తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహించి, మూడేండ్లుగా సుపరిపాలన అందిస్తున్న సీఎం కే చంద్రశేఖర్రావు నిజమైన లౌకికవాది అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు . మూడేండ్లుగా శాంతియుత వాతావరణంలో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ శాంతిదూత అవార్డును ప్రకటించింది. బుధవారం హైదరాబాద్లోని రవీంధ్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తరఫున డిప్యూటీ సీఎం మహమూద్అలీ ఈ …
Read More »TimeLine Layout
October, 2017
-
26 October
నేడు టీఆర్ఎస్ఎల్పీ భేటీ
తెలంగాణభవన్లో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నేడు జరుగనున్నది. మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే సమావేశంలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సభ్యులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సభ్యులంతా విధిగా సమావేశాలకు హాజరుకావడంతోపాటు ప్రభుత్వపథకాలపై సమర్థంగా మాట్లాడేలా సిద్ధమవ్వాలని సూచించనున్నట్టు తెలిసింది. టీఆర్ఎస్ఎల్పీ సమావేశానికంటే ముందుగా మధ్యాహ్నం రెండు గంటలకు 67 మందితో రాష్ట్ర కమిటీ సమావేశం జరుగనున్నది. …
Read More » -
25 October
మంత్రి కేటీఆర్ను కలిసిన మలేషియా హైకమిషనర్
రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను మలేషియా హైకమిషనర్ హిదాయత్ అబ్దుల్ హమీద్ కలిశారు. ఈ భేటీ సందర్భంగా మంత్రి కేటీఆర్ పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాలను, విధానాలు, పెట్టుబడుల సానుకూలతను మలేషియా ప్రతినిధి బృందానికి వివరించారు. అదేవిధంగా ఐటీ కొత్త విభాగాల్లో ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తోందని తెలిపారు. టీ హబ్ ద్వారా అంకుర సంస్థలు, వ్యవస్థను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే …
Read More » -
25 October
“నా తెలంగాణ కోటి రతనాల వీణ”థీమ్ సాంగ్ సూపర్
తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ విడుదల చేసిన థీమ్ సాంగ్ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ పాటలో తెలంగాణ అందాలను కళ్లకు కట్టేలా చూపించారు. చారిత్రాత్మక కట్టడాలు, ప్రముఖ చెరువులు, జలపాతాలతో పాటు ఇక్కడి ప్రకృతి అందాలు, మట్టి వాసనలను అద్భుతంగా తెరకెక్కించారు‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ దాశరథి కృష్ణమాచార్యలు గీతంతో పాట సాగుతుంది.. తెలంగాణ ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు చిరునామాగా నిలిచే బతుకమ్మ, బోనాలను ప్రత్యేకంగా చూపించారు. గోల్కొండ …
Read More » -
25 October
‘లక్ష్మీస్ వీరగ్రంథం’పై వర్మ సంచలన పోస్ట్..!
స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితకథాంశం ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ టైటిల్తో సినిమా తీస్తున్నట్లు రాంగోపాల్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అంటూ ఎన్టీఆర్కి సంబంధించిన మరో బయోపిక్ అంటూ ప్రకటన విడుదల చేశారు. ఇందులో నటి వాణీ విశ్వనాధ్ని లక్ష్మీపార్వతి పాత్రకు సంప్రదించినట్లుగా తెలుపుతూ ఓ పోస్టర్ని కూడా విడుదల చేశారు.అయితే ఇప్పటికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ ప్రకటించేసిన వర్మ.. కేతిరెడ్డి …
Read More » -
25 October
రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం
న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా విజయం సాదించింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ను 1-1తో సమం చేసింది టీమిండియా. 231 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ (7)ను కోల్పోయింది. అయితే కెప్టెన్ కోహ్లీ, శిఖర్ ధవన్లు కలిసి మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా …
Read More » -
25 October
జియోకి పోటిగా వచ్చిన ఎయిర్టెల్ 4G ఫోన్
జియోకు కౌంటర్గా కార్బన్ భాగస్వామ్యంలో ఏ40 4జీ స్మార్ట్ఫోన్ లాంచ్ చేసిన టెలికాం దిగ్గజం ఎయిర్టెల్, మరో స్మార్ట్ఫోన్ లాంచింగ్కు సిద్ధమైంది. లావాతో చేతులు కలిపి మరో 4జీ వాయిస్ఓవర్ ఎల్టీఈ డివైజ్ను తీసుకొస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ డివైజ్కు ఏం పేరు పెడుతున్నారో ఇంకా తెలియరాలేదు. కానీ త్వరలోనే ఈ రెండింటి భాగస్వామ్యంలో మాత్రం ఓ 4జీ స్మార్ట్ఫోన్ లాంచ్ కాబోతున్నట్టు వెల్లడైంది. కార్బన్ ఏ40 ఇండియన్తో పోలిస్తే …
Read More » -
25 October
నిజంగా వీడియో తీస్తున్నట్లు బాలయ్య గమనించి ఉంటే మాత్రం వారికి అక్కడే
ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న వీడియోని చూస్తే బాలయ్య కొట్టడంలో తప్పే లేదనిపిస్తోంది. నందమూరి హీరో బాలకృష్ణకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఏదో బార్ అండ్ రెస్టారెంటులో బాలయ్య ఒంటరిగా కూర్చుని స్నాక్స్ తింటున్నట్లు ఈ వీడియోలో ఉంది. ఆయన పక్క టేబుల్లో కూర్చున్న కొందరు యువకులు బాలయ్యకు తెలియకుండా రహస్యంగా ఈ వీడియో తీశారు. ఇది బెంగుళూరులోని ఓ బార్లో తీసిన …
Read More » -
25 October
స్వరాష్ట్రానికి తిరిగి వస్తామంటున్నసూరత్ నేతన్నలు..!
– పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుని కలిసిన సూరత్ నేతన్నలు – తెలంగాణకి తిరిగి రావాలన్న ముఖ్యమంత్రి పిలుపుకి, పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కృతజ్ఞతలు తెలిపిన నేతన్నలు – తెలంగాణలో టెక్స్టైల్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చే వారందరికీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇతర రాష్ట్రాలకు పొట్టచేత పట్టుకుపోయిన నేతన్నలు తిరిగి రాష్ట్రానికి వస్తామంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం టెక్స్టైల్ …
Read More » -
25 October
శిఖర్ ధావన్ అర్ధశతకం
రెండో వన్డేలో న్యూజిలాండ్ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (51; 64 బంతుల్లో 5×4, 1×6) అర్ధశతకం బాదాడు. తొలి పవర్ప్లేలో దూకుడుగా ఆడిన అతడు ఆ తర్వాత ఆచితూచి ఆడుతున్నాడు. కోహ్లీ ఔట్ కావడంతో సమయోచితంగా బౌలింగ్ను ఎదుర్కుంటున్నాడు. ఏ మాత్రం తొందరపడడం లేదు. 23 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 114/2తో ఉంది. దినేశ్ కార్తీక్ (16; 26 బంతుల్లో 1×4) …
Read More »