దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతూ వణుకు పుట్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,41,986 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే.. 24వేల కేసులు పెరిగాయి. మహమ్మారితో మరో 285 మంది మృతి చెందారు. పాజిటివ్ రేటు ఏకంగా 9.28%కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4లక్షల 72 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటివరకూ.. మొత్తం 3కోట్ల 44లక్షల మంది వైరస్ నుంచి కోలుకోగా, 4 లక్షల …
Read More »TimeLine Layout
January, 2022
-
8 January
TRS MLA ఇంట్లో అగ్నిప్రమాదం
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే ఇంట్లో అగ్ని ప్రమాద సంఘటన చోటు చేసుకుంది.రాష్ట్రంలోని కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది.ఈ రోజు శనివారం తెల్లవారుజామున ఇంట్లో గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే భార్య సరోజకు స్వల్ప …
Read More » -
8 January
కరోనా థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి – మంత్రి హరీశ్రావు
తెలంగాణలో రెండో డోసు వంద శాతం పూర్తయ్యేలా పని చేద్దామని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు.శుక్రవారం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్ రావుతో కలిసి అన్ని జిల్లాల వైద్యాధికారులు, పీవోలు, ఆశా కార్యకర్తలతో మంత్రి హరీశ్రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మూడో వేవ్ ఎదుర్కొనేందుకు సన్నద్ధత, వ్యాక్సినేషన్, వైద్య సేవలు తదితర అంశాలపై ముఖ్యమైన సూచనలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మూడో వేవ్ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య …
Read More » -
8 January
కరోనాపై తెలంగాణ సర్కార్కు హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ పరిస్థితులపై వేసిన పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. రూలింగ్ పార్టీతో సహా అన్ని పార్టీలు కరోనా నిబంధనలు పాటించేలా చూడాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి టెస్టులు కూడా పెంచాలని వైద్యశాఖకు సూచించింది. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పాటించాలని …
Read More » -
7 January
దేశంలోఒకే రోజు ఏకంగా 1,17,100 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో ఏకంగా 1,17,100 కొత్త కేసులు వచ్చాయి. కరోనా బారిన పడి మరో 302 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 4,83,178కు చేరింది. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 7.74%కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3,71,363 యాక్టివ్ కేసులున్నాయి. ఇక నిన్న 90వేల కేసుల రాగా.. ఒక్కరోజులో 27వేల కేసులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Read More » -
7 January
మెదడు పనితీరు నెమ్మదిస్తే ఇది చేయాలి..?
సహజంగా మన మెదడు పనితీరు నెమ్మదిస్తే కొన్నిసార్లు మతిమరుపు, ఆలోచనల్లో తడబాటు వంటి సమస్యలు పెరుగుతాయి. వయసు, పౌష్టికాహారలోపం కూడా కొన్నిసార్లు ఇందుకు కారణమే. ఈ ఇబ్బందులను అధిగమించాలంటే స్ట్రాబెర్రీ, నారింజ మొదలైన పండ్లు తినాలి. వీటిలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే.. మిరియాలు, బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, చెర్రీ పండ్లలో ఉండే పోషకాలు మెదడు పనితీరు మెరుగుపరుస్తాయి.
Read More » -
7 January
తెలంగాణలో Inter ఫెయిల్ అయిన విద్యార్థులకు మరో Good News
తెలంగాణలో ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ సర్కార్.. మరో గుడ్ న్యూస్ చెప్పింది. రీవాల్యూ యేషన్, రీకౌంటింగ్ కోసం అప్లై చేసిన వారు.. తమ దరఖాస్తును శుక్రవారం సాయంత్రం 5గంటల నుంచి రద్దు చేసుకునే అవకాశం కల్పించింది. విద్యార్థులు చెల్లించిన ఫీజు తిరిగి పొందవచ్చని పేర్కొంది. ఫిబ్రవరి 1 నుంచి తమ కళాశాల ప్రిన్సిపాళ్ల ద్వారా నగదు తీసుకోవచ్చని తెలిపింది.
Read More » -
7 January
ఉదయం నిద్రలేవగానే వీటిని చూడకూడదు. చూస్తే ఇక అంతే..?
ఈరోజుల్లో నిద్రలేవగానే చాలా మంది మొబైల్ ఫోన్స్ చూడటం.. ఎఫ్బీ మొదలు ట్విట్టర్.. మెసెంజర్ మొదలు వాట్సాప్ వరకు అన్ని సోషల్ మీడియా వేదికల్లో విజృంభిస్తుంటారు. అంతే కాకుండా నిద్ర లేవగానే అద్దం చుడటం లాంటివి ఏన్నో చేస్తుంటారు. ఈ సందర్భంగా నిద్రలేవగానే వీటిని అస్సలు చూడకూడదు. చూస్తే అంతే..అందుకే ఎవి చూడకూడదో తెలుసుకుందాం ఇప్పుడు. > సింక్లో ఉన్న గిన్నెలను.. > ఆగిపోయిన గడియారాన్ని.. > జంతువుల చిత్రాలను చూడకూడదు. …
Read More » -
7 January
సీఎం జగన్ కు RGV ఉచిత సలహా ..జగన్ పాటిస్తాడా..?
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి నిత్యం ఏదోక వార్తతో వివాదాల్లో నిలిచే సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఉచిత సలహా ఇచ్చాడు. ఇందులో భాగంగా ఆర్జీవీ ఓ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు సీఎం జగన్ చుట్టూ ఉంటూనే తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయనను తప్పు దారి పట్టిస్తున్నారని వర్మ అన్నాడు. ఇకనైనా …
Read More » -
7 January
మెగాస్టార్ సరసన శృతిహాసన్
పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి ‘సలార్’లో సందడి చేస్తున్న తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి శ్రుతిహాసన్ రీఎంట్రీ తర్వాత మంచి ఊపు మీదున్న మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి-బాబీ కాంబినేషన్లో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు శ్రుతిహాసన్ ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే.. దీనిపై చిత్ర …
Read More »