TimeLine Layout

January, 2018

  • 26 January

    జగన్ కు తీపి కబురు ..బాబుకు చేదు కబురు..

    వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.జగన్ పాదయాత్రలో భాగంగా మహిళలు ,యువత ,విద్యార్ధిని విద్యార్థులు ,నిరుద్యోగులు ,రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు హయంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను ,కష్టాలను చెప్పుకుంటున్నారు.పాదయాత్రకు విశేష ఆదరణ వస్తున్న …

    Read More »
  • 26 January

    కంటతడి పెట్టిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

    సాధారణంగా ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్బంగా వీర మరణం పొందిన సైనికుల కుటుంబ సభ్యులకు శౌర్య అవార్డులు ఇస్తారు..అయితే ఈ సంవత్సరం కూడా రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి హోదాలో తొలి సారిగా ఈ అవార్డులను అందజేశారు.ఈ నేపధ్యంలో గతేడాది జమ్ముకాశ్మీర్ బందీపుర ఎన్‌కౌంటర్ లో నవంబర్ నెలలో వీర మరణం పొందిన ఎయిర్‌ఫోర్స్ కమాండో జేపీ నిరాలా భార్య, తల్లికి అశోక చక్ర అవార్డు ఇచ్చిన తర్వాత కోవింద్ …

    Read More »
  • 26 January

    నెల్లూరులో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ…కత్తులు, మారణాయుధాలతో దాడి

    ఏపీలో నేరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ బడితే అక్కడ నిరంతరం దాడులు, హత్యలు ,దొపిడిలు జరుగుతన్నాయి. జరిగిన ప్రాతంలో స్తానిక ప్రజలు భయందోళనకు గురౌవుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా దీన్‌దయాళ్‌నగర్‌లో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు హిజ్రా గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం చివరకు దాడులకు దారి తీసింది. ఈ రోజు ఉదయం కొందరు హిజ్రాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. దీంతో అలేఖ్య, శీలా అనే రెండు …

    Read More »
  • 26 January

    పరేడ్‌ మైదానంలో ఘనంగా గణతంత్ర వేడుకలు..

    భారతదేశ  69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం.. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ త్రివిధ దళాల గౌరవ వందం స్వీకరించి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన శకటాలను తిలకించారు.అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    Read More »
  • 26 January

    వైయస్ జగన్ మోహన్ రెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా..

    వైయస్ జగన్ మోహన్ రెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. గణతంత్ర దినోత్సవ సందర్భంగా అభిమానులకు సూపర్ స్టార్ మహేష్ బాబు కానుక ఇచ్చాడు. మహేష్‌ బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నట్లుగా కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో భ‌ర‌త్ అను నేను సినిమాలో ఉన్న ఆడియోను రిపబ్లిక్‌డే సందర్భంగా మూవీ టీమ్ ఆడియో విడుదల చేసిన విషయం తెలిసిందే..అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణం …

    Read More »
  • 26 January

    29 రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంది..నాయిని

    తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్ లో 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డితో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ వేడుకలకు హజరయ్యారు.హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా నాయి ని మాట్లాడుతూ.. అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోని 29 రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని …

    Read More »
  • 26 January

    గాంధీ కుటుంబానికి అవమానం….

    ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు హయంలో గాంధీ కుటుంబానికి అవమానం జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు.ఈ రోజు శుక్రవారం దేశ వ్యాప్తంగా అరవై తొమ్మిదో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగాజరుగుతున్నాయి.అందులో భాగంగా మొదటిగా భారతరాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ యావత్తు భారతజాతికి సందేశాన్ని కూడా ఇచ్చారు. ఈ క్రమంలో దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఎంతో హట్టహసంగా జరుగుతున్నాయి.అయితే …

    Read More »
  • 26 January

    ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మద్య ఘర్షణ…

    ఏపీలో అధికార పార్టీ అండతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. హత్యలు, దోపిడిలు, రౌడియిజం, గొడవలతో హల్ చల్ చేస్తున్నారు. తాజాగా కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గీయల మధ్య ఘర్షణ జరిగింది. తెలుగు యువత నాయకుడు, గ్రామ సర్పంచ్‌ భర్త భీమవరపు జితేంద్ర రామకృష్ణ తన కారులో గ్రామంలోకి వస్తున్నారు. ఆ సమయంలో ముందుగా ద్విచక్రవాహనం వెళ్తున్న వైసీపీ నాయకుడు వెంకటరెడ్డిని కారుతో గుద్దారు. దీంతో …

    Read More »
  • 26 January

    టీడీపీలో ఉన్నా.. వైసీపీ వైపే చూస్తున్న‌ ఆ మంత్రి..! త్వ‌ర‌లో..!!

    అవును, నిజ‌మే.. తెలుగుదేశం పార్టీలో మంత్రిగా కొన‌సాగుతున్నా కూడా.. ఆ మంత్రిగారి చూపు మాత్రం వైఎస్ జ‌గ‌న్‌వైపే లాగుతోంది. అయితే, ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో వైఎస్ జ‌గ‌న్‌పై పెరుగుతున్న ప్ర‌జా ఆద‌ర‌ణో లేక ప‌లు మీడియా సంస్థ‌లు, రాజ‌కీయ పార్టీలు చేస్తున్న రాజ‌కీయ ఫ‌లితాల కార‌ణ‌మో తెలీదు కానీ.. వైఎస్ జ‌గ‌న్ చెంత చేరేందుకు ప‌లు రాజ‌కీయ పార్టీ సీనియ‌ర్ నేత‌లు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ విష‌యం అటుంచితే.. …

    Read More »
  • 26 January

    సిట్టిబాబు క్యారెక్ట‌ర్ నేనైతేనా.. రంగ‌స్థ‌లం టీజర్ పై ఎన్టీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

    We are Watching DHARUVU TV. It is a leading Telugu News Channel, bringing you the first account of all the latest news online from around the world including breaking news, regional news, national news, international news, sports updates, entertainment gossips, political news, crime reports.If you like this video, please don’t …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat