అవును మీరు చదివింది నిజమే. రాత్రి అయితే చాలు ఓ మహిళ తన భర్త రక్తాన్ని జ్యూస్ తాగినంత ఈజీగా తాగేసింది. చివరికి తన భర్త చావుకు తనే బాధ్యురాలు అయింది. ఈ సంఘటన పశ్చమబెంగాల్ బర్బల్ సరైపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే, భర్త తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మన దేశంలో …
Read More »TimeLine Layout
December, 2017
-
28 December
తలెత్తుకున్న తెలంగాణ బతుకమ్మ…
బతుకమ్మ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఎవరు చేయని విధంగా తీరొక్క రంగుల పూలన్నిటిని పేర్చి ఆడబిడ్డలు కొత్త కొత్త బట్టలను ధరించి పూజించే అతి పెద్ద పండుగ .ఒకప్పుడు బతుకమ్మ పండగను వలస పాలకులు నిర్లక్ష్యం చేస్తే కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా సర్కారు బతుకమ్మ పండుగకి కొంత నిధులు కేటాయించి మరి రాష్ట్ర పండుగగా గుర్తించి ఎన్నడు లేని విధంగా బతుకమ్మ పండుగక్కి …
Read More » -
28 December
2017లో మిస్టరీగా మిగిలిన బ్యూటీషియన్ శిరీష డెత్…మరోవైపు ఎస్సై ప్రభాకర్రెడ్డి ఆత్మహత్య..
ఒక బ్యూటీషియన్ చావుతో మరోక ఎస్సై చావు ఎన్నో అనుమానలు,కారణాలు, నాశనమైన జీవితాలు.ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆమె మరణం ఎలా జరిగింది అనేది గత జూన్ నెలలో ఒక హాట్ టాపీక్ బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య …మరోవైపు శిరీష ఆత్మహత్య కేసులో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసు మరో కొత్త సంచలనంగా మారింది. 2017 జూన్ నెల 13వ తేదీన మంగళవారం హైదరాబాద్ మహానగరంలో ఫిల్మ్నగర్లోని ఆర్జే ఫొటోగ్రఫీలో …
Read More » -
28 December
జగన్ నిర్ణయం.. ”చంద్రబాబుకు బిగ్ షాక్”
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై చంద్రబాబు సర్కార్ను నిలదీసేందుకు.. ప్రజలకు మరింత దగ్గరైవారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. తమ వద్దకు వచ్చిన వైఎస్జగన్కు తమ సమస్యలను చెప్పుకోవడంతోపాటు అర్జీలను కూడా సమర్పిస్తున్నారు ప్రజలు. నిరుద్యోగులైతే.. తమకు ఇంత వరకు చంద్రబాబు సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, వృద్ధులైతే తమకు …
Read More » -
28 December
ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న నోట్ల రద్దు …నల్లధనంపై ఓ యుద్ధం
500, 1000 రూపాయల నోట్ల రద్దు అన్నది భారత ప్రభుత్వం అవినీతిపై పోరాడేందుకు, నల్లధనం సమస్యలు తీర్చేందుకు తీసుకున్న నిర్ణయం. 2016 నవంబరు 8 అర్థరాత్రి నుంచి మొదలుకొని అన్ని 500, 1000 రూపాయల నోట్లు చట్టబద్ధమైన మారక విలువను కోల్పోతాయి. 2016 నవంబరు 8న జాతిని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగం ద్వారా దీన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.ఈ ప్రకటనలో మోడీ 500, 1000 రూపాయల …
Read More » -
28 December
పెనుప్రమాదంగా మారిన బ్లూ వేల్ గేమ్..!
బ్లూ వేల్ యొక్క పేరు వింటేనే ఇప్పుడు అందరి గుండెల్లో వణుకు పుట్టుకొస్తోంది . బ్లూ వేల్ చాలెంజ్ అనేది ఓ ఆన్ లైన్ సూసైడ్ గేమ్. ఇప్పుడు ఈ గేమ్ గురించి మనం మాట్లాడు కోవడానికి ఓ పేద్ద రీజనే ఉంది. ఈ గేమ్ బారిన పడి చాలా మంది చిన్నారులు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఈ గేమ్ బారిన పడి రష్యా, యూకే లో ఇప్పటికే దాదాపు …
Read More » -
28 December
తెలంగాణ యాసతో అద్భుతం చేసిన ఫీదా..!
ఫిదా సినిమా అనగానే గుర్తుకొచ్చేది సాయి పల్లవి.. హ్యాపీడేస్ తదితర సినిమాల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించుకొన్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా ఫిదా.ముప్పై ఏండ్లలో తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది ఫిదానే.తెలంగాణ యాసలోని సౌందర్యాన్ని, ఆత్మని.. భాషలో ఉన్న మట్టి పరిమళాన్ని చూపించి యావత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. సాధారణంగా తెలుగు సినిమాల్లో పల్లెటూరు వాతావరణం అనగానే కోనసీమ, గోదావరి …
Read More » -
28 December
ఎట్ట కేలకు 2017 లో కూత పెట్టిన మెట్రో రైలు..!
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న మెట్రో కల సాకారమైంది. డిసెంబర్ 28రోజున రాష్ట్ర రాజధానిలోని మియాపూర్ మెట్రో స్టేషన్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు.. హైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కలిసి మెట్రో రైలును ప్రారంబించారు.దేశంలోనే ఎ మెట్రో రైలుకి లేనన్ని వసతులతో మన హైదరాబాద్ మెట్రో రైలు అందుబాటులోని వచ్చినది . ప్రసుత్తానికి హైదరాబాద్ మెట్రో ఉదయం 6 …
Read More » -
28 December
సగర్వంగా నిలిచిన తెలుగు మహాసభలు..!
ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో డిసెంబర్ 15 నుండి 19వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే .. కొత్త తరానికి తెలంగాణ సాహిత్య వారసత్వాన్ని పరిచయం చేయడంతో పాటు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం ఈ మహాసభల లక్ష్యం. ఈ మహాసభల ప్రారంభ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు , గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్రావు, సీఎం కేసీఆర్… …
Read More » -
28 December
చంద్రబాబు సర్కార్కు దిమ్మదిరిగేలా దళిత మహిళ ప్రశ్న..!!
చంద్రబాబు పానలలో ఏపీలో మహిళలకు రక్షణ లేదని మరోసారి రుజువైయ్యింది. విశాఖపట్టణం జిల్లా పెందుర్తిలో ఓ మహిళా కబ్జాను అడ్డుకుంది. దీంతో కబ్జాదారులు ఆ మహిళను పబ్లిక్లో వివస్త్రను చేశారు. కిందపడేసి ఈడ్చారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే కబ్జాకోరులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మహిళను వివస్త్రను చేయడంపై మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికార పార్టీ నాయకుల అండదండలతో …
Read More »