TimeLine Layout

May, 2022

  • 18 May

    జూన్ 3 నుంచి ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి -సీఎం కేసీఆర్

    ఓ వైపు భానుడి భ‌గ‌భ‌గ‌, మ‌రోవైపు అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదవుతున్న నేప‌థ్యంలో ఈ నెల 20 నుంచి ప్రారంభించాల‌నుకున్న ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌ను వాయిదా వేయాల‌ని మంత్రులు, అధికారులు సీఎం కేసీఆర్‌ను కోరారు. వారి విజ్ఞ‌ప్తి ప‌ట్ల సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. జూన్ 3 నుంచి ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించాల‌ని సూచించారు. జూన్ 3 నుంచి 15 రోజుల పాటు ఈ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని సీఎం …

    Read More »
  • 18 May

    వనజీవి రామయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటాం – మంత్రి హరీష్ రావు

    బుధవారం ఉదయం వనజీవి రామయ్య.. ఖమ్మం జిల్లాలోని పల్లెగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా మరో బైక్‌ వచ్చి ఆయనను ఢీకొట్టింది. దీంతో ఆయన కాలికి గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.రోడ్డు ప్రమాదంలో గాయపడిన వనజీవి రామయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. ఖమ్మం ప్రభుత్వ …

    Read More »
  • 18 May

    టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సీట్లపై ఉత్కంఠ.. ఆశావహులు వీళ్లే!

    టీఆర్‌ఎస్‌ పార్టీలో రాజ్యసభ సీటు ఎవరికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. బండ ప్రకాశ్‌ రాజీనామాతో ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయింది. దీనికి రేపటిలోపు నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ అభ్యర్థిని ప్రకటించేందుకు టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం సిద్ధమవుతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ రాజ్యసభ అభ్యర్థిత్వంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. చాలా మంది ఆశావహులు ఉన్నప్పటికీ నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్‌రావుకు రాజ్యసభ …

    Read More »
  • 18 May

    వాట్సాప్‌ ద్వారా 2 మినిట్స్‌లో హౌసింగ్‌ లోన్‌!

    మీకు హౌసింగ్‌ లోన్‌ కావాలా? అయితే బ్యాంకు చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన అవసరం లేదు. వాట్సాప్‌ ద్వారా రెండు నిమిషాల్లో లోన్‌ లెటర్‌ ఇవ్వనున్నట్లు హోంలోన్స్‌ అందించే హెడ్‌డీఎఫ్‌సీ సంస్థ ప్రకటించింది. లోన్‌ అవసరమైన వారు 9867000000 నంబర్‌కు వాట్సాప్‌లో మెసేజ్‌చేయాల్సి ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. కస్టమర్లు అందించే ప్రైమరీ ఇన్ఫర్మేషన్‌ ఆధారంగా లోన్‌ ఆఫర్‌ లెటర్‌ను జారీ చేయనున్నట్లు వెల్లడించింది.

    Read More »
  • 18 May

    నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌హైలెవల్‌ మీటింగ్‌

    తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన పంటనష్టం సహా వివిధ అంశాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్లతో ప్రగతిభవన్‌లో సీఎం హైలెవెల్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాల్లో జరిగిన పంట నష్టం, దానికి సంబంధించిన ఎస్టిమేషన్లతో రివ్యూ మీటింగ్‌కు రావాలని ఇప్పటికే సీఎంవో నుంచి జిల్లా కలెక్టర్లు ఆదేశాలు వెళ్లాయి. దీంతో పాటు పల్లె, పట్టణ ప్రగతి …

    Read More »
  • 18 May

    వాట్సాప్‌ గ్రూప్‌ నచ్చట్లేదా? సీక్రెట్‌గా లెఫ్ట్‌ అయిపోవచ్చు!

    మనకు నచ్చని వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి లెఫ్ట్‌ అవ్వాలనుకుంటున్నారా? అయినా అలా అయితే అందరికీ తెలిసిపోతుందనేగా మీ సందేహం? ఇకపై అలాంటి ఆందోళన అవసరం లేదండోయ్‌. మీకు నచ్చని గ్రూప్‌ నుంచి లెఫ్ట్‌ అయినా అడ్మిన్‌కు తప్ప అందులోని మెంబర్స్‌కి ఆ విషయం తెలీదు. ఆ గ్రూప్‌ అడ్మిన్‌కు మాత్రం మీరు లెఫ్ట్‌ అయినట్లు కనిపిస్తుందట. దీనికి సంబంధించిన ఫీచర్‌ను వాట్సాప్‌ డెవలప్‌ చేస్తోంది. అది అందుబాటులోకి వస్తే మీకు …

    Read More »
  • 18 May

    మందు బాబులకు బ్యాడ్‌ న్యూస్‌.. బీరు రేటు పెంపు?

    మందుబాబులకు ఇది కాస్త చేదు వార్తే. రాష్ట్రంలో బీరు రేట్లను పెంచాలని తెలంగాణ ఎక్సైజ్‌శాఖ నిర్ణయించినట్లు సమాచారం. రేట్లు పెంచాలని కొంతకాలంగా డిస్టలరీ యజమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రేట్లు పెంచాలని ఎక్సైజ్‌ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో బీరుపై రూ.10 నుంచి రూ.20 వరకు పెంచనున్నట్లు సమాచారం. ప్రస్తుతం లైట్‌ బీరు రూ.140 ఉండగా దాన్ని రూ.150కి, స్ట్రాంగ్‌ రూ.150 ఉండగా దాన్ని రూ.170కి పెంచనున్నట్లు తెలిసింది. దీనికి …

    Read More »
  • 17 May

    తీన్మార్‌ మల్లన్నకు మంత్రి పువ్వాడ అజయ్‌ షాక్‌!

    తీన్మార్‌ మల్లన్నకు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ షాక్‌ ఇచ్చారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మల్లన్నకు న్యాయవాదితో మంత్రి లీగల్‌ నోటీసు పంపించారు. ఏప్రిల్‌ 17న మల్లన్న తన యూట్యూబ్‌ ఛానల్‌లో మంత్రి అజయ్‌పై అసత్య ఆరోపణలు చేశారని ఆయన తరఫు లాయర్‌ లీగల్‌ నోటీసుల్లో పేర్కొన్నారు. మంత్రి పరువుకు భంగం కలిగించినందున వారంలోపు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మంత్రి తరఫున న్యాయవాది మల్లన్నను డిమాండ చేశారు. అంతేకాకుండా …

    Read More »
  • 17 May

    మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌

    మైక్రోసాఫ్ట్‌ కంపెనీ తమ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగుల శాలరీ దాదాపుగా డబుల్‌ చేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి మెయిల్‌ ద్వారా సీఈవో సత్యనాదెళ్ల స్టాఫ్‌కి తెలిపారు. ఉద్యోగులు అద్భుతంగా వర్క్‌ చేస్తున్నారని.. అందుకే మనకి అధిక డిమాండ్‌ఉందన్నారు. ఈ విషయంలో స్టాఫ్‌కి థాంక్స్‌ చెబుతున్నట్లు సీఈవో తన మెయిల్‌లో పేర్కొన్నారు. ఉద్యోగులకు గ్లోబల్‌మెరిట్‌ బడ్జెట్‌ను రెట్టింపు చేస్తున్నామని.. లోకల్‌ డేటా బట్టి శాలరీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందని …

    Read More »
  • 17 May

    కొవ్వు తీయించుకోవాలని చేసిన సర్జరీ ఫెయిల్.. హీరోయిన్‌ మృతి

    మరింత అందంగా కనిపించాలని ప్రయత్నించిన ఓ యంగ్‌ హీరోయిన్‌ జీవితం అనూహ్యంగా ముగిసిపోయింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. కొవ్వు తీయించుకునేందుకు జరిగిన సర్జరీ ఫెయిల్‌ కావడంతో 21 ఏళ్ల కన్నడ నటి చేతనరాజ్‌ మృతిచెందింది. సర్జరీ తర్వాత అనారోగ్య సమస్యలు రావడంతోనే తమ కుమార్తె చనిపోయినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్లాస్టిక్‌ అనంతరం చేతనకు లంగ్స్‌లో వాటర్‌ చేరడంతో హార్ట్‌ ఎటాక్‌ వచ్చి చేతన మృతిచెందినట్లు తెలుస్తోంది. వైద్యుల …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat