TimeLine Layout

November, 2017

  • 4 November

    అయిదేండ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం .. కేటీఆర్

    ఢిల్లీలో రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల‌ మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న రెండో రోజు కొన‌సాగుతోంది. వరల్డ్ ఫుడ్ ఇండియా-2017 స‌ద‌స్సుకు హాజ‌రైన మంత్రి ఈ సంద‌ర్భంగా పలు సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం త‌ర‌ఫు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.అనంతరం వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ .. Shri. @KTRTRS, Hon'ble Minister of @MinIT_Telangana discussing the states new #foodprocessing policy during it's launch at …

    Read More »
  • 4 November

    ధోనీ ఏడ్చేశాడు ..

    టీం ఇండియా క్రికెట్‌ దిగ్గజం,మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌ నేతృత్వంలో భారత్‌ తొలిసారి 1983లో ప్రపంచకప్‌ అందుకుంది. అనంతరం 28ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రస్తుత టీం ఇండియా సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్‌ధోనీ నాయకత్వంలోని టీమిండియా సాంతగడ్డపై ప్రపంచకప్‌ గెలిచింది. దేశంలోని ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబయిలోని వాంఖడే మైదానంలో శ్రీలంకపై భారత్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మైదానంలో భారత ఆటగాళ్ల సంబరాలకు అవధుల్లేవు. భారమైన …

    Read More »
  • 4 November

    ఒప్పో ఆర్11ఎస్, ఆర్11ఎస్ ప్లస్ విడుదల

    ఒప్పో సంస్థ ‘ఆర్11ఎస్, ఆర్11ఎస్ ప్లస్’ పేరిట రెండు నూతన స్మార్ట్‌ఫోన్లను తాజాగా విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు వరుసగా రూ.29,350, రూ.36,190 ధరలకు వినియోగదారులకు ఈ నెల 24వ తేదీ నుంచి లభ్యం కానున్నాయి. ఒప్పో ఆర్11ఎస్ ఫీచర్లు ఇవే … 6.01 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 …

    Read More »
  • 4 November

    తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతల నీచచరిత్రను బయటపెట్టిన మంత్రి హరీష్

    తెలంగాణ  రాష్ట్రంలో ఉనికి కోల్పోతామనే భయంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రాజెక్టులపై కోర్టుల్లో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నరని రాష్ట్ర భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి హరీష్‌రావు ఇవాళ  ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజావిశ్వాసం కోల్పోయిందన్నారు. తప్పుడు విమర్శలు చేస్తూ ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నరని తెలిపారు. చనిపోయిన వారి పేర్లతో కేసులు వేసిన …

    Read More »
  • 4 November

    రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త…

    దేశంలోని రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త. ఈ రైళ్లు.. ప్రయాణ సమయం కన్నా గంటకుపైగా ఆలస్యంగా నడిస్తే, ప్రయాణికులకు ఆ సమాచారం సంక్షిప్త సందేశం రూపంలో వారి మొబైల్‌ ఫోన్లకు వస్తుంది. ప్రస్తుతం నిరీక్షణ జాబితాలో ఉన్న వారికి బెర్త్‌ ఖరారైతే ఎస్‌ఎంఎస్‌ వస్తోంది. అయితే నేటి నుంచి రాజధాని, శతాబ్ది రైళ్లలో ప్రయాణించేవారికి ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్‌ అధికారి …

    Read More »
  • 4 November

    ప్ర‌ముఖ హీరో భార్య.. సొగ‌సు చూడ త‌ర‌మా..!

    బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్ సంజ‌య్ లీలా బ‌న్సాలీ చెక్కుతున్నచిత్రంలో ప‌ద్మావ‌తి భ‌ర్త రాజా రావ‌ల్ సింగ్ పాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షాహిద్ కపూర్ అసలు భార్య కూడా రాజ్ పుత్ వంశానికి చెందిన అమ్మాయే కావడం విశేషం. ఆమె అసలు పేరు మీరా రాజ్ పుత్. అయితే తాజాగా షాహిద్ – మీరాల జంట మొట్టమొదటి సారిగా ఓ మ్యాగజైన్‌కు ఫోజులిచ్చారు. అదే మ్యాగజైన్ వాళ్ళు మీరాను …

    Read More »
  • 4 November

    ఏపీ డీజీపీగా సాంబశివరావు…..

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  డీజీపీగా ప్రస్తుతం డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సాంబశివరావును కొనసాగించాలని బాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపిన జాబితాను యూపీఎస్సీ వెనక్కి పంపింది. దీంతో రెండోసారి సాంబశివరావు పేరును ప్రభుత్వం సూచించనుంది.గతేడాది జులైలో రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సాంబశివరావు 1984వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి.రానున్న డిసెంబర్‌లో ఆయన పదవీవిరమణ పొందనున్నారు.

    Read More »
  • 4 November

    తెలంగాణ ఫుడ్ పాల‌సీ…ముఖ్య‌మైన పాయింట్లు ఇవే

    రాష్ట్ర‌ ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కెటి. రామారావు తెలంగాణ ఫుడ్ ప్రొసెసింగ్ పాల‌సీని ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో అవిష్కారించారు. ఢిల్లీలో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఫుడ్ ఇండియా – 2017 లో ఈ పాల‌సీని ఆవిష్కరించారు. తెలంగాణలో ఉన్న విస్తృత‌మైన ఫుడ్ ప్రొసెసింగ్ రంగంలోని అవ‌కాశాల‌ను అందిపుచ్చుకునేలా ఈ పాల‌సీ దోహ‌దం చేస్తుంద‌ని మంత్రి తెలిపారు. ఈ పాల‌సీలోని ముఖ్యంశాలు ఇవి.. పాల‌సీ ముఖ్యాంశాలు    ఈ పాల‌సీ వ‌చ్చే …

    Read More »
  • 4 November

    మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో సుడిగాలి పర్యటన

    తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ  మంత్రి తన్నీరు హరీశ్ రావు ఇవాళ సిద్ధిపేట జిల్లాలో విరామం లేకుండా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే . సిద్దిపేట మినీస్టేడియంలో తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు  పాల్గొన్నారు. ఆయన వెంట ఎంపీ బీబీ పాటిల్ ఉన్నారు.ఉదయం సిద్దిపేటలోని పలు కాలనీల్లో పర్యటించిన మంత్రి స్థానికంగా ఉన్న ప్రజలను పలకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సిద్దిపేట …

    Read More »
  • 4 November

    బాలీవుడ్ బ్రేక‌ప్స్‌.. మ‌రో జంట రెడీ..!

    సినీ ప‌రిశ్ర‌మ‌లో పేమ‌లు, స‌హ‌జీవ‌నాలు, పెళ్లిళ్ళు, విడిపోవ‌డాలు చాలా కామ‌న్.. అలాగే ఈ గ్లామ‌ర్ ప్ర‌పంచంలో బ్రేక‌ప్‌లు కూడా చాలా కామ‌న్ అయిపోయాయి. అప్పటికే అనేక సినీ జంట‌లు పై నాలుగు సిచ్యువేష‌న్‌ల‌లోని ఏదో ఒక సిచ్యువేష‌న్‌లో విడిపోయిన సంద‌ర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఓ బాలీవుడ్ ప్రేమ జంట బ్రేక‌ప్ లిస్ట్‌లో చేరిపోయారనే వార్త సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. బాలీవుడ్ స్టార్స్ అయిన దీపిక …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat