TimeLine Layout

December, 2021

  • 31 December

    తెలంగాణలో కొత్తగా మరో ఐదు ఒమిక్రాన్ కేసులు

    తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 67కు పెరిగింది. వీరిలో 22మంది కొత్త వేరియంట్ నుంచి కోలుకున్నారు. కాగా గత 24 గంటల్లో కొత్తగా 280 కరోనా కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. మహమ్మారి వల్ల ఒకరు చనిపోయారు. నిన్న మరో 206 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,563 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య …

    Read More »
  • 31 December

    గోంగూర ఉపయోగాలివే..

    గోంగూర ఉపయోగాలివే.. – గోంగూరలో పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజ లవణాలుంటాయి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. -రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. – విటమిన్ ఎ, బి 1, బి 2, బి 9, సి ఎక్కువగా ఉంటుంది. – విటమిన్ ఎ తో కంటి సమస్యలు, బి కాంప్లెక్స్లో -దంత సమస్యలు దూరమవుతాయి. – ఎముకలు పటిష్టమవుతాయి. – ఫోలిక్ యాసిడ్, మినరల్స్ అధికంగా …

    Read More »
  • 31 December

    కొత్తిమీరతో అనేక ప్రయోజనాలు

    కొత్తిమీరతో ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కొత్తిమీర కంటి చూపును పెంచడంలో సాయపడుతుంది కొత్తిమీర ఆకుల్లో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి కొత్తిమీర తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది కొత్తిమీర తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది

    Read More »
  • 31 December

    Bollywood ఎంట్రీపై సాయిపల్లవి క్లారిటీ

    తెలుగు, తమిళ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయిపల్లవి. తాజాగా శ్యామ్ సింగరాయ్ మూవీలో దేవదాసి పాత్రలో నటించి మెప్పించిన ఆమె.. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుందనే ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన సాయిపల్లవి.. ‘బాలీవుడ్ లో నటించేందుకు సిద్ధంగా ఉన్నా. అయితేస్క్రిప్ట్ ఎంతో ముఖ్యం. ఇప్పటికిప్పుడు బాలీవుడ్లోకి అడుగుపెట్టలేను. మంచి కథ, పాత్ర ఎంతో అవసరం’ అని చెప్పింది.

    Read More »
  • 31 December

    న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో పలు ఆంక్షలు

    న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో పలు ఆంక్షలు విధించిన పోలీసులు.. క్యాబ్ డ్రైవర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. క్యాబ్ డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలన్న పోలీసులు.. రాత్రి వేళల్లో క్యాబ్ బుక్ చేస్తే, డ్రైవర్లు రద్దు చేయటానికి వీల్లేదన్నారు. క్యాబ్ సర్వీసును రద్దు చేస్తే రూ.500 జరిమానా వేస్తామన్న పోలీసులు.. సమస్య వస్తే 9490617111 నెంబర్కు వాట్సాప్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.

    Read More »
  • 31 December

    టెస్ట్ క్రికెట్ కు క్వింటన్ డీకాక్ వీడ్కోలు

    సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డీకాక్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. భారత్ తో జరిగిన  తొలి టెస్టులో సౌతాఫ్రికా ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు డీకాక్ ప్రకటించాడు. వన్డేలు, టీ20లు ఆడనున్నట్లు ఈ 29 ఏళ్ల వికెట్ కీపర్ తెలిపాడు. కాగా, ఇప్పటివరకు 54 టెస్టులు ఆడిన డీకాక్.. 3,300 రన్స్ చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 22 …

    Read More »
  • 31 December

    సొంతగూటికి మాజీ మేయర్ రవీందర్ సింగ్

    తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ సీఎం కేసీఆర్ ను కలిశారు. దీంతో ఆయన మళ్లీ  టీఆర్ఎస్ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రవీందర్ సింగ్ టీఆర్ఎస్కు రెబెల్ గా పోటీ చేశారు. ఈ క్రమంలోనే పార్టీపై, మంత్రి గంగులపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనకు బీజేపీ కూడా మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీలో చేరతారని వార్తలొచ్చాయి. కానీ తాజాగా సీఎం …

    Read More »
  • 31 December

    సంక్రాంతి తర్వాత ఆర్టీసీ ఛార్జీల పెంపు

    తెలంగాణలో ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పెంపు ఖాయం కాగా, ప్రజలపై మరో భారం పడనుంది. సంక్రాంతి తర్వాత ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పల్లెవెలుగు బస్సులకు కి.మీ.కు 25 పైసలు, ఎక్స్ప్రెస్ ఆ పైన బస్సులకు కి.మీ.కు రూ.30 పైసల చొప్పున పెంచాలన్న TSRTC ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వానికి చేరగా, అనుమతి రావాల్సి ఉంది. సంక్రాంతి తర్వాత దీనికి సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం.

    Read More »
  • 31 December

    ఏపీలో మందుబాబులకు Good News

    ఏపీలో నూతన సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్ల సమయాన్ని ప్రభుత్వం పొడిగించింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచి ఉంచేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. సాధారణంగా బార్లు ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు తెరిచి ఉంటాయి. ఇవాళ ఒక్క రోజు గంట సమయం పెంచారు. అలాగే మద్యం దుకాణాలు రాత్రి 9 గంటలకే మూసేయాల్సి ఉండగా 10 గంటల వరకు …

    Read More »
  • 30 December

    దేశానికే ఆదర్శం తెలంగాణ రైతు బంధు పథకం….

    దేశ ఆర్ధిక వ్యవస్థకి ప్రధానమైన వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయాలి….. వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా మార్చాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుకు వెళ్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు అన్నారు. పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రైతుల ఖాతాలలో రైతు బందు డబ్బులు జమ చేస్తున్న సందర్బంగా సీఎం కేసీఆర్ గారికి కృతఙ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్ర పటానికి ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పాలాభిషేకం …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat