గత సంవత్సరం డిసెంబర్లో చోటు చేసుకున్న చిత్తూరు ఘటనలో రాజేష్, శైలజ ఉదంతం సంచలన వార్తగా మారిపోయిన సంగతి తెలిసిందే.. అయితే శాడిస్ట్ భర్తకు రాజేష్కు చిత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో వైద్య నివేదిక తర్వాత రాజేష్ తరపు న్యాయవాది చేసిన వాదనతో కొంత ఏకీభవించిన న్యాయమూర్తి, నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసే రాజేష్కు రెండు నెలల క్రితం …
Read More »TimeLine Layout
January, 2018
-
19 January
ఫారిన్ లో మెడికల్ చదువు కోసం వెళ్ళే ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడాల్సిందే
Medical Students Reaction On ZAPOROZHYE State University । Exclusive Video
Read More » -
19 January
యాంకర్ ప్రదీప్ కు 3 సంవత్సరాలు…. నాంపల్లి కోర్టు సంఛలన తీర్పు
టాలీవుడ్ ప్రముఖ యాంకర్ ప్రదీప్ ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. గత ఎడాది డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ప్రదీప్ మోతాదుకు మించి మద్యం సేవించి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఆయన కారును సీజ్ చేసి కౌన్సిలింగ్ హాజరుకావాలని ఆదేశించారు. కొద్దిరోజుల క్రితం తండ్రితో కలిసి కౌన్సిలింగ్కు హాజరైన ప్రదీప్ కొర్టులో హాజరయ్యేందుకు కొంత సమయం అడిగారు. ఈరోజు ప్రదీప్ కొర్టుకు …
Read More » -
19 January
కలెక్టరేట్ ముందు కౌలు రైతు ఆత్మహత్య..! ఇది ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వ హత్యే
ఏపీలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు…రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. చాల దారుణంగా టీడీపీ న్రభుత్వం రైతుల గొంతు నొక్కుతుంది. తాజాగా అప్పులపాలైన ఓ కౌలు రైతు ఏకంగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు నగరంలోని కలెక్టరేట్ లో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుని జేబులో ఆత్మహత్యకు గల కారణాలు రాసి ఉన్న ఉత్తరం లభించింది. తాను గత …
Read More » -
19 January
మీతో కల్సి ఉన్న మాకు క్షోభని మిగిలిచ్చాయి . బాబుకు సామాన్యుడు లేఖ..
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పార్క్ హయత్ లో చేసిన వ్యాఖ్యలు నన్ను చాలా బాధించాయి అని అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు సందర్భంగా వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే .బాబు మాట్లాడిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ సోషల్ మీడియాకి చెందిన ఒక నెటిజన్ బాబు మీకు బాధ కల్గిస్తే మీతో అరవై ఏండ్లు కల్సి ఉండటం వలన ..మీరు దోచుకోవడం వలన …
Read More » -
19 January
వారంతా బట్టలు వేసుకుని ఉండరు కదా..!!
సినీ నటి గాయత్రి గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రి గుప్తా ప్రముఖ సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ చిత్రీకరిస్తున్న జీఎస్టీపై మాట్లాడారు. స్ర్తీ స్వేచ్ఛ అనేది ఆ మహిళ నిర్ణయమని, ఆర్జీవీ గారి జీఎస్టీలో ఫోర్న్ అనేది లీగల్ అయితే, దానికి పర్సెప్షన్ ఎలా ఉంటుంది. అనే విషయం ఆర్జీవి తన జీఎస్టీలో చూపించనున్నట్లు తాను భావిస్తున్నానని …
Read More » -
19 January
ప్రజాసంకల్ప యాత్రలో తనని కల్సిన చిన్నారితో.. జగన్ చెప్పిన మాటలు ఇవే..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. గురువారం శ్రీకాళహస్తిలో సాగిన జగన్ పాదయత్ర రేణిగుంట మండలం పరకాల గ్రామంలో పర్యటించగా.. అక్కడ నాలుగేళ్ళ చిన్నారి గౌతమి తన కుటుంబ సభ్యులతో జగన్ను కలిసింది. గౌతమికి చిన్నప్పుడే క్యాన్సర్ ఎటాక్ అయింది. అయితే దీంతో కంటిచూపును కోల్పోయింది. గౌతమి తల్లిదండ్రులు చెన్నైలో ఆసుపత్రిలోచూపించి ఐదు లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జగన్ను కలిసిన …
Read More » -
19 January
వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తోంది అని లేటెస్ట్ సర్వేలో వెల్లడి…కారణాలు ఇవే…!
ప్రముఖ తెలుగు టాప్ టెన్ న్యూస్ ఛానెళ్ళతో పాటుగా మరో నాలుగు ,ఐదు ఛానల్స్ మొత్తం పద్నాలుగు ఛానల్స్ ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడి కన్నుసైగలో పని చేస్తాయి అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన విమర్శ .రాష్ట్రంలో ప్రతిపక్షాలు విమర్శించే విధంగానే ఆ న్యూస్ ఛానల్స్ వార్తలను చంద్రబాబు తప్పు చేస్తే కప్పి పెట్టి …
Read More » -
19 January
మోదీజీ భక్తుడి మీడియా వన్ సైడ్ సర్వేలో.. తెల్లమొహం వేసిన చంద్రబాబు..!
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలుడిగా, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రియమైన భక్తుడిగా అర్నబ్ గోస్వామి తనదైన ముద్రను వేసుకున్నారు. ఇక ఆయన టైమ్స్ నౌలో వర్క్ చేస్తున్న రోజుల్లోనే మోదీతో చేసిన ఇంట్రర్వ్యూలో తనకున్న న్యూట్రల్ ఇమేజ్ని పోగొట్టుకొని మోదీ గ్యాంగ్లో తనుకూడా ఒకడని సంఖేతాలు పంపించారు. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. అర్నబ్ టైమ్స్ను వదిలిరావడం.. సొంతంగా రిపబ్లిక్ చానల్ పెట్టుకోవడం జరిగింది. అయితే …
Read More » -
19 January
రిపబ్లిక్ టీవీ లేటెస్ట్ సర్వేలో జనసేనకు షాకింగ్ రిజల్ట్స్ ..బిత్తరపోయిన పీకే ఫ్యాన్స్ ..
ఆయన ఒక పవర్ స్టార్ .టాలీవుడ్ లో ఆయన అంటే తెలియని వారు ఎవరు ఉండరు అతిశయోక్తి కాదేమో అంతగా ఆయన పాపులర్ .ఇండస్ట్రీ లో తనకంటూ ఒక స్థాయిని కల్పించుకున్న మెగా హీరో .తనకున్న పాపులారిటీను అడ్డుపెట్టుకొని రాజకీయాల్లో రాణించాలని ఏకంగా వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీను హటావో దేశ్ బచావో అనే నినాదాన్ని అందుకొని జనసేన పార్టీని స్థాపించాడు .స్థాపించడమే కాదు ప్రస్తుతం ఏపీలో …
Read More »