వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రం నాల్గవ రోజుకు చేరుకుంది. ఇప్పటికే జగన్ దాదాపు 36 కిలోమీటర్లు నడిచారని తెలుస్తోంది. జగన్ పాదయాత్రకి జనం నుండి కూడా స్పందన బాగానే వస్తోంది. అయితే ఇప్పుడు జగన్ ఒక సమస్యతో బాధపడుతున్నారని.. దీంతో వైసీపీ వర్గీయులు కొంత ఆందోళణలో ఉన్నారని సమాచారం. జగన్ పాదయాత్రలో కొంచెం అస్వస్థకు గురయ్యారని తెలుస్తోంది. జగన్ కొంత వెన్నునొప్పితో బాధపడుతుండటంతో ప్రత్యేక వైద్యుడిని తిరుపతి …
Read More »TimeLine Layout
November, 2017
-
9 November
ధోనిని విమర్శించే స్థాయి మీకుందా -ధోనికి అండగా విరాట్ ..
విరాట్ కోహ్లీకి కోపం వచ్చింది .అంతా ఇంతా కాదు ఏకంగా క్రికెట్ విమర్శకులను విమర్శించే అంతగా .ఇటీవల కివీస్ తో జరిగిన రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీం ఇండియా ఓడిపోయిన సంగతి తెల్సిందే .ఆ మ్యాచ్ లో టీం ఇండియా స్టార్ ఆటగాడు అయిన ఎంఎస్ ధోని పరిస్థితులకు తగ్గట్లు ఆడలేకపోవడంతో మాజీ ఆటగాళ్ళు లక్ష్మణ్ ,అగార్కర్ ఆటగాళ్ళు ధోని ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లను యువతకు …
Read More » -
9 November
రేవంత్ పై జోకులేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే లు
తెలంగాణలో అల్లకల్లోలం అయిపోయిన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా హల్ చల్ చేసి సునామీ సృష్టించాలని ఆకాంక్షించిన టీడీపీ మాజీ నేత రేవంత్ రెడ్డికి ఆదిలోనే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేరికలకు ముందు హామీ ఇచ్చినట్లు పదవి కట్టబెట్టకపోగా…మరోవైపు ఆయన గాలి తీసేసేలా..కాంగ్రెస్ సీనియర్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మధ్య ఆసక్తికరమైన చర్చ …
Read More » -
9 November
జగన్ పాదయాత్రకు.. జనం నిజంగానే ఫిదా అవుతున్నారా..?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర మూడురోజులు పూర్తి చేసుకుని నాలుగో రోజుకు చేరుకుంది. ఇక నాలుగోరోజు అనుకున్న సమయం కంటే రెండు గంటల పాటు ఆలస్యంగా జరుగుతోంది. పెద్దయెత్తున అభిమానులు తరలి రావడం, స్థానిక గ్రామాల ప్రజలు జగన్తో కరచాలనం చేయాలని ఉత్సాహ పడుతుండటంతో ఆయన అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. జగన్ కేవలం పాదయాత్ర మాత్రమే చేయడం లేదు. వివిధ సంఘాల స్థానిక నేతలతో ప్రత్యేకంగా …
Read More » -
9 November
నాలుగో రోజు.. జననేతకు జనం నీరాజనం
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగో రోజు ప్రజాసంకల్పయాత్రను వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఉరుటూరు శివారు నుంచి ప్రారంభించారు. గురువారం ఉదయం 8.40 గంటలకు ఆయన నాలుగో రోజు యాత్ర మొదలు పెట్టారు. ఆయన వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.నాలుగో రోజు యాత్రలో భాగంగా పెద్దనపాడు, వైకోడూరులో జనంతో ఆయన మాట్లాడనున్నారు. ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలిలో …
Read More » -
9 November
స్వీటీ మళ్లీ అడ్డంగా బుక్కైంది!
సైజ్ జీరో కోసం బాగా బరువెక్కిపోయిన అనుష్క అప్పట్నుంచి సన్నబడేందుకు చేయని ప్రయత్నాలంటూ లేవు. ఇప్పటికీ రాత్రింబవళ్లు కష్టపడుతూనే ఉంది అనుష్క. అయితే ఆమె.. ఏ మాత్రం సన్నబడలేదు. కాస్తో కూస్తో తగ్గింతే తప్ప మునుపటిలాగ స్లిమ్గా అయితే కాలేకపోయింది. దీంతో చిత్ర బృందాలు ఆమెను సన్నగా చూపించేందుకు నానా తంటాలు పడుతున్నారు. బాహుబలి యూనిట్ అయితే ఈ విషయంలో చాలానే సక్సెస్ అయింది. అజంతా విగ్రహంలా పోస్టర్స్ ద్వారా …
Read More » -
9 November
కళ్ళు పగుళ్ళు తగ్గాలంటే..ఖర్చు లేకుండా అద్బుతమైన టిప్స్
కాళ్ళ పగుళ్ళు తగ్గాలంటే కలబంద జెల్ లో పసుపు కలిపి రాస్తే బాగా తగ్గుతాయి. ఇంకా నిమ్మకాయ ను రెండు చెక్కలు గా కోసి ఆ రసాన్ని అరికాళ్ళలో రుద్దితే పగుళ్ళు మంటలు తగ్గుతాయి. గోరింటాకు నూరి ఆ రసాన్ని రాసినా కూడా బాగా పనిచేస్తుంది. పిల్లలకు గాని పెద్దవారికి గాని షూ వేసుకున్నప్పుడు కాళ్ళ వ్రేళ్ళ మధ్య పాసినట్లు అయి దురదలు వస్తాయి ఇవి తగ్గాలంటే కొబ్బరినూనె లో …
Read More » -
9 November
నెక్స్ట్ నెంబర్ వన్ అతనే!
పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ రంగస్థలం 1985. ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన ప్రత్యేక సెట్లో ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు సుకుమార్ మెగా అభిమానుల కోసం ఓ మెగా టీజర్ను రిలీజ్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్కు సంబంధించి ఎడిటింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే, రామ్ చరణ్ ప్రతీ సినిమాకు …
Read More » -
9 November
ఏపీలో మంత్రి హరీష్ రావు కటౌట్లు ..
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పలు సాగునీటి త్రాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తూ చెరగని ముద్ర వేసుకుంటున్నారు . ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో తన వంతు సహకారం అందించడమే కాకుండా మరోవైపు తన నియోజక వర్గం …
Read More » -
9 November
కాళేశ్వరంపై వూరట
హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ ఇచ్చిన స్టేను రద్దు చేస్తూ ఉమ్మడి హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో ఎన్జీటీ తిరిగి ఉత్తర్వులు వెలువరించేదాకా, లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతులు పొందేదాకా రిజర్వు అటవీ ప్రాంతంలోకి వెళ్లరాదనీ, ఒక్క చెట్టునూ కూల్చడానికి వీల్లేదని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రస్తుతం కచ్చితంగా తాగునీటి అవసరాల నిమిత్తం చేపట్టే పనులకే పరిమితం …
Read More »