వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ …
Read More »TimeLine Layout
September, 2021
-
2 September
జలదృశ్యం నుండి సుజల దృశ్యం..
‘సిపాయిల తిరుగుబాటు విఫలమైందనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం..’ పాట తెలంగాణ ఉద్యమ సమయంలో మార్మోగింది.ఈ పాట నాటి ఉద్యమనేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ రచించారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్దేశం ముందుగానే ప్రజల్లోకి ఒక సంకేతంగా పంపారు. రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందంటూ గులాబీ జెండాను భుజాన పెట్టుకొని ఒక్కడిగా మొదలై కోట్ల జనులను ఏకం చేసి కొట్లాడి తెలంగాణ తెచ్చిండ్రు …
Read More » -
1 September
ట్విట్టర్లో 30 లక్షల మార్క్ చేరుకున్న కేటీఆర్
సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల్లో కేటీఆర్ ఒకరు. ప్రభుత్వ కార్యక్రమాల్లో నిత్యం నిమగ్నమయ్యే మంత్రి కేటీఆర్.. ఎవరికీ ఏ ఆపదొచ్చినా క్షణాల్లో స్పందించి, ఆదుకునే గొప్ప నాయకుడు కేటీఆర్. ఎల్లప్పుడూ ట్విట్టర్లో యాక్టివ్గా ఉండే కేటీఆర్.. 30 లక్షల మార్క్ను చేరుకున్నారు. అంటే ట్విట్టర్లో కేటీఆర్ ఫాలోవర్స్ సంఖ్య ఇప్పుడు 30 లక్షలకు చేరింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ …
Read More » -
1 September
మీ ఓటు ఎటువైపు.. కుట్టు మిషన్లకా.. కళ్యాణలక్ష్మికా..?
మీ ఓటు ఎటువైపు.. కుట్టు మిషన్లకా.. కళ్యాణలక్ష్మికా..? అరవై రూపాయాల గోడ గడియారానికా.. కేసీఆర్ కిట్కా..? రూపాయి బొట్టుబిళ్లకా.. రూ.2016 పెన్షన్లకా..? అని మంత్రి హరీశ్రావు ఓటర్లను ఉద్దేశించి అడిగారు. వీటిలో ఏది ఉపయోగమో ఆలోచించాలని ఓటర్లకు ఆయన సూచించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దమ్మక్కపేటలో యాదవ భవన నిర్మాణ పనులకు మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. గెల్లు శ్రీను ఉద్యమకారుడు. 20 ఏండ్లు …
Read More » -
1 September
ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన మంత్రి పువ్వాడ..
దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ వద్ద సెప్టెంబర్ 2న తెరాస పార్టీ జాతీయ కార్యాలయ నిర్మాణ శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ గారు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారితో కలిసి పాల్గొనేందుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుండి ముఖ్యమంత్రితో కలిసి బయలుదేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారి చేతుల మీదుగా జరిగే భూమి …
Read More » -
1 September
మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. పదిహేను రోజుల వ్యవధిలో సిలిండర్ ధరలు పెరగడం ఇది రెండోసారి. గత నెల 17న గ్యాస్ బండ ధరలు పెంచిన చమురు కంపెనీలు మరోసారి వినియోగదారులపై భారం మోపాయి. గృహావసరాలకోసం వినియోగించే నాన్ సబ్సిడీ సిలిండర్ ధరను రూ.25 పెంచాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.884.50కు పెరిగింది. అదేవిధంగా వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 …
Read More » -
1 September
తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ పదవీ బాధ్యతల స్వీకరణ
బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బుర్రావెంకటేశం, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించిన బిసి కమిషన్ ఛైర్మన్, సభ్యులు.నూతనంగా నియమితులైన బిసి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం క్రుష్ణమోహన్ రావు, సభ్యులు కిషోర్ గౌడ్, సంపత్, శుభప్రదపటేల్ ఈరోజు బుదవారం ఖైరతాబాద్లోని బిసి కమిషన్ కార్యాలయంలో కుటుంబ సభ్యల సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బిసి సంక్షేమ …
Read More » -
1 September
కోవిడ్19 నివారణలో కీలకం కానున్న అత్యంత విష సర్పం
అత్యంత విష సర్పమే.. కోవిడ్19 నివారణలో కీలకం కానున్నది. బ్రెజిల్ అడవుల్లో కనిపించే సర్పం జరారాకుసో ( Jararacussu pit viper )కు చెందిన విషంతో కోవిడ్19ను అంతం చేయవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధ్యయన నివేదికను సైంటిఫిక్ జర్నల్ మాలిక్యూల్స్లో ప్రచురించారు. రక్తపింజర జరారాకుసో విషంలో ఉండే అణువులు.. కోవిడ్ వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ సర్ప విష అణువులు కోతుల్లో 75 …
Read More » -
1 September
మొదలైన పవన్ బర్త్ డే వేడుకలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కాని, పవన్ బర్త్ డే వేడుకలు కాని ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. రేపు పవన్ 50వ బర్త్ డే సందర్భంగా ఈ సారి అభిమానులు బర్త్ డే సెలబ్రేషన్స్ ప్రత్యేకంగా జరపాలని భావిస్తున్నారు. ఒకవైపు పవన్ బర్త్ డే హంగామాతో పాటు మరోవైపు ఆయన పేరుతో పలు …
Read More » -
1 September
విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో రాగిజావ, బెల్లం, మొలకలు
కరోనా నేపథ్యంలో విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించేందుకు చర్యలు చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు రాగిజావ, బెల్లం, లేత మొలకలను అందించనున్నారు. ఇందుకు కేంద్ర విద్యాశాఖ సైతం ఆమోదం తెలిపింది. 2021-22 మధ్యాహ్న భోజన పథకం ప్రాజెక్ట్ ఆమోదిత మండలి (పీఏబీ) మినట్స్ను ఇటీవలే కేంద్రం విడుదల చేసింది. ఈ ఏడాదికి 16,828 పాఠశాలల్లో 59 రోజులపాటు 7.75 లక్షల మందికి రాగిజావ, 7,277 పాఠశాలల్లో 61 …
Read More »