TimeLine Layout

November, 2017

  • 25 November

    డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రులు

    నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం దోమలెడ్గిలో డబుల్ బెడ్‌రూం ఇండ్లను మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంబించారు. అనంతరం వాటిని లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి… ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా రాష్ట్రంలో 2 లక్షలా 75 వేల ఇండ్లు మంజూరు చేశామన్నారు. 70 వేల నుంచి 80 వేల వరకు ఇండ్ల నిర్మాణాలకు అగ్రిమెంట్లు అయ్యాయన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇండ్లు, నియోజక వర్గాలకు …

    Read More »
  • 25 November

    తన చిన్ననాటి మిత్రుడి కోసం సీఎం కేసీఆర్ …!

    ఆయన నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై యేండ్ల కలను సాకారం చేసిన ఉద్యమ రథసారధి ..గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించి అప్పజెప్పిన అధికారాన్ని ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం వినియోగిస్తూ దేశాన్నే తెలంగాణ వైపు చూసేలా కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి . అంతటి చరిత్ర ..ఇంతటి హోదా ఉన్న ఆయన తను ఢిల్లీకి రాజైన ..తల్లికి కొడుకే …

    Read More »
  • 25 November

    వైసీపీని దెబ్బతీసేందుకు… టీడీపీ భారీ స్కెచ్‌.. |

    ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీని దెబ్బ తీసేందుకు టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మల్ల గుల్లాలు పడుతున్నారు. ఒక వైపు జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో బిజీగా ఉండ‌గా ఇదే త‌రుణం అనుకున్న చంద్ర‌బాబు వైసీపీని దెబ్బ తీసేందుకు ఎలాంటి స్కెచ్ వేస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఇంతకీ చంద్రబాబు నాయుడు వేసిన ఆ ప్లాన్ ఏంటో తెలియాలంటే సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూడాల్సిందే..

    Read More »
  • 25 November

    టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ నాయకులు

    టీఆర్‌ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి .  మంత్రి ల‌క్ష్మారెడ్డి సమక్షంలో రాజాపూర్ మండలానికి చెందిన బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి… కేసీఆర్ పాలనలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్నదన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. పార్టీ అభివృద్ధి పనులను చూసి అన్ని పార్టీలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ …

    Read More »
  • 25 November

    మెట్రోలో కేటీఆర్‌…మంత్రుల జ‌ర్నీ…యాప్ రెడీ చేసిన మంత్రి

    విశ్వ‌న‌గ‌రంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో మెట్రో ప్రారంభం పట్ల ప్రజల్లో చాలా ఉత్సుకత ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. మీడియా మెట్రో పట్ల ఇచ్చిన సానుకూల ప్రచారంతో పాజిటిన్ రెస్పాన్స్ వచ్చిందని మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి మెట్రోలో జ‌ర్నీ చేసిన మంత్రి ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. మెట్రో ప్రయాణ అనుభూతి కోసం ప్రజాప్రతినిధులను తిప్పామ‌ని అన్నారు. ఈనెల‌ 28న మియాపూర్లో మ‌ధ్యాహ్నం 2.15 మెట్రో …

    Read More »
  • 25 November

    మెట్రో రైల్లో ప్రయాణించిన మంత్రులు

    ఈనెల 28వతేదీన హైదారాబాద్ మెట్రో రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో నాగోల్ మెట్రో రైల్వే స్టేషన్ను మంత్రులు కే. తారకరామారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహేందర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు శనివారం ఉదయం సందర్శించారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌ నాగోల్‌ మెట్రో స్టేషన్‌ నుంచి మెట్టుగూడా వరకు 8 కి.మీ. మార్గంలో రైలులో ప్రయాణించడంతోపాటు.. మెట్రో స్టేషన్లు, రైలు పనితీరును తెలుసుకున్నారు. ఈ సందర్బంగా నాగోల్ నుంచి …

    Read More »
  • 25 November

    ఆ విష‌యంలో త‌ప్పు నాదే!

    అటు బుల్లితెర‌పై.. ఇటు వెండి తెర‌పై యువ‌త‌కు కిక్ ఇచ్చే యాంక‌ర్‌, న‌టి ఎవ‌రంటే ట‌క్కున గుర్తొచ్చే పేరు ర‌ష్మీ. జ‌బ‌ర్ద‌స్త్ పుణ్య‌మా అంటూ వ‌చ్చిన పాపులారిటీని ఉప‌యోగించుకుంటూ త‌ను ఇంట‌ర్వ్యూలు చేసే స్థాయి నుంచి ఇంట‌ర్వ్యూ ఇచ్చే స్థాయికి ఎదిగింది ఈ హాట్ యాంక‌ర్ ర‌ష్మీ. అందులోను త‌ను న‌టించిన చిత్రాలు కూడా వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తుండ‌టంతో త‌న అందాల ఆర‌బోతకు హ‌ద్దులను చెరిపేసింది ర‌ష్మీ. బుల్లితెర‌ను, వెండితెరను …

    Read More »
  • 25 November

    సోషల్ మీడియాలో జగన్ ఫ్యాన్స్ కు శుభవార్త-పీకే సంచలన నిర్ణయం ..

    సోషల్ మీడియా ..ఇది నేడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కంటే అత్యంత వేగంగా విషయ ప్రచారానికి ..నిజనిజాలు పది మందికి చేరే విధంగా ఉపయోగపడేది .ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఏవిధంగా అయితే కొన్ని సత్యాలు ..కొన్ని అసత్యాలు ఉన్నట్లే సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి .అయితే మంచికి వాడుకున్నామా ..?చెడుకు వాడుకున్నామా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది .అయితే ప్రస్తుతం ఏపీలో గత మూడున్నర ఏండ్లుగా …

    Read More »
  • 25 November

    నేడు మెట్రోలో ప్రయాణించనున్న రాష్ట్ర మంత్రులు..

    మెట్రో ప్రయాణాన్ని స్వయంగా పరిశీలించేందుకు రాష్ట్ర ఐటీ ,మున్సిపల్‌ శాఖా మంత్రి కేటీ రామారావు సహా పలువురు రాష్ట్ర మంత్రులు ఇవాళ ( శనివారం) మెట్రోరైలులో ప్రయాణించనున్నారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌ నాగోల్‌ మెట్రో స్టేషన్‌ నుంచి మెట్టుగూడా వరకు 8 కి.మీ. మార్గంలో రైలులో ప్రయాణించడంతోపాటు.. మెట్రో స్టేషన్లు, రైలు పనితీరును తెలుసుకోనున్నారు. మంత్రులతోపాటు ఎంపీలు, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, మీడియా ప్రతినిధులు సైతం ఈ …

    Read More »
  • 25 November

    ఫలించిన సీఎం కేసీఆర్ కృషి..!

    తెలంగాణ జీవప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మరో ముఖ్యమైన మైలురాయిని దాటింది. తెలంగాణ ప్రజల జీవితాలను గుణాత్మకంగా మార్చివేయగల ఈ ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ తుది దశ అనుమతి ఇచ్చింది. మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోవడంతో మొదలయిన కాళేశ్వరం అనుమతుల ప్రస్థానం ఇప్పుడు చరమాంకానికి చేరింది. ప్రతిపక్షాలు, ప్రధానంగా కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కోర్టుల్లో వేసిన, వేయించిన 197 కేసులు, ప్రజాభిప్రాయ సేకరణలో చేసిన అల్లర్లు.. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat