్టాత్మక ఆస్కార్ (పాలిటిక్స్)అవార్డులు… రేసులో టీడీపీ టాప్..?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ చేసిని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. చంద్రబాబు ధర్నా చేయాల్సింది శ్రీకాకుళంలో కాదని.. ఢిల్లీలో ప్రత్యేకహోదా కోసం చేయాలని మండి పడ్డారు. తాజాగా కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు ఇకనైనా నోరుతెరవాలని.. లేకపోతే ఆంధ్రా ప్రజల్ని మోసం చేసిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతారని.. ఏపీ ఇంత తీవ్రమైన అన్యాయం జరుగుతుంటే.. ముఖ్యమంత్రి …
Read More » -
8 February
దారుణం..14 ఏళ్ల అన్నయ్య 11 ఏళ్ల చెల్లితో శృంగారం
ప్రపంచంలో దారుణంగా అమ్మాయిలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. వావి వరుసలు మరచి క్రూరంగా చిన్న పిల్లలు అని కూడ చూడకుండా అత్యాచారం చేయ్యడం ఎంత దారుణం…కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే..వీరి కన్నా పశువులు మేలు అంటారు…అలాంటిదే ఇప్పుడు చెప్పబోయోది..కడుపులో నొప్పి కారణంగా 11ఏళ్ల చిన్నారిని ఆమె తల్లిదండ్రులు స్పెయిన్, ముర్సియా నగరంలోని ఓ ఆస్పత్రికి చేర్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు షాక్ తిన్నారు. ప్రసవం నొప్పులతో ఆస్పత్రిలో చేరిన చిన్నారి …
Read More » -
8 February
చంద్రబాబు అవినీతిని పాలనను.. ఒక్కముక్కలో తేల్చేశారు..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటు కేంద్ర ప్రభుత్వం (బీజేపీ)తోపాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం (టీడీపీ) చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్షాలు ఇవాళ బంద్కు పిలుపునిచ్చిన విషయం విధితమే. వామపక్షాలు చేస్తున్న ఈ బంద్కు వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇప్పటికే తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అంతేకాకుండా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను సైతం వామపక్షాల బంద్కు మద్దతు తెలిపే …
Read More »