ఏపీలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర జోరుగా విజయవంతంగా కొనసాగుతోంది. పాదయత్రలో జనం నుండి స్పందనపై వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. అంతా అనుకున్న విధంగానే సాగుతుండడంతో పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. పాదయాత్రలో భాగంగా జగన్ దారిపొడవునా ప్రజలతో మమేకం అవుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, అధికార పక్షంపై ఘాటు విమర్శలు చేసుకుంటూ, సీఎంపై సవాళ్లు విసురుతూ, ప్రజలపై వాగ్దానాల వర్షం కురిపిస్తూ …
Read More »TimeLine Layout
November, 2017
-
9 November
రాష్ట్రంలో మొత్తం 13,699 ఖాళీ టీచర్ పోస్టులు ..
తెలంగాణలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ఈ రోజు రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై చర్చ జరిగింది .ఈ చర్చలో భాగంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు రాష్ట్రంలో మొత్తం నలబై నుండి యాబై వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పారు .దీనికి సమాధానంగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ,డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమాధానమిచ్చారు . సభలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, …
Read More » -
9 November
స్పెషల్ డీఎస్సీ ద్వారా మొత్తం 900 పోస్టులు భర్తీ ..
తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే .అందులో భాగంగా ఈ రోజు శాసనసభలో మైనార్టీ వర్గాల సంక్షేమం గురించి చర్చ జరిగింది .ఈ చర్చలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పలు ప్రశ్నలను లేవనెత్తారు .సభలో సభ్యులు సంధించిన పలు ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇచ్చారు . ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉర్దూ భాషను పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా …
Read More » -
9 November
తెలంగాణను తెచ్చిన విధంగా రిజర్వేషన్లను సాధించి తీరుతాం ..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు మైనార్టీ వర్గాల సంక్షేమం గురించి లఘు చర్చ జరిగింది .ఈ చర్చలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు .విపక్షాలు సంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ రాష్ట్రంలో ఉన్న మైనార్టీ లకు కాంగ్రెస్ హాయంలో కంటే మా పాలనలోనే మెరుగైన బడ్జెట్ ను ప్రవేశపెట్టాము అని చెప్పారు . కాంగ్రెస్ హాయంలో పదేండ్ల సమయంలో కేవలం …
Read More » -
9 November
ముగ్గురు అన్నలు చెల్లెలును ఇంట్లోనే గొలుసులతో కట్టేసి
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. కంటి రెప్పలా చూసుకోవాల్సిన అన్నయ్యలు చెల్లిని చిత్రహింసలకు గురి చేశారు. భార్యల మాటలు విన్న ముగ్గురు అన్నలు చెల్లెలు గీతకు నరకం చూపించారు. ఆమెను ఇంట్లోనే గొలుసులతో కట్టేసి రాక్షసుల్లా ప్రవర్తించారు. ఇంట్లో పనులు చేయించుకున్న తర్వాత గొలుసులు వేసి బంధించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు మృతి చెందడంతో అన్న వదినల వద్ద ఉంటూ డిగ్రీ పూర్తి చేసింది గీత. అన్నయ్యలు, వదినల చిత్రహింసలు …
Read More » -
9 November
ప్యారడైజ్ లీక్స్.. జగన్ పై టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర సక్సెస్ఫుల్గా దూసుకుపోవడంతో టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకి వచ్చి జగన్ను టార్గెట్ చేసుకొని.. అటాక్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు తాజాగా ప్యారడైజ్ పేపర్ల లీక్స్ .. చంద్రబాబు నిరూపించాలని డిమాండ్ చేయడం అర్థరహితమని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. జగన్కు దమ్ము, ధైర్యం ఉంటే ఆయన కేసులు విచారిస్తున్న సీబీఐ, అవినీతి మూలాలను మరింతగా బయటపెట్టిన ప్యారడైజ్, వాటిని …
Read More » -
9 November
మండలి సాక్షిగా కాంగ్రెస్ నేతల కుట్రను బయటపెట్టిన మంత్రి హరీశ్
కాంగ్రెస్ నేతల ద్వంద్వ విధానాలతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. శాసనమండలిలో గురువారం మంత్రి మాట్లాడుతూ గ్రెస్ నాయకులు రైతులు, నీళ్లు, సెంటిమెంట్ లతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ..ఇలాంటి పనులు చేయవద్దని…ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని కోరారు. “మాకు అన్ని ప్రాంతాలు సమానమే. ఏ ఒక్క ప్రాంతానికి నష్టం చేయం. కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం లేదు. …
Read More » -
9 November
నా తండ్రితో.. లేదా నా స్నేహితుడితోనైన శృంగారం చేయమన్న భర్త…
నిండు నూరెళ్లు తోడుంటానని కట్టుకున్న భార్యకు నరకం చూపించాడు ఓ రాక్షసుడు. తనకు లైంగిక సామర్థ్యం లేకపోవడంతో దాన్ని దాచిపెట్టేందుకు భార్యను తన తండ్రితో, ఓ వైద్యుడితో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేశాడు. ఆ హింసను భరించలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే… అహ్మదాబాదుకు చెందిన గిరిని మార్చి 2016లో బాధితురాలు వివాహం చేసుకుంది. ఐతే మొదటిరాత్రే భర్త ఆమెను దూరంగా పెట్టాడు. తనకు చాలినంత కట్నం …
Read More » -
9 November
జ్యోతి చీకటి కథనాలు..జగన్కు ప్లస్సా.. మైనస్సా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర గ్రాండ్గా స్టార్ట్ అయ్యింది. జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యత్రకు విశేష స్పందన లభిస్తోండడంతో టీడీపీ టీమ్ విషప్రచారానికి దిగిన సంగతి తెలిసిందే. దీంతో పాదయాత్రలో భాగంగానే టీడీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. అసలు విషయం ఏంటంటే జగన్ పాదయాత్ర ప్రారంబించిన రోజే ప్యారడైజ్ లీక్స్లో జగన్ అంటూ చంద్రబాబు అనుకూల మీడియా ఆంద్రజ్యోతి ఒక కథనాన్ని …
Read More » -
9 November
చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్న.. వాణీ విశ్వనాథ్
టీడీపీ పార్టీలో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. టిడిపి అధికారంలో ఉండటంతో సినీప్రముఖులు అధికార పార్టీలోకి క్యూకడుతున్నారు. గత కొన్నిరోజులుగా సినీనటి వాణీ విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అనే విషయం హాట్ టాపిక్ అయ్యింది. తను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని గతంలోనే ఆమె ప్రకటన కూడా చేసింది. అయితే పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తరువాతనే చంద్రబాబును కలుస్తానని, ఆ తరువాత టిడిపి తీర్థం పుచ్చుకుంటానని చెప్పారామె. …
Read More »