వివాదాల పుట్ట మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన అందాల అతిలోక సుందరి శ్రీదేవి గురించి ఒక సంచలన వార్త బయట పెట్టి షాక్ ఇచ్చారు. క్షణ క్షణం షూటింగ్ ఒక అడవిలో జరుగుతుండగా.. శ్రీదేవి గారి తొడ దగ్గర ఎదో పురుగు కుట్టి పుండులా తయారయింది. షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని పోతుందేమో అని భయపడ్డా.. దీంతో వెంటనే డాక్టర్ని తీసుకురమ్మని ప్రొడక్షన్ మేనేజర్ను పంపగా., అతను …
Read More »TimeLine Layout
October, 2017
-
17 October
షాకింగ్ సర్వే -ఉద్యోగ కల్పనలో బాబు విఫలం …
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుండి ఆయన తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు చెప్పే మాట గత మూడున్నర ఏండ్లుగా లక్ష ఉద్యోగాలను కల్పించాం ..వచ్చే ఎన్నికల నాటికి మరో లక్ష ఉద్యోగాలను కల్పిస్తాం అని మీడియా ముందు అరిగిపోయిన రికార్డులా చెబుతుంటారు .అయితే అస్పైరింగ్ మైండ్స్ అనే స్వచ్చంద సంస్థ నిర్వహించిన సర్వేలో షాకింగ్ …
Read More » -
17 October
శ్రీముఖి బరువు తగ్గింది డైటింగ్ చేశా.. డేటింగ్ చేశా
యాంకర్ శ్రీముఖి… ఈ మధ్య కాలంలో బుల్లితెరపై బాగా పాపులర్ అవుతున్న బ్యూటీ. తన అందం, యాటిట్యూడ్, చలాకీతనాని….తన హాట సెక్స్ అప్పీల్ జోడించి ఇటు బుల్లితెరపై, అటు వెండితెర అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతోంది. సినిమాల్లోనూ హీరోయిన్గా రాణించాలని తెగ ట్రై చేస్తోన్న శ్రీముఖి బొద్దుగా ఉంటుంది కదా. కానీ పదో తరగతి పూర్తయ్యే సరికే ఆమె వంద కిలోల బరువు ఉండేదట. అయితే పెళ్లికోసమని డైటింగ్ చేసి మరీ …
Read More » -
17 October
వేశ్యగా మారిన సదా..!
తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సదా సినీ పరిశ్రమలో కాలు పెట్టిన కొత్తలో వరుసపెట్టి అవకాశాలు అందుకుని టాప్ హీరోయిన్స్లో ఒకరిగా గుర్తింపు పొందిన సదాకు ఆ తర్వాత అవకాశాలు కరువయ్యాయి. టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ, అవకాశం చిక్కినప్పుడల్లా సినిమాలు చేస్తోన్న సదాకు తాజాగా మరో ఆఫర్ వచ్చింది. సెక్స్ వర్కర్ల జీవితం ఆధారంగా డైరెక్టర్ అబ్ధుల్ మాజిద్ తెరకెక్కించనున్న టార్చ్ …
Read More » -
17 October
చనిపోయిన వారి కారులో పాయిజన్ వాసన … షాకింగ్ నిజాలు
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో బయటపడ్డ ఐదు మృతదేహాల సంఘటనలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారులో రెండు మృతదేహాలు, మరో ముగ్గురి మృతదేహాలు రోడ్డు పక్కన లభించిన విషయం తెలిసిందే. అయితే వారంతా ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా హత్యకు పాల్పడ్డారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అమీన్పూర్కు చెందిన రవీందర్రెడ్డి భార్య లక్ష్మి, కూతురు సింధూజతోపాటు…. …
Read More » -
17 October
చిరంజీవి రికార్డ్ ను బ్రేక్ చేసిన జూనియర్ ఎన్టీఆర్
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా కెరీర్ లో మొట్ట మొదటిసారిగా త్రిపాత్రాభినయం చేసిన తాజా చిత్రం జై లవ కుశ. ఈ సినిమా భారీ వసూళ్లను సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ డిసెంట్ కలెక్షన్లు సాదిస్తున్న జై లవ కుశ, త్వరలోనే మెగా రికార్డ్ ను బ్రేక్ చేయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. కలెక్షన్ల విషయంలో బాహుబలి 1, …
Read More » -
17 October
శోభనం వద్దన్న సమంత…!
ఒకవైపు ప్రేమించినవాడితో పెళ్లి, మరో వైపు పెళ్లి తర్వాత రిలీజైన మొదటి చిత్రం ఘన విజయం. ఇంతకంటే ఏం కావాలి? తను ప్రాణంగా ప్రేమించే రెండు విషయాలలో సక్సెస్ అయిన సమంత ఆనందానికి ఇప్పుడు అవధులే లేవు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన మనసులో ఉన్న ఫీలింగ్స్ గురించి షేర్ చేసుకున్నారు. పెళ్లి ఇలా అయిందో లేదో.. వెంటనే సినిమా ప్రమోషన్లో దర్శనమిచ్చిన సమంత, పెళ్లి ఎంత ముఖ్యమో …
Read More » -
17 October
టీడీపీలో రేణుక చిచ్చు -టీడీపీకి డిప్యూటీ సీఎం గుడ్ బై ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఎంపీ బుట్టా రేణుక ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో విజయవాడలో టీడీపీ పుచ్చుకున్న సంగతి తెల్సిందే .ఎంపీ బుట్టా రేణుకతో పాటుగా ఆమె అనుచరవర్గం పది మంది నేతలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ లో చేరారు .అయితే కొండ నాలుకకి ఉప్పు వేస్తే ఉన్న …
Read More » -
17 October
నేనేం ఐటం కాదు.. అనసూయ
బుల్లితెర హాట్ యాంకర్గా దుమ్ము రేపుతూ.. అప్పుడప్పుడు వెండితెరపై కూడా ప్రత్యేక పాత్రలతో తనకంటూ ఒక ఇమేజ్ను ఏర్పరుచుకొన్న అనసూయ ప్రస్తుతం రంగస్థలం 1985లో కీలకపాత్ర పోషిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్-సమంత జంటగా నటిస్తున్న ఈ పీరియడ్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. మొన్నటివరకూ బానే ఉంది కానీ.. రీసెంట్ గా రంగస్థలంలో డీజే బ్యూటీ పూజా హెగ్డే ఎంట్రీతో.. అనసూయ ఔట్ అనే వార్తలు …
Read More » -
17 October
వర్షాకాల సమావేశాలకు చంద్రబాబు సర్కార్ స్వస్తి!
వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు టీడీపీ సర్కార్ విముఖత చూపిస్తోంది. నవంబర్ 8 నుంచి 13వ తేదీ వరకు మొత్తం ఐదు రోజులపాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. అయితే వర్షాకాల సమావేశాలు నిర్వహించకుండా నేరుగా శీతాకాల సమావేశాలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం చేసిన పాపాలపై అసెంబ్లీలో ఎక్కడ ప్రశ్నిస్తామోన్న …
Read More »