హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా ప్రేక్షకులను కొత్త కథలతో ఎంటర్టైన్ చేయడంలో గోపిచంద్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. దిగ్గజ దర్శకుడు టి. కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తన నటన, అభినయంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు కమర్షియల్ సినిమాలకు పెద్ద పీఠ వేస్తూనే మధ్య మధ్యలో కంటెంట్ సినిమాలను చేస్తున్నాడు. మొదట్లో ఈయన నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు మరో ఆలోచన లేకుండా థియేటర్లకు …
Read More »TimeLine Layout
June, 2022
-
12 June
సీఎం కేసీఆర్ కు వైఎస్ షర్మిల సవాల్
తెలంగాణలో సమస్యలే లేవని చెబుతున్న ముఖ్యమంత్రి,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీ రామారావులు ఒక్కరోజు తనతో పాదయాత్రకు వస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూపిస్తానని వైఎ్సఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల చెప్పారు. సమస్యలు లేకుంటే తాను ముక్కు నేలకు రాసి వెళ్లిపోతానని, సమస్యలు చూపిస్తే కేసీఆర్ రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా ? అని సవాల్ విసిరారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శనివారం సాయంత్రం ఖమ్మం జిల్లా …
Read More » -
12 June
ఐపీఎల్ మీడియా, డిజిటల్ ప్రసార హక్కుల బిడ్డింగ్ నుంచి అమెజాన్ ఔట్
ఐపీఎల్ మీడియా, డిజిటల్ ప్రసార హక్కుల బిడ్డింగ్ నుంచి అమెజాన్ వైదొలిగింది. భారత్లో తమ వృద్ధికి ఇది సరైన ఎంపికగా కనిపించడం లేదని కంపెనీ భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఈ రేసులో స్టార్ స్పోర్ట్స్, సోనీ, జీ, రిలయన్స్ ముందున్నాయి. ఆదివారం ఆన్లైన్ ద్వారా జరిగే బిడ్డింగ్లో ఈ కంపెనీలు ప్రసార హక్కుల కోసం పోటీపడనున్నాయి. ఈసారి గంపగుత్తగా ఒక్కరికే కాకుండా మీడియా రైట్స్ను నాలుగు విభాగాలుగా విభజించారు.భారత ఉపఖండంలో …
Read More » -
12 June
కేన్ విలియమ్సన్ కి కరోనా పాజిటీవ్
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కొవిడ్ బారిన పడ్డాడు.మొన్న శుక్రవారం ఇంగ్లండ్తో రెండో టెస్టు ఆరంభానికి ముందు విలియమ్సన్ పాజిటివ్గా తేలినట్టు కివీస్ జట్టు కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. దీంతో కేన్ తాజా టెస్టుకు దూరమయ్యాడు.. అతని గైర్హాజరీతో మ్యాచ్కు టామ్ లాథమ్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. కాగా, విలియమ్సన్ స్థానంలో హమిష్ రూథర్ఫర్డ్ జట్టులోకి వచ్చాడు.
Read More » -
12 June
దేశంలో కరోనా విజృంభణ
దేశంలో రెండు వారాలుగా కరోనా మహ్మారి మరోసారి కోరలు చాస్తున్నది.దీంతో క్రమంగా రోజువారీ కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వారంలో వరుసగా రెండో రోజూ 8 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 8,582 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,32,22,017కు చేరాయి. ఇందులో 4,26,52,743 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. 5,24,761 మంది మరణించారు. మరో …
Read More » -
11 June
సముద్రంలో గుట్టలకొద్దీ బంగారం.. విలువెంతో తెలుసా?
దక్షిణ అమెరికాలోని కొలంబియాలో గుట్టల కొద్దీ బంగారం, ఇతర వస్తువులను అధికారులు గుర్తించారు. కొలంబియా దేశంలోని సముద్ర గర్భంలో గోల్డ్ కాయిన్స్ను భారీగా గుర్తించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. గుర్తించిన బంగారం విలువ 17 బిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 17 బిలియన్ డాలర్లంటే ఎంతో తెలుసా.. ఇండియన్ క రెన్సీలో సుమారుగా 1.32లక్షల కోట్లు. సుమారు 200 సంవత్సరాల క్రితం ఓ నౌక మునిగిపోయిందని.. ఆ …
Read More » -
11 June
తొలి క్రికెటర్.. రికార్డులతో అదరగొట్టిన బాబర్ అజమ్
పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజమ్ అదరగొడుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో వరుసగా 9 అర్ధశతకాలు చేసిన తొలి ఆటగాడిని బాబర్ రికార్డు సృష్టించారు. వెస్టిండిస్తో జరిగిన రెండో వన్డేలో 77 పరుగులు చేయడం ద్వారా అతడు ఈ రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్తో బాబర్ రికార్డు వేట మొదలైంది. ఆ మ్యాచ్లో 197 పరుగులు చేసిన బాబర్.. ఆ తర్వాత మూడో టెస్ట్లో 66, 55 పరుగులు …
Read More » -
11 June
సారీ.. ఆ గందరగోళంలో మేం గమనించలేదు: విఘ్నేష్ శివన్
ఇటీవలే వివాహం చేసుకున్న ప్రముఖ సినీనటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ వివాదంలో చిక్కుకున్నారు. భక్తుల నుంచి విమర్శలు రావడంతో సారీ చెప్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే.. పెళ్లి అయిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నయన్, శివన్ల కొత్త జంట శుక్రవారం వచ్చింది. దర్శనం తర్వాత తిరుమల మాడ వీధుల్లో వారు చెప్పులు వేసుకుని తిరగడం.. ఆలయం వద్ద ఫొటోషూట్ చేసుకోవడంపై వివాదం చెలరేగింది. …
Read More » -
11 June
రాజ్భవన్ను రాజకీయ భవన్గా మార్చేశారు: జీవన్రెడ్డి
గవర్నర్ తమిళిసై ప్రజాదర్బార్ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని.. రాజ్భవన్ను ఆమె రాజకీయ భవన్గా మార్చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి విమర్శించారు. అది ప్రజాదర్బార్ కాదని.. పొలిటికల్ దర్బార్ అని ఆరోపించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్రెడ్డి మాట్లాడారు. దేశంలోనే ఎక్కడా లేని సంప్రదాయాన్ని తమిళిసై తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసైకి రాజకీయాలు చేయాలని ఉంటే బండి సంజయ్ స్థానంలో బీజేపీ అధ్యక్షురాలిగా రావాలని ఆయన …
Read More » -
11 June
ఖమ్మం వేదికగా యువతకు మంత్రి కేటీఆర్ పిలుపు
ఖమ్మం నగరంలోని లకారం చెరువుపై రూ. 11.75 కోట్లతో నిర్మించిన కేబుల్ వంతెన, మ్యూజికల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్, రఘునాథపాలెంలో రూ. 2 కోట్లతో నిర్మించిన ప్రకృతి వనాన్ని మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ శ్రీ నామా నాగేశ్వర్ రావుతో కలిసి మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.ఇవాళ మన దేశంలో ఏం జరుగుతుందో యువత …
Read More »