TimeLine Layout

January, 2018

  • 23 January

    ఎర్రబెల్లి దయాకర్ రావు ఎం చేశారో తెలుసా..?

    ఆయనో ఎమ్మెల్యే, నిత్యం ప్రజా సేవే..అనునిత్యం తనను ఎన్నుకున్న ప్రజల మధ్యలోనే..తన ప్రజలకు ఈ అపదచ్చిన ఆదుకోవడంలో అందరికంటే ముందు వరుసలో ఉంటారు.ఆయనెవరో కాదు పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు.రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని ఆదరించి క్షతగా త్రుడిని తన వెంట వచ్చిన పోలిస్ వాహనంలోకి ఎత్తుకొని ఆసుపత్రికి తరలించి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అసలు వివరాల్లోకి వెళ్ళితే నియోజకవర్గంలోని దర్దేపల్లి దుబ్బతండాకు …

    Read More »
  • 23 January

    త‌ల్లీ, కూతురు ఒక‌ర్నే ప్రేమించారు.. ఇదీ ”ట్విస్ట్” అంటే..!!

    అవును.. త‌ల్లీ, కూతురు ఒక‌ర్నే ప్రేమించారు. చివ‌రిలో అద్దిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది త‌ల్లి. అయితే, ఇటీవ‌ల కాలంలో స‌మాజంలో అక్ర‌మ సంబంధాల‌తో కూలుతున్న కాపురాలు కోకొల్ల‌లు. ఉద‌యం లేవంగానే లే టీవీ ఛానెల్ చూసినా.. ఏ పేప‌ర్ చ‌దివినా ఇదే తంతు. దీనికంత‌టికి కార‌ణం పాశ్చాత్య సంస్కృతి మ‌న దేశంలో చాప‌కింద నీరులా విస్త‌రిస్తుండ‌ట‌మేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక అస‌లు విష‌యానికొస్తే.. త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నై ప‌రిధిలోగ‌ల పెన్సిల్ పేట‌లో …

    Read More »
  • 23 January

    రెండు రాష్ట్రాల‌కూ.. సీఎం అవుతాడ‌ట‌..!!

    అవును, అత‌ను రెండు రాష్ట్రాల‌కు సీఎం అవుతాడ‌ట‌. అయితే, ఇప్ప‌ట‌కే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వేడెక్కిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అత‌ను అన్న ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు రాజ‌కీయాల్లో పెను దుమారాన్నే రేపుతున్నాయి. ఇంత‌కీ రెండు రాష్ట్రాల‌కు సీఎం అవ‌తాన‌న్న ఆ వ్య‌క్తి ఎవ‌ర‌నుకుంటున్నారా..? అత‌నే, మ‌న జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్. అయితే, టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత …

    Read More »
  • 23 January

    బీజేపీ పార్టీతో పొత్తు పై జగన్ సంచలన వ్యాఖ్యలు ….

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తో పొత్తు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అరవై ఎనిమిది రోజులుగా ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి . ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖా చిత్తూరు …

    Read More »
  • 23 January

    వైసీపీలో చేరికపై తేల్చేసిన మాజీ సీనియర్ కేంద్ర మంత్రి …

    వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన క్లారిటీ తో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి ఒకరు వైసీపీ గూటికి రావడానికి సిద్ధమైనట్లు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ సర్కారు కొనసాగిస్తున్న అవినీతి అక్రమ పాలనపై తనదైన స్టైల్ పోరాటాలు చేస్తూ మరోవైపు ప్రజా క్షేత్రంలో ఉంటూ …

    Read More »
  • 23 January

    తేల్చేసిన గూగుల్ లేటెస్ట్ సర్వే…

    ఒకరేమో ఏకంగా నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం …తొమ్మిది ఏళ్ళ ప్రధాన ప్రతిపక్ష నేతగా అనుభవం ..పదమూడు యేండ్ల ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తి .మరొకరేమో వందేళ్ల కు పైగా చరిత్ర ఉన్న ..మహామహులు ఏలిన పార్టీను ఎదిరించి సొంతగా పార్టీ పెట్టి ఎదురుఒడ్డి ..గత ఏడు ఏండ్లుగా ఒంటి చేత్తో పార్టీ నడుపుతున్న యువకుడు .అయితేనేమి నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న నేతకంటే అతని అనుభవం అంత …

    Read More »
  • 23 January

    చంద్రబాబు మార్కు రాజకీయం….మరో ఎన్టీఆర్ వారసుడు బలి…

    వెన్నుపోటు రాజకీయాలు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అని ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ,అటు రాజకీయ విశ్లేషకులు చెప్పే పేరు .గతంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు,అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి ,తనకు పిల్లనిచ్చిన మామ ప్రముఖ నటుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి మరి ఇటు పార్టీను అటు అధికారాన్ని …

    Read More »
  • 22 January

    జగన్ దళిత వ్యతిరేకి-మంత్రి జవహర్

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాష్ట్ర మంత్రి కేఎస్ జవహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏండ్లుగా దళితులను ఎలా మోసం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తెలుగు తమ్ముళ్ళు దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ..దాడులను …

    Read More »
  • 22 January

    భూగ‌ర్భ‌జ‌లాలు అడుగంటింది…మీ పాపం వ‌ల్ల కాదా?

    ఏడు దశాబ్దాల కాంగ్రెస్‌ పాలననే తెలంగాణ ప్రాంతంలో భూగర్బజలాలు అడుగంటి పోవడానికి కారణమని రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అభివృద్ధి శాఖ మంత్రి జ‌గదీశ్ రెడ్డి విపక్ష కాంగ్రేస్ పార్టీ ఫై విరుచుకపడ్డారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని నిడమనూరు యం.పి.పి సాగర్ నియోజకవర్గం పరిదిలోనీ నిడమనూర్ యం.పి.పి దాసరి నరసింహతో పాటు పెద్దవూర మండలం కొత్తలురు సర్పంచ్ ఒద్దిరెడ్డి రవీందర్ రెడ్డి, సిరసన గండ్ల సర్పంచ్ పవన్ …

    Read More »
  • 22 January

    కేటీఆర్‌ సార్‌…మీరు దేవుడు..!

    చిన్న సహాయం చేస్తేనే…ప్రస్తుత పరిస్థితుల్లో పది కాలాల పాటు గుర్తుంచుకుంటారు. అలాంటిది ప్రాణం పోసేటటువంటి సహాయం చేస్తే…అందులోనూ పండంటి బుజ్జాయికి పునర్జన్మను ప్రసాదిస్తే… ఆ తల్లిదండ్రుల ఆనందం వర్ణణాతీతం. ఆ దయాహృదయుడిని దేవుడితో పోలుస్తారు. ఇలాంటి సంఘటన సోషల్‌ మీడియా వేదికగా తెరమీదకు వచ్చింది. అలాంటి సహాయం చేసింది మంత్రి కేటీఆర్‌ కాగా….ఆ బుజ్జాయి పేరు వర్ణిక. సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ నూకలమర్రికి చెందిన ఆడెపు శ్రీధర్‌ తనయ వర్ణిక …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat