తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రేపు ఖమ్మంలో పర్యటించనున్న సంగతి తెల్సిందే. అయితే రేపటి మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా పడింది. ఈ-కామర్స్ పైన ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీ సమావేశంతో పాటు తెలంగాణ ప్రభుత్వ స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాల నేపథ్యంలో కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా పడింది. మరో ఒకట్రెండు రోజుల్లో ఖమ్మం పర్యటన తదుపరి …
Read More »TimeLine Layout
April, 2022
-
16 April
ఈనెల 27న టీఆర్ఎస్ ప్లీనరీ.. ఎక్కడంటే..!
కొవిడ్ పరిస్థితులతో గత రెండేళ్లుగా నిర్వహించలేకపోయిన టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈసారి హైదరాబాద్లో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఏప్రిల్ 27న మాదాపూర్ హెచ్ఐసీసీలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆరోజు ఉదయం 11.05 గంటలకు టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. అదేరోజు ప్లీనరీ సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ ప్లీనరీకి మంత్రులు, …
Read More » -
16 April
అనవసర కొర్రీలతో ఇబ్బందులు పెట్టొద్దు: మంత్రి గంగుల
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు ఎప్పటికప్పుడు అలెర్ట్గా ఉండాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. యాసంగి ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియ మొదలు పెట్టిందని చెప్పారు. పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం వస్తే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి అన్నారు. అవసరమైతే కేసులు కూడా పెడతామని హెచ్చరించారు. అంతకుముందు సివిల్ …
Read More » -
16 April
కేజీఎఫ్ కలెక్షన్స్.. మామూలుగా లేవుగా!
కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందించిన ‘కేజీఎఫ్ చాప్టర్2’ మూవీ థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. తొలి రోజు నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ని సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్లో దూసుకెళ్తోంది. ఫస్ట్ డే వరల్డ్వైడ్గా రూ.134కోట్లకు పైగా రాబట్టగా.. రెండో రోజు కూడా దాదాపు అంతేస్థాయిలో వసూళ్ల సునామీ సృష్టించింది. రెండోరోజు సుమారు రూ.105 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. …
Read More » -
16 April
హీరో ప్రభాస్ కారుకు ట్రాఫిక్ పోలీసుల ఫైన్
ప్రముఖ సినీనటుడు ప్రభాస్ కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని నీరూస్ జంక్షన్ వద్ద బ్లాక్ ఫిల్మ్తో వెళ్తున్న కారును పోలీసులు ఆపి పరిశీలించగా అది ప్రభాస్దిగా తేలింది. నంబర్ ప్లేట్ సరిగా లేకపోవడం, బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రూ.1,450 చలానా విధించారు. అయితే ఆ సమయంలో ప్రభాస్ కారులో లేరు. ఇదే కారణంతో ఇటీవల ఎన్టీఆర్, నాగచైతన్య, …
Read More » -
16 April
వావ్.. హర్భజన్ గొప్ప మనసు.. ఎందుకో తెలుసా?
క్రికెటర్గా ఎంతో కీర్తి గడించిన హర్భజన్ సింగ్ ఇటీవల రాజకీయాల్లో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. మొదటి నుంచీ సేవా భావం ఉన్న భజ్జీ ఇవాళ మళ్లీ గొప్ప మనసు చాటుకున్నాడు. దీనికి సంబంధించిన ఓ కీలక ప్రకటన చేశారు. దేశం కోసం ఏదైనా చేస్తానంటూ ట్వీట్ చేసిన హర్భజన్.. రాజ్యసభ ఎంపీగా తనకొచ్చే జీతాన్ని రైతు కుమార్తెల చదువు, వాళ్ల సంక్షేమానికి వెచ్చిస్తానని ప్రకటించాడు. …
Read More » -
16 April
పంజాబ్ ప్రజలకు సూపర్ న్యూస్..ఇకపై ఫ్రీ!
పంజాబ్లో సీఎం భగవంత్ మాన్ ఆధ్వర్యంలోని ఆమ్ఆద్మీ ప్రభుత్వం అక్కడి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆప్ సర్కారు నెలరోజుల పాలన పూర్తయిన సందర్భంగా కొత్త కానుక ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంటికీ నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు వెల్లడించింది. ఈ పథకాన్ని ప్రకటించేందుకు ముందు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో భగవంత్మాన్ సమావేశమై చర్చించారు. దీంతో ప్రభుత్వంపై …
Read More » -
16 April
కామన్ యూజర్ ఐడీ, పాస్వర్డ్లను ఉపయోగిస్తున్నారా..
సైబరాడులతో బ్యాంకు సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లో కామన్ యూజర్ ఐడీ, పాస్వర్డ్లను ఉపయోగించవద్దని సూచించారు. మాసబ్ ట్యాంక్ లోని ఓ హోటల్లో బ్యాంకర్ల సమావేశంలో సీవీ ఆనంద్ పాల్గొన్నారు. సైబర్ భద్రతకు నిధులు లేకపోవడంతోనే హ్యాకింగ్లు పెరుగుతున్నాయన్నారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రజలు కూడా సైబర్ భద్రత నియమాలు పాటించండి.
Read More » -
16 April
ప్రపంచ ఆకలి సూచీలో భారత్ కు 101 స్థానం
ప్రపంచ ఆకలి సూచీ-2021 ప్రకారం భారత్ 101వ ప్లేస్లో నిలిచింది. మొత్తం 116 దేశాల్లో సర్వే నిర్వహించగా.. మనకంటే పాకిస్తాన్ (92), నేపాల్, బంగ్లాదేశ్ (76), మయన్మార్(71) మెరుగైన స్థానాల్లో ఉండటం గమనార్హం. చైనా సహా 18 దేశాలు టాప్ ఉన్నాయి. ఇక 2020లో భారత్ 94వ స్థానంలో ఉండగా తాజాగా 7 స్థానాలు దిగజారింది. ఆకలి, పౌష్టికాహార లేమి తదితర అంశాల ఆధారంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఈ …
Read More » -
16 April
ఇవి కలిపి తింటున్నారా..?
కొన్ని ఆహారాలు కలిపి వండటం, ఒకేసారి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు, కళ్లు తిరగడం లాంటి ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం. 1. తేనె- నెయ్యి 2. పాలు- పుచ్చకాయ 3. చికెన్- బంగాళాదుంప 4. చికెన్ పండ్లు 5. తేనె- ముల్లంగి దుంప 6. చేపలు- పాలు
Read More »