TimeLine Layout

October, 2017

  • 25 October

    మా కెప్టెన్ ధోనీనే.. చాహల్

    యువ క్రికెట‌ర్లంద‌రికీ.. ఇప్ప‌టికీ ధోనీనే కెప్టెన్ అని స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అంటున్నాడు. కాగా, స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఓ మీడియాకు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ధోని గురించి ఆస‌క్తి క‌ర విష‌యాల‌ను వెల్ల‌డించాడు. భార‌త కెప్టెన్సీ నుంచి పూర్తి స్థాయిలో త‌ప్పుకున్న‌ప్ప‌టికీ మైదానంలో ధోని కెప్టెన్ త‌ర‌హా పాత్ర పోషిస్తున్నాడ‌ని తెలిపాడు. వికెట్ల వెనుక నిల్చొని బంతులు ఎలా వేయాలో బౌల‌ర్ల‌కు సూచిస్తుంటాడ‌ని… అలాగే కెప్టెన్ కోహ్లీకి అవ‌స‌ర‌మైన …

    Read More »
  • 25 October

    కొచ్చి ట‌స్క‌ర్స్‌కు రూ.850 కోట్ల పరిహారం!

    2011లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నుంచి నిషేధానికి గురైన కొచ్చి టస్కర్స్ కు రూ. 850 కోట్ల భారీ పరిహారం దక్కనుంది. గత కొంతకాలంగా కొచ్చి టస్కర్స్ తో ఉన్న వివాదానికి ముగింపు పలకాలని భావిస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అందుకు సిద్ధమైంది. ఈ మేరకు రూ. 850 కోట్ల రూపాయల పరిహారాన్ని కొచ్చికి చెల్లించడానికి సిద్ధమైంది. ‘కొచ్చి టస్కర్స్ రూ.850 కోట్ల పరిహారాన్ని కోరింది. దీనిపై నిన్న‌ …

    Read More »
  • 25 October

    పేదవారికి అండగా సీఎంఆర్ఎఫ్..!

    తెలంగాణ రాష్ట్ర  ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత గ‌త మూడేళ్ల‌లో దాదాపు 96 వేల మందికి ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి నుండి స‌హాయం అందింది. ఒక వైపు అక్ర‌మాల‌ను అరిక‌డుతూనే మ‌రో వైపు సామాన్యుల చెంత‌కు స‌హాయం చేరాల‌న్న ప్ర‌భుత్వ ల‌క్ష్యం అనేక మంది జీవితాల‌లో వెలుగులు నింపుతోంది. ప‌దేళ్ల క్రితం ఓ రోజు నిమ్స్ లో మిత్రుడి బంధువుల‌కు ఆప‌రేష‌న్. చేతిలో డ‌బ్బుల్లేవు ఏం చేద్దాం అంటే ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి కోసం …

    Read More »
  • 25 October

    వేధింపులు తాళ‌లేక విద్యార్థిని ఆత్మహ‌త్య‌.. మ‌రొక‌రు య‌త్నం

    అనంత‌పురంలో ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. శార‌దా న‌గ‌ర్‌లో శ్రీ సాయి క‌ళాశాల‌లో య‌మున హాస్ట‌ల్ గ‌దిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. సీఎస్ఈ చ‌దువుతున్న య‌మున దీపావ‌ళి పండుగ‌కు ఇంటికి వెళ్లి వ‌చ్చింది. సెల‌వుల త‌రువాత కాలేజీకి వెళ్లి త‌న‌కు ఒంట్లో బాగోలేదంటూ హాస్ట‌ల్‌కు తిరిగి వ‌చ్చింది. అయితే, రూమ్‌మెంట్స్ వ‌చ్చి చూసే స‌రికి య‌మున ఫ్యాన్‌కు ఉరేసుకుని క‌నిపించింది. తన‌ కూతురు చావుకు కాలేజీ …

    Read More »
  • 25 October

    న్యూజిలాండ్‌తో రెండో వన్డే నేడే!

    తొలి వన్డేలో పరాజయంతో తీవ్ర ఒత్తిడిలో పడిన టీమ్ ఇండియా ఇప్పుడు లెక్క సరిచేయడంపై దృష్టిపెట్టింది. దీనికోసం గత మ్యాచ్‌లో చేసిన తప్పులను సవరించుకునేందుకు సిద్ధమైంది. ఇక కివీస్ పరిస్థితి మెరుగ్గా ఉంది. మేటి జట్లు బోల్తా కొట్టిన ఈ పిచ్‌లపై ఇద్దరే ఇద్దరు టీమ్‌ఇండియాను ఊడ్చేశారు. దీంతో ఈ మ్యాచ్‌తోనే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. కాబట్టి భారత్ ఏమాత్రం అలసత్వం చూపినా సిరీస్ …

    Read More »
  • 25 October

    టువీలర్ 108 అంబులెన్సు..!

     తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని మురికివాడల్లోకి ప్రస్తుతం ఉన్న అంబులెన్సులు వేగంగా చేరుకోవడంలేదు. ప్రమాదం ఏదైనా.. తక్షణం ప్రథమ చికిత్స అందితేనే బాధితులకు ఉపశమనం కలుగుతుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వైద్యారోగ్యశాఖ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రమాదంలో ఉన్నవారిని సకాలంలో దవాఖానలకు చేర్చే ప్రస్తుత 108 అంబులెన్సుల మాదిరిగానే తక్షణ సేవలకోసం టువీలర్ 108 అందుబాటులోకి తీసుకు రానున్నది. ఫస్ట్‌రెస్పాండర్ అంబులెన్సు పేరిట నగరంలో ద్విచక్రవాహన …

    Read More »
  • 25 October

    నేడు గుజ‌రాత్ ఎన్నిక‌ల షెడ్యూల్ ?

    దేవ వ్యాప్తంగా ఆస‌క్తి రేపుతున్న గుజ‌రాత్ ఎన్నిక‌ల షెడ్యూల్ ఇవాళ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. రెండు ద‌శాబ్దాలుగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల షెడ్యూల్‌తోపాటు గుజ‌రాత్ ఎన్నిక‌ల తేదీల‌ను ప్ర‌క‌టించిన ఈసీ ఈ సారి సంప్ర‌దాయం పాటించ‌లేదు. గుజ‌రాత్‌లో వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌లు జ‌రుతుగున్నాయ‌ని అందుకే ప్ర‌క‌టించ‌లేద‌ని స‌మ‌ర్ధించుకుంది. కానీ, ప్ర‌తిప‌క్షాలు మాత్రం మోడీ టూర్‌లో హామీల‌కు అడ్డంకి లేకుండా చేశార‌ని విమ‌ర్శించాయి. గుజ‌రాత్ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేయ‌లేద‌నే కార‌ణంతో …

    Read More »
  • 25 October

    విశాఖ తీరానికి సముద్ర ‘బాహుబలి’

    ప్ర‌పంచంలోనే రెండో అతి పెద్ద నౌక విశాఖ సాగ‌ర తీరానికి చేరింది. 277 మీట‌ర్ల పొడ‌వు క‌లిగిన ఈ నౌక‌లో ఒకేసారి 65వేల ట‌న్నుల స‌రుకును ర‌వాణా చేయ‌వ‌చ్చు. లైబీరేబియాకు చెందిన ఈ నౌక 2004 నుంచి సేవ‌లు అందిస్తోంది. విశాఖ కంటైన‌ర్ టెర్మ‌న‌ల్ బెర్త్‌లో ఈ నౌక నుంచి స‌రుకును ఎగుమ‌తి, దిగుమ‌త చేశారు. ఈ షిప్ విశాఖ తీరానికి రావ‌డం ఇటీవ‌ల కాలంలో ఇది రెండో సారి.

    Read More »
  • 25 October

    యూపీ సీఎంపై సెటైర్ల వ‌ర్షం!

    ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్ పాల‌న‌పై బీఎస్పీ అధినేత్రి మాయ‌వ‌తి సెటైర్లు వేశారు. దేవాల‌యాల్లో పూజ‌లు చేసుకున్న త‌రువాత స‌మ‌యం ఉంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తారంటూ ఆరోపించారు. నిజాంగ‌ఢ్‌లో నిర్వ‌హించిన ఓ ర్యాలీలో పాల్గొన్న మాయావ‌తి ఆదిత్య‌నాథ్ వెనుక‌బ‌డిన పుర్వాన్‌చ‌ల్ నుంచి వ‌చ్చిన నేతేన‌ని, అయిన‌ప్ప‌టికీ ఆయన ఆ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్ట‌లేద‌ని విమ‌ర్శించారు. యోగి ఎప్పుడూ ఆల‌యాల్లోనే కనిపిస్తున్నార‌ని ఎద్దేవ చేశారు. బీజేపీ పాల‌న‌లో …

    Read More »
  • 25 October

    భ‌యం వ‌ద్దు.. మ‌నం భ‌ద్రం

    భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ మూలాలు బ‌లంగా ఉన్నాయ‌న్నారు కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ. మూడేళ్ల‌లో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ వృద్ధిరేటు బాగానే ఉన్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఎలాంటి స‌వాళ్ల‌నైనా ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంద‌న్నారు. సంస్క‌ర‌ణ‌ల కార‌ణంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా దీర్ఘ‌కాల ఫ‌లితాలు అందుతాయ‌న్నారు. ఈ మూడేళ్ల‌లో మ‌న దేశం ప్ర‌పంచంలోనే వేగ‌వంత‌మైన వృద్ధిరేటును న‌మోదు చేసింద‌ని తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాలు ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై బ‌లంగా ప్ర‌భావం …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat