బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకి గాయాలయ్యాయని సోషల్ మీడియాలో వార్త ఒకటి వైరల్ అవుతోంది. ప్రస్తుతం ప్రియాంక ‘సిటాడెల్’ సినిమా కోసం షూటింగ్ లో పాల్గొంటోంది. దీనిలో భాగంగా ఆమెకి ముఖంపై గాయమైంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రియాంక చోప్రా షూటింగ్ సమయంలో తాను గాయపడినట్లు స్వయంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించింది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తునప్పుడు ప్రియాంకకు ఈ గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఐ బ్రోపై …
Read More »TimeLine Layout
August, 2021
-
28 August
వేరుశనగ పంటను ప్రోత్సహిస్తాం -మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో వేరుశనగ పంటను ప్రోత్సహిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయంగా వేరు శనగకు డిమాండ్ ఉందని చెప్పారు. ఈ నేపథ్యంల రాష్ట్రంలో వేరుశనగ పంట సాగును పెంచుతామని వెల్లడించారు. నల్లగొండ పర్యటనలో భాగంగా చిట్యాలలోని రైతు సత్తిరెడ్డి పొలంలో వంకాయ పంటసాగును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో వేరుశనగ పంటను ప్రోత్సహిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3లక్షల 75 వేల ఎకరాల్లో పంట సాగవుతున్నదని చెప్పారు. త్వరలో …
Read More » -
28 August
పెళ్ళి ఇంట విషాదం
తెలంగాణలో నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని పాండవపూర్ వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నవ వధువు మౌనిక (25), ఆమె తండ్రి రాజయ్య (50) మృతి చెందారు. పెండ్లి కొడుకుతో పాటు కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. కడెం మండలం పాత మద్దిపడగకు చెందిన రాజయ్య.. ఈ నెల 25న మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడితో తన కూతురి వివాహం …
Read More » -
28 August
దేశంలో మరోమారు పెరిగిన కరోనా కేసులు
దేశంలో మరోమారు కరోనా కేసులు పెరిగాయి. శుక్రవారం 44 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 46 వేలకు పెరిగాయి. ఇవి నిన్నటికంటే 12 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో మైళురాయిని అధిగమించింది. 24 గంటల్లో కోటి మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది. దేశంలో కొత్తగా 46,759 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,26,49,947కు …
Read More » -
28 August
ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను కలిసిన దసరా ఉత్సవ కమిటి..
రానున్న దసరా పండుగ నేపద్యంలో ఉర్సు రంగలీలా మైదానంలో ఏర్పాటు చేయబోయే ఉత్సవాల గురించి దసరా ఉత్సవ కమిటి నాయకులు శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసారు..ఈ కార్యక్రమంలో దసరా ఉత్సవ కమిటి అద్యక్షుడు నాగపురి సంజయ్ బాబు,ప్రధాన కార్యదర్శి బండి కుమారస్వామి,ప్రోగ్రాం కన్వీనర్ వడ్నాల నరేందర్,కోశాదికారి మండ వెంకన్న గౌడ్,ఉపాద్యక్షులు వంగరి కోటి,మేడిద మదుసూదన్,వెల్ధి శివమూర్తి,కార్యనిర్వహణ కార్యదర్శి దమరకొండ …
Read More » -
28 August
హుజూరాబాద్ లో దళితబంధు ఇంటింటి సమగ్ర సర్వే
దళితబంధు ఇంటింటి సమగ్ర సర్వే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం ప్రారంభమైంది. సర్వే కోసం దళితవాడలకు వచ్చిన అధికారుల బృందాలు దళితులతో మమేకమై వివరాలు సేకరించాయి.ఇంటింటికి వెళ్లిన అధికారులు ఒక్కో కుటుంబంతో 20 నిమిషాలపాటు మాట్లాడి సమగ్ర వివరాలు సేకరించారు. రేషన్ కార్డు, ఆధార్కార్డు, భూముల వివరాలు తెలుసుకున్నారు. సొంత ఇల్లా లేక అద్దె ఇల్లా అని ఆరా తీశారు. పాత బ్యాంకు ఖాతా వివరాలను తీసుకున్నారు. వారి …
Read More » -
28 August
దళితబంధు దేశానికే పాఠం
తెలంగాణ కోసం కదిలిననాడు నావెంట మీరంతా కదిలిండ్రు, రాష్ర్టాన్ని సాధించుకొనేదాకా నావెంట నడిచిండ్రు. నేను కొట్లాడితే నాకు సహకరించిండ్రు. ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమానికి అండగా నిలబడిండ్రు. దళితుల అభివృద్ధి కోసం అదే ఉద్యమస్ఫూర్తితో నేను చేస్తున్న పోరాటానికి కూడా సహకారం అందించండి. పట్టుబడితే సాధించలేనిది ఏమీ లేదు. పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నం. అదే పట్టుదలతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నం. దళితుల సమగ్రాభివృద్ధి …
Read More » -
28 August
ఏం నర్సయ్య బాగేనా.. సర్పంచ్కు సీఎం కేసీఆర్ ఆప్యాయ పలుకరింపు
ఏం నర్సయ్య బాగేనా.. పిల్లలు బాగున్నారా? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ సర్పంచును ఆప్యాయంగా పలుకరించారు.కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లి కేసీఆర్ భవన్లో గురువారం రాత్రి బసచేసిన సీఎంను శుక్రవారం ఉదయం పలువురు మంత్రులు, అధికారులు కలిశారు. ఇదేసమయంలో మొగ్దుంపూర్ సర్పంచు జక్కం నర్సయ్య కలిసేందుకు రాగా.. సీఎం ఆయన చేతులు పట్టుకుని ఆప్యాయంగా పలుకరించారు. నర్సయ్య బాగేనా.. పిల్లలు బాగున్నారా.. అంటూ కుటుంబసభ్యుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. …
Read More » -
28 August
ఆ చిలుక మనదే.. పలుకు పరాయిది.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్..
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు. ఆ చిలుక మనదే.. పలుకు పరాయిది అని రేవంత్ను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పిచ్చి ప్రేలాపనలకు పాల్పడితే ప్రజలు తన్నితరిమేస్తే.. వచ్చి మల్కాజ్గిరిలో పడ్డాడు. ఆయనేదో భారతదేశానికి ప్రధాని అయినట్టు ఫీలవుతున్నాడు. ఆయనెవరో.. ఆయన స్థాయి ఏందో.. బతుకు …
Read More » -
28 August
సిరిసిల్ల నేతన్నల మాట.. రాత మార్చిన నేత కేటీఆర్
తెలంగాణ ఏర్పడక ముందు సిరిసిల్ల అంటే ఉరిశాల అనే నానుడితో వ్యవహరించిన దుర్భర స్థితి మనందరికీ తెలిసిందే. నాడు నేతన్నల ఆకలి చావులతో జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెక్కిన సిరిసిల్ల నేడు సిరిశాలగా మారి కోటి బతుకమ్మ చీరెలతో తెలంగాణ ఆడబిడ్డల ముఖాలలో సంబురాన్ని చూసుకొని మురుస్తోంది. చేతినిండా ముద్దతో కడుపు నింపుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అతి తక్కువ కాలంలోనే సిరిసిల్ల ప్రాంతంలో నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయినవి. ఈ …
Read More »