TimeLine Layout

November, 2017

  • 23 November

    గ‌ల్ఫ్ బాధితుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించండి..కేంద్ర మంత్రికి కేటీఆర్ విన‌తి…

    గ‌ల్ఫ్ బాధితుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కేంద్ర ప్ర‌భుత్వం త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ఎన్నారై వ్య‌వ‌హారాల మంత్రి మంత్రి కే  తార‌క రామారావు కోరారు. ఢిల్లీ పర్య‌ట‌న‌లో ఉన్న మంత్రి కేటీఆర్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వ‌రాజ్ తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా  ఎన్ఆర్ఐ, గల్ఫ్ బాధితుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించిన‌ట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 2006 నుంచి సిరిసిల్ల‌ కు చెందిన ఆరుగురు కార్మికులు గ‌ల్ఫ్ లో …

    Read More »
  • 23 November

    ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు..

    ఈ నెల 28 తేదిన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి హైదరాబాద్ పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలని  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ప్రధాని పర్యటనపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. బేగంపేట విమానాశ్రయం, శంషాబాద్   విమానాశ్రయం , మియాపూర్ , హెచ్ .ఐ.సి.సి , పలక్ నుమా పాలెస్ , గోల్కోండ ప్రాంతాలలో ఏర్పాట్లపై సమీక్షించారు. …

    Read More »
  • 23 November

    మెట్రోకు తోడుగా ఆర్టీసీ సేవ‌లు….

    మెట్రో తెలంగాణ ప్రజారవాణా వ్యవస్థకు మణిహారమ‌ని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న తరుణంలో మెట్రోతో ఆర్టీసీని అనుసంధానం చేస్తూ ప్రజలకు రవాణా సేవలను అందించనుందని మంత్రి ప్ర‌క‌టించారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ల చేతులమీదుగా ప్రారంభకానున్న తొలి విడత మెట్రో రైలు ప్రయాణికులకు ఆర్టీసీ సేవలందింనుందని ఆయ‌న తెలిపారు.ఇందుకోసం మియాపూర్ – నాగోల్ మ‌ధ్య వయా సికింద్రాబాద్, అమీర్ పేట మీదుగా …

    Read More »
  • 23 November

    ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో స్టీల్‌ప్లాంట్‌పై మంత్రి కేటీఆర్ కీల‌క‌ చర్చ ..

    ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గ‌డిపారు. కేంద్రమంత్రులు చౌదరి బీరేందర్‌సింగ్, సుష్మాస్వరాజ్, హర్‌దీప్ పూరీతో మంత్రి కేటీఆర్ వరుసగా సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో ఉక్కు క‌ర్మాగారం ఏర్పాటుపై కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌తో స‌మావేశం అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఏపీ పునః విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచినట్లు బ‌య్యారం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌ధాని మోడి, స్టీల్ శాఖ …

    Read More »
  • 23 November

    ల‌వ‌ర్స్‌తో బైకులెక్కి తిర‌గాల్సిన వ‌య‌స్సులో… ఇదిగో ఇలానే ఉంటది ఫ్రస్టేషన్‌..!

    మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం జ‌వాన్ ట్రైల‌ర్ విడుద‌లై దుమ్మ‌రేపుతోంది. ప్ర‌ముఖ‌ రచయిత బీవీఎస్ రవి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇక ఈ ట్రైలర్ విష‌యానికి వ‌స్తే.. బైకులెక్కి లవర్స్‌తో తిరగాల్సిన వయసులో అమ్మ ఇచ్చిన లిస్ట్‌ లేసుకుని తిరిగితే ఇదిగో ఇలానే ఉంటది ఫ్రస్టేషన్ అంటూ తేజూని ఉద్దేశిస్తూ చిన్న పాప ప‌లికిన డైలాగులు చాలా స‌ర‌దాగా …

    Read More »
  • 23 November

    చలించిపోయిన జగన్ -వెంటనే రూ.2.30 కోట్లు చెల్లిస్తామని హామీ..

    ఏపీలో కృష్ణాజిల్లాలో పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెల్సిందే .ఈ సంఘటన మీద ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు .ఈ సందర్భంగా ఈ ఉదాతంతం తెల్సిన వెంటనే ఆయన చలించిపోయారు .ఈ క్రమంలో జగన్ ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఈ రోజు గురువారం ఫోన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ “ఎవరూ ఆత్మహత్యలకు …

    Read More »
  • 23 November

    ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా మంత్రి కేటీఆర్ ..

    తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా అధికారక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు .ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్ర ఉక్కు మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌ ను కోరారు. గనుల కేటాయింపుపై కేంద్రమంత్రి అధ్యక్షతన ఢిల్లీలోని ఉద్యోగ్‌ భవన్‌ లో సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి కేటీఆర్‌, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక …

    Read More »
  • 23 November

    జలీల్ ఖాన్ కు మరో తమ్ముడు దొరికాడు ..

    సహజంగా క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనారోగ్య పరిస్థితుల వలన వస్తుంది .అయితే ఆయన పేరుకు ఆరోగ్య శాఖ మంత్రి..కానీ క్యాన్సర్ ఎందుకు వస్తుందో ఒక మంచి కారణం చెప్పాడు.అయితే సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలపై దేశం అంతటా విమర్శల జల్లు కురుస్తుంది .అస్సాం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన హిమంత బిస్వా శర్మ నిన్న బుధవారం నూతనఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందించే కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ గత జన్మలో …

    Read More »
  • 23 November

    జ‌గ‌న్ పాద‌యాత్ర పై.. కోట్ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

    వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించిన పాద‌యాత్ర కర్నూలు జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ వ‌ద్ద కోకొల్ల‌లుగా స‌మ‌స్య‌లు ప‌లుక‌రిస్తున్నాయి. దీంతో జ‌గ‌న్ ప్ర‌జ‌లందరికీ భ‌రోసా కల్పించి చంద్ర‌బాబు స‌ర్కార్‌ని ఎండగ‌డుతున్నారు. ఇక మ‌రోవైపు అనేక మంది నేత‌లు వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ దొమ్మేటి వెంకటేశ్వర్లు కూడా వైసీపీలో చేరారు. అయితే గ‌త కొద్ది …

    Read More »
  • 23 November

    వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ..

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ లోకి వలసల పర్వం కొనసాగుతుంది .ఆ పార్టీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రకు అశేష ఆదరణ లభిస్తుంది .ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా డీసీసీ మాజీ అద్యక్షుడు తాళ్లరేవు నియోజక వర్గ మాజీఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వర్లు వైసీపీ లో చేరారు . ఆ పార్టీ నేత పిల్లి సుబాష్ చంద్రబోస్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat