ప్రస్తుతం దేశంలో టెలికాం మార్కెట్లో దూసుకుపోతున్న జియోకు పోటీగా తక్కువ ధరకే ఎయిర్టెల్ ఓ స్మార్ట్ఫోన్ తీసుకొస్తోంది. కార్బన్ మొబైల్స్తో జట్టుకట్టి రూ.1399కే స్మార్ట్ఫోన్ను అందించనుంది. ‘మేరా పెహ్లా 4జీ స్మార్ట్ఫోన్’ పేరిట ఈ మొబైల్ను ప్రకటించింది.రూ.1500కే 4జీ ఫోన్ను జియో తీసుకొచ్చిన నేపథ్యంలో దానికి పోటీగా ఎయిర్టెల్ కూడా స్మార్ట్ఫోన్ తీసుకొస్తానని గతంలో ప్రకటించింది. ఇందుకోసం పలు కంపెనీలతో చర్చలు జరిపింది. చివరికి కార్బన్ మొబైల్స్తో జట్టుకట్టి కార్బన్ …
Read More »TimeLine Layout
October, 2017
-
11 October
చంద్రబాబుకు బ్లాస్టింగ్ షాక్.. టీడీపీ ఎమ్మెల్సీ సంచలనం..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ సీనియర్ నేత.. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో తాను ఏకాంతంగా మాట్లాడిన విషయం తెలిసిందే. దీంతో టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, పయ్యావులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ఆ విషయం పై చంద్రబాబు కూడా పయ్యావులను తప్పుబట్టినట్టు సమాచారం. దీంతో కలత చెంచిన పయ్యావుల …
Read More » -
11 October
మంత్రి హరీష్ రావుపై సీఎం కేసీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు…
తెలంగాణ ఇరిగేషన్ మంత్రి, తన మేనల్లుడు హరీష్ రావుపై సిఎం కేసిఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేట జిల్లా కలెక్టరేట్ కు శంకుస్థాపన చేసిన తర్వాత జరిగిన సభలో సిఎం చాలా అంశాలపై వివరంగా మాట్లాడారు. మంత్రి హరీష్ రావును ఉద్దేశించి హరీష్ రావు ఈ మధ్య బాగా హుషార్ అయిండు. ముందుగా సిద్ధిపేటను జిల్లా చేస్తే చాలన్నడు. జిల్లాను చేసిన తర్వాత ఊకుంటలేడు. ఇప్పుడేమో మెడకిల్ కాలేజీ కావాలన్నడు. …
Read More » -
11 October
మెరుగైన పాలన కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు: తుమ్మల
మెరుగైన పాలన కోసమే రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటుచేసిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం కొత్తగూడెం క్లబ్లో జరిగిన జిల్లా ఆవిర్బావ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… 21 కొత్త జిల్లాల ఏర్పాటుతో దేశం దృష్టిని సీఎం కేసీఆర్ ఆకర్షించారని, సీతారామ ఎత్తిపోతల పథకంతో భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. అలాగే… భద్రాద్రి రామాలయాన్ని యాదాద్రి తరహాలో …
Read More » -
11 October
మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా ప్రథమ వార్షికోత్సవ సంబురాలు ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన మండలాలు, జిల్లాలు ఆవిర్భవించి ఏడాది పూర్తయిన సందర్బంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మరియు కాప్రా మండల కార్యాలయ ప్రాంగణంలో ప్రథమ వార్షికోత్సవ సంబురాలను ఘనంగా నిర్వహించారు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల్ని అలరించాయి, ఈ కార్యక్రమానికి మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యదవ్, MP మల్లారెడ్డి, MLA సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.వి. …
Read More » -
11 October
సిద్దిపేటకు మరో వెయ్యి ఇళ్లు మంజూరు…
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లాలో కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కార్యాలయ సముదాయం, పోలీస్కమిషనరేట్ నిర్మాణాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలోముఖ్యమంత్రి మాట్లాడుతూ కేసీఆర్ కిట్ పథకం అమలు తర్వాత.. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని తెలిపారు. జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తికావొచ్చాయని ఆయన వివరించారు. సిద్దిపేటకు మరో వెయ్యి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. సిద్దిపేటకు ప్రత్యేక పోలీస్ బెటాలియన్ …
Read More » -
11 October
ఆర్మీలో భర్త నిండునూరేళ్లు బతకాలని భార్య ఉపవాసం….
ఆర్మీలో పనిచేస్తున్న తన భర్త నిండునూరేళ్లు బతకాలని కర్వా చౌత్ పర్వదినాన ఉపవాసం చేసింది దేవి. కానీ ఆమె ఉపవాసం విడవకముందే అమరుడయ్యాడు భర్త. ఉగ్రమూకల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి కొనవూపిరితో ఉన్నప్పటికీ భార్యకు ఫోన్ చేసి ‘నువ్వు ఉపవాసం విడిచి ఏదన్నా తిను. నేను డ్యూటీకి వెళుతున్నాను. ఉదయం మాట్లాడతాను’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఈ బాధాకర ఘటన ఉత్తర కశ్మీర్లో చోటుచేసుకుంది. కంగ్ర ప్రాంతానికిచెందిన సుబేదార్ …
Read More » -
11 October
గెలాక్సీ ట్యాబ్ ఏ పేరుతో టాబ్లెట్…
ప్రముఖ స్మార్ట్ ఫోన్ వ్యాపార సంస్థ అయిన గెలాక్సీ నోట్8, ఫ్రేమ్ టీవీలను లాంచ్ చేసిన అనంతరం ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ ఓ సరికొత్త మిడ్-సెగ్మెంట్ టాబ్లెట్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గెలాక్సీ ట్యాబ్ ఏ పేరుతో రూ.17,990కు దీన్ని లాంచ్ చేసింది. నేటి నుంచి ఈ టాబ్లెట్ అన్ని స్టోర్లలో అందుబాటులోకి వస్తోంది. నవంబర్ 9 కంటే ముందుగా ఈ టాబ్లెట్ను కొనుగోలు చేస్తే, వన్ టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ను …
Read More » -
11 October
నిహారిక కొత్త వెబ్ సిరీస్.. నాన్న కూచి..!
మెగా కాంఫౌడ్ నుండి వచ్చిన నాగబాబు తనయ నిహారిక నటించిన తొలి వెబ్ సీరిస్ ముద్దపప్పు ఆవకాయ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే, తెలుగునాట వెబ్ సిరీస్లకు క్రేజ్ తెచ్చిన ఘనత నిహారికకే దక్కుతుంది. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ఆ తర్వాత వెంటనే నాన్న కూచి అనే మరో వెబ్ సిరీస్ ను నిహారిక మొదలుపెట్టింది. రియల్ లైఫ్లో తండ్రీ కూతుళ్లైన నాగబాబు, నిహారికలు …
Read More » -
11 October
కేసీఆర్ దెబ్బకు చంద్రబాబు మైండ్ బ్లాక్..టీఆర్ఎస్లో టీడీపీ మాజీ మంత్రి..!
ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అని మహేష్ పోకిరి డైలాగ్ ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్కు వాడుతున్నారు గులాబీ శ్రేణులు. ఎవరు కొడితే చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే కేసీఆర్ అంటున్నారు గులాబీ కార్యకర్తలు..స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ దెబ్బకు తెలంగాణలో టీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అయింది. మాజీ మంత్రి , ఖమ్మం జిల్లాలో కీలక నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్లో …
Read More »