TimeLine Layout

December, 2017

  • 24 December

    ఏకగ్రీవానికి అన్ని పార్టీలు సహకరించాలి – మేయర్ నరేందర్…

    ఇటీవలే గ్రేటర్ వరంగల్  44వ డివిజన్ కార్పోరేటర్ అనిశెట్టి మురళి హత్యకు గురైన నేపద్యంలో దానికి గాను ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించిన సందర్బంగా ఈ రోజు వరంగల్ అర్బన్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్దిని ప్రకటించింది.అనిశెట్టి మురళి భార్య అనిశెట్టి సరితని టీఆర్ఎస్ అభ్యర్దిగా ప్రకటించారు.ఈ సందర్బంగా మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రంలో గెలిచి ప్రజలకోసం పనిచేసి హత్యకు గురైన మా కార్పోరేటర్ అనిశెట్టి మురళి …

    Read More »
  • 24 December

    చంద్రబాబు పై ఆసక్తికరమైన కామెంట్ చేసిన కత్తి మహేష్

    గత కొన్ని రోజులనుండి కత్తి మహేశ్‌, పవన్‌ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇవాళ అయన టీడీపీ అధినేత , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పై ఆసక్తికరమైన కామెంట్ చేసారు..అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా జనవరి ఒక్కటిన అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..ఈ నిర్ణయం పై కత్తి మహేష్ తన ఫేస్‌బుక్‌ …

    Read More »
  • 24 December

    మరోసారి పవన్ పై సంచలన కామెంట్ చేసిన కత్తి మహేశ్‌

    జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌పై సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తి మరోసారి సోషల్‌ మీడియాలో విమర్శలు చేసారు . ఇటీవలే పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సిద్ధాంతాలకు కత్తి మహేష్‌ తనదైన శైలిలో కామెంట్‌ చేశారు. జనసేన సిద్ధాంతాలు మనం ప్రతి రోజు స్కూల్‌లో చెప్పే ప్రతిజ్ఞలాగా ఉన్నాయన్నారు. ‘కులాలని కలిపే ఆలోచన విధానం, మతాల …

    Read More »
  • 24 December

    కర్నూల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి…!

    నంద్యాల ఉప ఎన్నికలకు ముందు శిల్పా చక్రపాణి రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆ సమయంలో ఆయన తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. దానిని ఆమోదించారు. దీనిపై చర్చించేందుకు అమరావతిలో చంద్రబాబు కర్నూలు జిల్లా నేతలతో భేటీ అయ్యారు.శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామా ఆమోదం నేపథ్యంలో కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిపై చర్చించారు. ఆ ఉప ఎన్నిక రేసులో కేఈ ప్రభాకర్ రెడ్డి, శివానంద …

    Read More »
  • 24 December

    బ్రేకింగ్ : భారీ మెజారిటీతో గెలుపొందిన దినకరన్‌

    ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ అన్నాడీఎంకే పై 40,707 ఓట్లతో ఘన విజయం సాధించారు. డీఎంకేకు డిపాజిట్లు కూడా దక్కలేదు. తొలి రౌండ్ నుంచి దినకరన్ ఆధిక్యతను ప్రదర్శిస్తూనే ఉన్నారు. దినకరన్ కు 89,013ఓట్లు, అన్నాడీఏంకే 48,306 ఓట్లు, డీఎంకే కు 24,075 ఓట్లు వచ్చాయి. దినకరన్ అమ్మ జయలలిత, ఎంజీఆర్ సమాధిల వద్ద నివాళుర్పించారు. దిన‌క‌ర‌న్ విజ‌యంతో శ‌శిక‌ళ వ‌ర్గం సంబ‌రాల్లో మునిగి తేలుతోంది. కార్య‌క‌ర్త‌లు మీఠాయిలు …

    Read More »
  • 24 December

    మరో మైలురాయి అందుకున్న వైఎస్‌ జగన్‌

    ఏపీలోని అధికార పక్షం అవినీతిని ఎండగడుతూ.. అదే సమయంలో ప్రజా సమస్యలను తెలుసుకుని మీకు నేను ఉన్నానని భరోసా ఇస్తూ ప్రజాసంకల్పయాత్ర ద్వారా ముందుకు సాగుతున్నారు వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ చేపట్టిన పాదయాత్ర నేటికి 43వ రోజుకి చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పడు ఈ యాత్ర మరో మైలు రాయిని అందుకుంది. పాదయాత్రలో భాగంగా ఆయన 600 కిలో మీటర్ల పాదయాత్ర చేశారు.కటారుపల్లి గ్రామం వద్దకు …

    Read More »
  • 24 December

    ఆర్కే నగర్ ఉపఎన్నిక : దుమ్ములేపుతున్న దినకరన్

      తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చెన్నైలోని ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో టీటీవీ దిన‌క‌ర‌న్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. స్పష్టమైన ఆధిక్యతతో ముందుకు వెళుతున్నారు. దినకరన్ కు ఇప్పటి వరకూ 68,302ఓట్లు, అన్నాడీఏంకే 36,211 ఓట్లు, డీఎంకే కు 17,204 ఓట్లు వచ్చాయి. దినకరన్ విజయం ఖాయంగా కన్పిస్తోంది. ఏ రౌండ్ లోనూ అధికార పార్టీ ఆధిక్యతను కనపర్చలేదు. ఇక డీఎంకే మూడో స్థానంలోనే ఉంది. దినకరన్ …

    Read More »
  • 24 December

    హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

    శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో గవర్నర్‌ నరసింహన్‌ , సీఎం కేసీఆర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనస్వాగతం పలికారు. అనంతరం రా­పతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయలుదేరి వెళ్లారు. ఈరోజు రాత్రి గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో ఏర్పాటుచేసిన విందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌,సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు.

    Read More »
  • 24 December

    తెలంగాణ అభివృద్ధి దిశ‌గా ఎన్నో ప‌థ‌కాలు..ఎమ్మెల్సీ క‌ర్నె

    తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి…స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమానికి తెలంగాన ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ఎమ్మెల్సీ క‌ర్నె ప్ర‌భాక‌ర్ తెలిపారు. రవీంద్రభారతిలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్-USA ఆధ్వర్యంలో 5వ ప్రవాసి తెలంగాణ దివస్ జ‌రిగింది. మండలి చైర్మెన్ స్వామి గౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ప్ర‌ముఖ క‌వి, ర‌చ‌యి అందె శ్రీ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడారు. తెలంగాణ సంస్కృతిని కాపాడటానికి అనేక సంస్థలు పుట్టాయని అందులో టీడీఎఫ్ …

    Read More »
  • 24 December

    కాసుల కాన్పుకు చెల్లు..!

    సాధారణ ప్రసవాలతో తల్లుల ఆరోగ్యాన్ని కాపాడాలన్న గొప్ప సంకల్పంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. తెలంగాణ ఉద్యమంలో క్షేత్రస్థాయిలో సామాన్యుల జీవితాలను దగ్గరి నుంచి చూసి న నేత తెలంగాణకు పాలకుడు కావడం మూలంగానే ఇలాంటి పథకాలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయన్నది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. భాస్కర్. పెళ్లిళ్లకు, సభలకు డెకరేషన్ చేయడం వృత్తి. రెక్కాడితే గాని డొక్కాడని బతుకు. భార్య గర్భవ తి. ఆమెకు గుండె జబ్బు ఉండటంతో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat