TimeLine Layout

June, 2022

  • 20 June

    అగ్నిపథ్ పై మోదీకి మంత్రి కేటీఆర్ అదిరిపోయే కౌంటర్

    కేంద్రంలో అధికారంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల  ప్ర‌క‌టించిన అగ్నిప‌థ్ స్కీమ్‌పై తెలంగాణ  రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. శ్రీలంక దేశంలో సంచలనం సృష్టించిన  ప‌వ‌న విద్యుత్ కాంట్రాక్టుల్లో ప్రధానమంత్రి నరేందర్ మోదీ – ప్రముఖ బడా పారిశ్రామికవేత్త  అదానీ అవినీతి బంధంపై యావత్ భారతవాని దృష్టిని మ‌ర‌ల్చ‌డానికే అగ్నిప‌థ్ స్కీమ్‌ను ప్ర‌క‌టించ‌రా? అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ …

    Read More »
  • 19 June

    బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న కమల్‌ ‘విక్రమ్‌’ కలెక్షన్స్‌

    ప్రముఖ నటుడు, సీనియర్‌ హీరో కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటించిన ‘విక్రమ్‌’ మూవీ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. భారీ వసూళ్లతో కమల్‌ కెరీర్‌లోనే ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.300కోట్ల వసూళ్లను దాటేసింది. కేవలం 16 రోజుల్లోనే ఈస్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టింది. దీనిలో సగం ఒక్క తమిళనాడు నుంచే వచ్చాయి. మరిన్ని రికార్డులనూ ఈ సినిమా బద్దలుకొట్టనుంది. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో రూపొందిన ‘విక్రమ్‌’ …

    Read More »
  • 19 June

    ఇంతకీ పవన్‌ బీజేపీతో పొత్తులో ఉన్నట్టా? లేనట్టా?: అంబటి

    జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నిలకడలేని వ్యక్తి అని.. ఆయన ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో జనసేన కార్యకర్తలకు కూడా అర్థం కాదని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఇచ్చే రోడ్డు మ్యాప్‌ కోసం వెయిట్‌ చేస్తున్నామన్న పవన్‌… ఆత్మకూరులో బీజేపీ పోటీ చేస్తుంటే ఎందుకు మద్దతివ్వడం లేదని ప్రశ్నించారు. ఇంతకీ ఆయన …

    Read More »
  • 19 June

    రూ.40వేల కోట్ల భూములు.. మాకు అప్పగించేయండి: కేటీఆర్‌

    తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఎన్నో రాజ్యాంగబద్ధ హామీలను అమలు చేయడం లేదని టీఆర్‌ఎస్‌వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశాభివృద్ధికి, ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోందని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రంలోని సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా విక్రయిస్తోందని విమర్శించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్‌ లేఖ రాశారు. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ …

    Read More »
  • 19 June

    శ్రీముఖి లేటెస్ట్‌ ఫొటో షూట్‌.. పిక్స్‌ అదుర్స్‌

    నటి, యాంకర్‌ శ్రీముఖి లేటెస్ట్‌ ఫొటో షూట్‌తో అదరగొట్టింది. గోల్డ్‌ అండ్‌ మిక్స్‌డ్‌ సిల్వర్‌ కలర్‌ డ్రెస్‌లో దిగిన ఫొటోలతో కుర్రకారు మతి పోగొడుతోంది. లేటెస్ట్‌ ఫొటో షూట్‌ పిక్స్‌ను సోషల్‌ మీడియాలో శ్రీముఖి షేర్‌చేసింది.

    Read More »
  • 19 June

    పెద్ద మొత్తంలో డిజిటల్ హక్కులకు అమ్ముడుపోయిన విరాట పర్వం

    Tollywood తెలుగు ప్రేక్ష‌కుల నోట వినిపిస్తున్న తాజా  పేరు ‘విరాట‌ప‌ర్వం’.  రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం శుక్ర‌వారం విడుద‌లై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నీది నాది ఒకే క‌థ ఫేం వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి విశేష ఆధ‌ర‌ణ వ‌స్తుంది. రానా, సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌కు సినీప్ర‌ముఖులు సైతం మంత్ర ముగ్ధుల‌య్యారు. న‌క్స‌లిజం నేప‌థ్యంలో తెరకెక్కిన ఈ సినిమా డిజిట‌ల్ …

    Read More »
  • 19 June

    అగ్నిపథ్‌ తో దేశభద్రతకు ముప్పు: Mp ఉత్తమ్ కుమార్  

    కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, అధీర్ రంజన్ చౌదరి, జేడీ శీలం, సల్మాన్ ఖుర్షీద్, ఉత్తమ్, కొప్పుల రాజు, గిడుగు రుద్రరాజు తదితరులు జంతర్ మంతర్‌ దగ్గర దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్ స్కీమ్‌తో దేశభద్రతకు ముప్పుని అన్నారు. ప్రపంచంలో …

    Read More »
  • 19 June

    సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వాన్ని దేశం కోరుకుంటున్నదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో దళితబంధు కింద 43 మందికి ట్రాక్టర్లు, ఐదుగురికి కార్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గిరిజన వికాసానికి సర్కారు పెద్దపీట వేసిందన్నారు. ఐనోల్‌ గ్రామంలో నిర్మించిన బాలికల గురుకుల పాఠశాలను ఇంటర్‌గా అప్‌గ్రేడ్‌ చేయడంతోపాటు అదనపు భవనానికి రూ.4 …

    Read More »
  • 19 June

    తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌

    తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ వెలువడింది. టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ (తెలంగాణ ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ)లో 82 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టులకు శనివారం నోటిఫికేషన్‌ విడుదలైంది. దరఖాస్తులను ఈ నెల 27 నుంచి జూలై 11వరకు స్వీకరించనున్నారు. ఆగస్టు 14న ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఈ పోస్టులకు 18 ఏండ్ల నుంచి 44 ఏండ్ల వయస్సు కలిగిన ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ లేదా ఎలక్ట్రికల్‌ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat