TimeLine Layout

October, 2021

  • 24 October

    పాత రికార్డులను తిరగరాస్తున్న రాధే శ్యామ్ టీజర్

    సాహో చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన చిత్రం రాధే శ్యామ్. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలోతెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. అయితే ప్ర‌భాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్రం నుండి టీజ‌ర్ విడుద‌లైంది. మోస్ట్ అవైటెడ్ టీజర్ సింగిల్ గా రిలీజ్ అయిన టీజ‌ర్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తో రికార్డులు కొల్లగొడుతుంది. టాలీవుడ్‌లో ఏ హీరో సినిమా టీజ‌ర్‌కి రాని విధంగా భారీ వ్యూస్ రాబ‌డుతుంది.రాధే …

    Read More »
  • 24 October

    వాళ్లకు లీగల్ నోటీసులు పంపిన తమన్నా

    ఇన్నాళ్లు హీరోయిన్‌గా అల‌రించిన త‌మన్నా యాంక‌ర్‌గాను త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్న విష‌యం తెలిసిందే. తమన్నా భాటియా హోస్ట్‌గా మాస్టర్ చెఫ్ వంటల కార్యక్రమం జెమినీ టెలివిజన్‌లో ఆగస్టు 21వ తేదీన ప్రారంభమైంది. ఈ షోలో జడ్జీలుగా సంజయ్ తుమ్మ, మహేష్ పడాల, చలపతిరావు వ్యహరించారు. అయితే ఆరంభంలో ఈ షో మంచి రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. రాను రాను షోకి ఆద‌ర‌ణ ద‌క్క‌క‌పోవ‌డంతో త‌మ‌న్నా స్థానంలో అన‌సూయ‌ని తీసుకున్నారు.అనసూయ రంగ …

    Read More »
  • 24 October

    మనసు మార్చుకున్న మెగాస్టార్

    ప్రస్తుతం తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా ‘గాడ్ ఫాదర్’ మూవీ తెరకెక్కుతోంది. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. దీని తర్వాత మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాను పట్టాలెక్కించాలనుకున్నారు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్‌గానిలిచిన ‘వేదాళం’కు రీమేక్. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఇందులో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ మెగాస్టార్‌కు చెల్లిగా నటిస్తోంది. దీని తర్వాత బాబీ దర్శకత్వంలో …

    Read More »
  • 24 October

    పండుగలా టీఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది వేడుకలు

    టీఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది వేడుకలను పండుగలా జరుపుకుందామని ఎంపీ సంతోష్‌ కుమార్‌ అన్నారు. ఎంపీ రంజిత్‌ రెడ్డి, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పార్టీ నాయకులతో కలిసి హైటెక్స్‌లో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో 20 ఏండ్ల ప్రస్థానం గర్వించదగిన క్షణాలు అని చెప్పారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ వెంట ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు ఉన్నారు.టీఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవ …

    Read More »
  • 23 October

    ఆత్మబంధువు – దళిత సంక్షేమ బంధం’ పుస్తకం ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

    ఆత్మబంధువు – దళిత సంక్షేమ బంధం’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ప్రగతి భవన్‌లో ఆవిష్కరించారు. ఈ పుస్తకం కవి, రచయిత, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో రూపొందింది. దళితబంధుపై జరుగుతున్న ప్రగతిశీల కృషినంతా ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు జూలూరి తెలిపారు. అనంతరం, తమ కుమార్తె వివాహానికి హాజరుకావాలని ముఖ్యమంత్రికి జూలూరు గౌరీశంకర్ దంపతులు శుభపత్రిక అందజేసి, ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మంత్రులు జి. …

    Read More »
  • 23 October

    ఎవ‌రెన్ని కుట్ర‌లు చేసినా ‘గెల్లు’ గెలుపు ఖాయం – మంత్రి KTR

    ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని చీకటి ఒప్పందాలు చేసినా.. టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదాలతో తప్పకుండా గెలుస్తారు అని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. హైటెక్స్ ప్రాంగ‌ణంలో ప్లీన‌రీ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ హుజురాబాద్‌లో పోటీ చేస్తున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మాటను వారు కాదని …

    Read More »
  • 23 October

    పట్టాభిరామ్‌కు ఏపీ హైకోర్టు బెయిల్‌

    ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు కేసులో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. పట్టాభిరామ్‌ ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఏపీ సీఎంపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బుధవారం రాత్రి విజయవాడ పోలీసులు పట్టాభిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

    Read More »
  • 23 October

    రకుల్ ప్రీత్ సింగ్ జైలుకెళ్ళే అవకాశం. ఎందుకంటే..?

    టాలీవుడ్ లో పెళ్లి బాజాలు పరంపర కొనసాగుతూనే ఉండగా విడాకుల లిస్ట్ కూడా పెరిగిపోతుంది. అమల పాల్, శృతి హాసన్ వంటి హీరోయిన్స్ తమ పెళ్లిళ్లు పెటాకులు చేసుకోగా.. తాజాగా సమంత విడాకుల అంశం అయితే టాలీవడ్ లో సంచలనం రేపింది. ఈ తరుణంలో మరో స్టార్ హీరోయిన్ పెళ్లి కూడా క్యాన్సిల్ అవ్వనున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైపోయింది. ప్రముఖ జ్యోతిష్యులు ఈ అంశాన్ని ద్రువీకరిస్తున్నారు. బాలీవుడ్ యంగ్ …

    Read More »
  • 23 October

    టీఆర్ఎస్ ప్లీన‌రీకి స‌ర్వం సిద్ధం : TRS Wp కేటీఆర్

    ఈ నెల 25న హైటెక్స్ వేదిక‌గా జ‌రగ‌బోయే టీఆర్ఎస్ పార్టీ ప్లీన‌రీకి ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. శ‌నివారం ఉద‌యం ప్లీన‌రీ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.అక్టోబ‌ర్ 25న ఉద‌యం 10 గంట‌ల‌కు ప్లీన‌రీ ప్రారంభం అవుతుంది అని కేటీఆర్ తెలిపారు. 6 వేల పైచిలుకు ప్లీన‌రీ ప్ర‌తినిదుల‌కు స్వాగ‌తం ప‌లికేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ప్లీన‌రీ ప్రాంగ‌ణంలో రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ …

    Read More »
  • 23 October

    పోడు భూముల‌పై సీఎం కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌..

    తెలంగాణ రాష్ట్రంలోని పోడు భూముల స‌మ‌స్య ప‌రిష్కారంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి సమీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మీక్షా స‌మావేశంలో అడవుల ప‌రిర‌క్ష‌ణ‌, హ‌రిత‌హారంపై చ‌ర్చిస్తున్నారు. పోడు భూముల స‌మ‌స్య ప‌రిష్కారం కోసం కార్యాచ‌ర‌ణ రూపొందించ‌నున్నారు. అడ‌వులు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై, హ‌రిత‌హారం ద్వారా విస్తృత ఫ‌లితాల కోసం ప్ర‌ణాళిక‌ల‌పై చర్చించ‌నున్నారు. పోడు స‌మ‌స్య‌పై అట‌వీ, గిరిజ‌న సంక్షేమ శాఖ‌ల అధికారులు మూడు రోజుల పాటు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat