సెలవు అనే మాట వినగానే స్కూలు పిల్లలకే కాదు ప్రైవేట్ సర్కారు ఉద్యోగులకు కూడా ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఆదివారాలు కాకుండా అప్పుడప్పుడూ వచ్చే పబ్లిక్ హాలిడేస్ పాయసంలో జీడిపప్పులా మహదానందాన్ని ఇస్తాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రానున్న దుర్గాపూజ నేపథ్యంలో సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10 దాకా, అంటే పదకొండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ప్రకటించింది. అంతేకాదు మొత్తంగా దుర్గాపూజ జరిగే నెలలో …
Read More »TimeLine Layout
August, 2022
-
28 August
దేశంలో కొత్తగా 9560 కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో కొత్తగా 9560 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,43,98,696కి చేరాయి. ఇందులో 4,37,83,788 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,597 మంది మృతిచెందగా, 87,311 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 41 మంది మృతిచెందగా, 12,875 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
Read More » -
28 August
దాయాది మ్యాచ్ కు ముందు టీమిండియాకు శుభవార్త
ఆసియా కప్లో దాయాదితో కీలక మ్యాచ్ ముందు టీమ్ఇండియా శుభవార్త అందుకుంది. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో శనివారం సాయంత్రమే దుబాయ్కి విమానం ఎక్కేశాడు. ఆదివారం ఉదయం భారత జట్టు బసచేస్తున్న హోటల్కు చేరుకున్నాడు. ఈనెల 23న ద్రవిడ్కు కరోనా నిర్ధారణ అయిందని బీసీసీఐ ప్రకటించింది. దీంతో బోర్డు వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకున్నాడు. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగెటివ్గా తేలింది. …
Read More » -
28 August
100కోట్ల క్లబ్ లో కార్తికేయ – 2
యువహీరో నిఖిల్, స్టార్ హీరోయిన్.. హాట్ భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొంది ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ‘కార్తికేయ-2’.. ఈ చిత్రం వందకోట్ల వసూళ్ల క్లబ్లో చేరింది. ఈ సందర్భంగా మొన్న శుక్రవారం ఏపీలోని కర్నూల్లో నిర్వహించిన సమావేశంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ ‘మా సినిమాకు ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, డిస్ట్రిబ్యూటర్స్కు కృతజ్ఞతలు’ అన్నారు. నిఖిల్ మాట్లాడుతూ …
Read More » -
28 August
NTR కి జోడిగా సమంత
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఆన్ స్క్రీన్ ఫెయిర్స్ లో ఒక జోడి యంగ్ టైగర్.. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. హాటెస్ట్ భామ .. స్టార్ హీరోయిన్ సమంత ఒకటి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బృందావనం చిత్రంతో సమంతకు కమర్షియల్ హీరోయిన్గా గుర్తింపు దక్కింది. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి రభస, రామయ్య వస్తావయ్య, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాల్లో నటించారు. మరోసారి ఈ …
Read More » -
27 August
‘వందే భారత్’ రైలు ట్రయల్ రన్.. స్పీడ్ ఎంతో తెలుసా?
‘వందేభారత్’ కార్యక్రమంలో భాగంగా మనదేశంలో డెవలప్ చేసిన సెమీ హైస్పీడ్ ట్రైన్ అదరగొట్టింది. ఇటీవల నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయింది. గంటకు 180కి.మీ వేగాన్ని నమోదు చేసింది. ట్రైన్ ట్రయల్ రన్ సమయంలో దాని వేగాన్ని స్పీడో మీటర్తో చెక్ చేశారు. స్మార్ట్ ఫోన్లో స్పీడో మీటర్ ఆయప్ డౌన్లోడ్ చేసి అందులో వేగాన్ని చెక్ చేయగా అత్యధికంగా 183కి.మీ స్పీడ్ నమోదైంది. దీనికి సంబంధించిన వీడియోను రైల్వేశాఖ …
Read More » -
27 August
రూ.50.58 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన 102 మంది ముఖ్యమంత్రి సహాయనిధి పథకం లబ్ధిదారులకు రూ.50,58,500/- విలువ గల చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి ఈరోజు చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సుపరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరం …
Read More » -
27 August
‘లైగర్’కు మరీ ఇంత తక్కువ రేటింగా?
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్దేవరకొండ హీరోగా రూపొందించిన సినిమా ‘లైగర్’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు తొలి షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్లో ఊహించిన దానికంటే చాలా తక్కువ మొత్తంలో కలెక్షన్లు వస్తున్నాయి. కొన్నిచోట్ల షోలు కూడా క్యాన్సిల్ చేసేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ సంస్థ ఐఎండీబీ ‘లైగర్’ సినిమాకు రేటింగ్ …
Read More » -
27 August
‘బ్రహ్మాస్త్ర’ ప్రీరిలీజ్. .చీఫ్ గెస్ట్గా ఎన్టీఆర్
అలియాభట్, రణ్బీర్కపూర్తో పాటు అమితాబ్బచ్చన్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. రెండు భాగాలుగా నిర్మించిన ఈ సినిమాకు బాలీవుడ్కు చెందిన అయాన్ ముఖర్జీ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాలోని ఫస్ట్పార్ట్ ‘శివ’గా త్వరలోనే విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే షురూ చేసిన మూవీ టీమ్.. సెప్టెంబర్ 2న ప్రీరిలీజ్ ఫంక్షన్కు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్సిటీలో నిర్వహించే ఈ సినిమా ప్రీరిలీజ్ …
Read More » -
27 August
26 రాష్ట్రాల రైతు సంఘ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం
తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు పలు రంగాల్లో ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు దేశంలోని 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నాయకుల అధ్యయన కార్యక్రమం రెండోరోజు కొనసాగుతున్నది. ఇందులో భాగంగా శనివారం ఉదయం ప్రగతి భవన్ కు చేరుకున్న రైతు సంఘాల నేతలకు అల్పాహారం ఏర్పాట్లు చేశారు. అనంతరం వారంతా వ్యవసాయం, సాగునీటి రంగం తదితర తెలంగాణ …
Read More »