దీపావళి వస్తుందంటే చాలు.. చిన్నా పెద్దా అంతా ఏకమై టపాసుల మేత మోగిస్తారు. వీధి వీధులంతా రంగులమయం కావాల్సిందే.. కానీ ఈసారి ఎక్కడా క్రేకర్స్ సౌండ్ వినిపించకూడదని దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి నాడు టపాసులను పూర్తిగా బ్యాన్ చేసింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యం నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్. ఈనెల 28 నుంచి ప్రారంభం …
Read More »TimeLine Layout
September, 2022
-
7 September
అరకోటి మందికి ఆసరా పెన్షన్లు: మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అరకోటి మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేశంలో వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మాత్రం బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులు, హెచ్ఐవీ, బోదకాలు బాధితులకు, తాజాగా డయాలసిస్ పేషెంట్లకు కూడా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో కొత్త పెన్షన్దారులకు ఆసరా కార్డులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ …
Read More » -
7 September
కరెంటు షాక్ తో మృతి చెందిన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే Kp చొరవతో రూ.9 లక్షల పరిహారం అందజేత…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని కళావతి నగర్ కు చెందిన జావిద్ (30) ఐడిపిఎల్ లోని ఓ మినీ ఇండస్ట్రీలో ఎలక్ట్రీషన్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా 24 జూలై 2022న ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తో మరణించాడు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రత్యేక చొరవ చూపి సదరు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడారు. మృతుడి కుటుంబానికి రూ.9 లక్షల …
Read More » -
7 September
పశ్చిమ బెంగాల్ మంత్రి మొలోయ్ ఘటక్ ఇళ్లపై సీబీఐ దాడులు
పశ్చిమబెంగాల్ కి చెందిన అధికార పార్టీ టీఎంసీ నేత.. ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మొలోయ్ ఘటక్ ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. కోల్కతాలోని నాలుగు ప్రాంతాల్లో, అసన్సోల్లోని ఆయన ఇంట్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బొగ్గు కుంభకోణంలో మొలోయ్పై ఆరోపణల నేపథ్యంలో మొత్తం ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆయనను ఈడీ ప్రశ్నించింది. కాగా, రాష్ట్రంలో బొగ్గు స్మగ్లింగ్పై పార్టీ ప్రధాన కార్యదర్శి …
Read More » -
7 September
దేశంలో కొత్తగా 5379 కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో కొత్తగా 5379 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,44,72,241కి చేరాయి. ఇందులో 4,38,93,590 మంది కరోనా మహమ్మారి వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 5,28,057 మంది కరోనా భారీన పడి మరణించారు. ఇంకా దేశ వ్యాప్తంగా మొత్తం 50,594 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 7094 మంది కోలుకున్నారు. 16 మంది మరణించారు.కరోనా కేసులు తగ్గుతుండటంతో …
Read More » -
7 September
నా ఆనందానికి కారణం ఆ హీరోలు- రష్మికా సంచలన వ్యాఖ్యలు
ఛలో మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చి వరుస సినిమాలతో పాటు వరుస హిట్లతో యువతకు నేషనల్ క్రష్ గా మారిన స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నా. స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు.. రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమాలు హిట్లు సాధించడంతో ఈ ముద్దుగుమ్మ దూకుడుకు అడ్దు అదుపు లేకుండా పోయింది. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు …
Read More » -
7 September
ఆ ఒక్కటి వస్తే అనుపమకు తిరుగే లేదు..
అనుపమ పరమేశ్వరన్ ఇటు అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని చురగొన్న హాటెస్ట్ బ్యూటీ . ప్రేమమ్ మూవీతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ తెలుగు సినిమా ఇండస్ట్రీ మాటల మాంత్రికుడు.. హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సీనియర్ అండ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యువహీరో నితిన్ హీరోగా.. సీనియర్ స్టార్ అండ్ హాటెస్ట్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా …
Read More » -
7 September
రైల్వే ప్రయాణికులకు బిగ్ షా
దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే షాకిచ్చింది. ఈ ఒక్కరోజే బుధవారం నాడు దేశ వ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లో రాకపోకలు జరపాల్సిన మొత్తం 173 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మరమ్మతుల పేరుతో ఏకంగా నూట డెబ్బై మూడు రైళ్లను రద్దు చేయడంతో రైల్వే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. వీటితో పాటు మరో ముప్పైదు రైళ్ల గమ్యస్థానాల స్టేషన్లను మారుస్తూ రైల్వే …
Read More »