దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం. ఉద్యోగులకు ఈఎంఐ పద్ధతిలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను అందించాలని నిర్ణయించింది. ఈ స్కీమ్ తొలి దశలో టూ వీలర్ వాహనాలను అందించనుంది. తొలుత ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను కొనుగోలు చేసిన పదివేల మంది ఉద్యోగులకు రూ.5 వేల చొప్పున ఇన్సెంటివ్ అందిస్తామని ఢిల్లీ సర్కారు వెల్లడించింది. దీంతోపాటు మొదటి వెయ్యి ఎలక్ట్రిక్ …
Read More »TimeLine Layout
April, 2022
-
9 April
అఖిల్ గురించి సమంత సంచలనాత్మక పోస్టు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హాట్ హీరోయిన్ సమంత అక్కినేని వారసుడు.. నాగచైతన్య తమ్ముడు అక్కినేని అఖిల్ గురించి పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిన్న శుక్రవారం హీరో అఖిల్ పుట్టినరోజు సందర్భంగా కాస్త ఆలస్యం అయినా ఇన్స్టాగ్రామ్ వేదికగా హీరోయిన్ సమంత శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా అఖిల్ ఫొటో షేర్ చేసి.. ‘‘హ్యాపీ బర్త్డే అఖిల్. ఈ సంవత్సరమంతా నీకు మంచి …
Read More » -
9 April
TDP నేతలకు సీఎం జగన్ వార్నింగ్
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ ను పాలించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వంలో చేసిన అప్పులను కూడా తాము తీరుస్తున్నామని వైసీపీ అధినేత,ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నిన్న శుక్రవారం మీడియాతో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఏపీలో తమ ప్రభుత్వ హాయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీకి చెందిన నేతలకు రాష్ట్రంలో …
Read More » -
9 April
సరికొత్తగా కండల వీరుడు సల్మాన్ ఖాన్
దాదాపు మూడు దశాబ్ధాల స్టార్డమ్ అతని సొంతం. హిట్ సినిమాలే తప్పా ప్లాప్స్ లేని స్టార్ హీరో..ఇప్పటికి అతను మోస్ట్ వాంటేడ్ బ్యాచిలరే. ఇంతకు ఎవరు ఆయన అనుకుంటున్నారా.. అతనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఇప్పటిదాక హీరోగా అలరించిన సల్మాన్ ఖాన్ ఇక నుండి మెగా ఫోన్ పట్టుకుని స్టార్ట్ కెమెరా యాక్షన్ కట్ అని చెప్పబోతున్నారని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తొన్న సమాచారం . ఇందులో భాగంగా …
Read More » -
9 April
Tollywood లో విషాదం ..
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు.. నిర్మాత మన్నవ బాలయ్య ఈరోజు శనివారం కన్నుమూశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు విభిన్న పాత్రలల్లో నటించి ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలయ్య హైదరాబాద్ యూసుఫ్ గూడలోని తన నివాసంలో కన్నుమూశారు. అయితే ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బాలయ్య పుట్టిన రోజు కూడా ఈరోజు కావడం. 1958లో వచ్చిన …
Read More » -
9 April
మీరు వయాగ్రా వాడుతున్నారా..?
మీరు వయాగ్రా వాడుతున్నారా..?.. అయితే ఈ వార్త మీకోసమే.. మీరు చదవండి. సాధారణంగా అంగస్థంభన కోసం వినియోగించే వయాగ్రాతో చాలా సమస్యలున్నాయనంటున్నారు వైద్య నిపుణులు. ఎక్కువగా వయాగ్రా వాడితే కంటి చూపును కోల్పోయే ప్రమాదం చాలా ఉందని వారు చెబుతున్నారు. కెనాడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా పరిశోధకులు చెబుతున్నారు. వయాగ్రా వాడకంతో పురుషాంగానికి రక్తసరఫరా పెరుగుతుంది. ఈ సమయంలో కండ్లకు రక్తం సరఫరా అవ్వడం తగ్గుతుంది.దీంతో కంటి చూపును …
Read More » -
8 April
కేసీఆర్ను ఇంటికి పంపడానికి గవర్నర్ ఎవరు?: ప్రొ.నాగేశ్వర్
తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ తీవ్రంగా తప్పుబట్టారు. తాను తలచుకుంటే ప్రభుత్వం పడిపోయేదని.. బడ్జెట్ సమావేశాలకు అనుమతివ్వకుండా 15 రోజులు పెండింగ్లో పెడితే అసెంబ్లీ రద్దయ్యేదంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నాగేశ్వర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారని.. ఆయన్ను ఇంటికి పంపడానికి గవర్నర్ ఎవరని నాగేశ్వర్ ప్రశ్నించారు. …
Read More » -
8 April
18 ఏళ్లు నిండిన వాళ్లందరికీ త్వరలో ప్రికాషన్ డోస్..
మనదేశంలోకి కొవిడ్ కొత్త వేరియంట్ వచ్చిందన్న ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ పంపిణీని మరింత ఎక్కువగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ ప్రికాషన్ డోసు ఇవ్వనుంది. ఏప్రిల్ 10 ఈ ప్రికాషన్ డోసు పంపిణీ ప్రారంభం కానుంది. అయితే ప్రైవేట్ కేంద్రాల్లోనే దీన్ని పంపిణీ చేయనున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకుని …
Read More » -
8 April
టెన్త్ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్
తెలంగాణలో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎగ్జామ్స్ సమయాన్ని అరగంట పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం కూడా ఇదే విధంగా సమయాన్ని పొడిగించారు. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పరీక్షల సమయాన్ని 2.45 గంటల నుంచి 3.15 గంటల వరకు పొడిగించినట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 70 శాతం సిలబస్నే అమలు చేస్తున్నామని.. క్వశ్చన్ పేపర్లో ఛాయిస్ ఎక్కువగా ఇస్తున్నామని …
Read More »