TimeLine Layout

August, 2021

  • 5 August

    డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం

    డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేపడుతామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. నిర్మల్‌ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద జరుగుతున్న వ్యర్థాల తొలగింపు పనులను గురువారం మంత్రి మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుత.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మోరీల్లో చెత్తా చెదారం పేరుకుపోయిందన్నారు.వ్యర్థాలను తొలగించి నూతనంగా మురికి కాలువలు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. …

    Read More »
  • 5 August

    పెగాస‌స్ స్పైవేర్ పై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

    పెగాస‌స్ స్పైవేర్ ( Pegasus Snooping) నిఘా అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ అంశంపై వ్య‌క్తిగ‌త విచార‌ణ చేప‌ట్టాల‌ని, హ్యాకింగ్‌కు సంబంధించిన అన్ని అంశాల‌ను బ‌హిర్గ‌తం చేయాల‌ని ఇప్ప‌టి వ‌ర‌కు సుప్రీంలో 9 పిటిష‌న్లు దాఖ‌లు అయ్యాయి. పిటీష‌న్ వేసిన‌వారిలో అడ్వాకేట్ ఎంఎల్ శ‌ర్మ‌, రాజ్య‌స‌భ ఎంపీ జాన్ బ్రిటాస్‌, ద హిందూ గ్రూపు డైర‌క్ట‌ర్ ఎన్ రామ్‌, ఆసియానెట్ ఫౌండ‌ర్ శ‌వి కుమార్‌, ఎడిట‌ర్స్ గిల్డ్ …

    Read More »
  • 5 August

    మూసీ నదికి కొత్త వన్నె

    ఒక‌ప్పుడు మురికి కూపంతో ఉన్న మూసీ.. ఇప్పుడు త‌ళ‌త‌ళ మెరుస్తోంది. మూసీ న‌దీ తీరం ప‌చ్చందాల‌తో భాగ్య‌న‌గ‌రానికే కొత్త వన్నె తీసుకోస్తోంది. ప‌చ్చిక బ‌య‌ళ్ల‌తో.. సుంద‌రంగా ముస్తాబైంది. నాగోల్ ప‌రిధిలో మూసీ న‌దిని ర‌మ‌ణీయంగా తీర్చిదిద్దారు. ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకునేలా వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్, పాక‌ల‌ను రూపొందించారు. 100 ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను పంద్రాగ‌స్టు రోజున ఆవిష్క‌రించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ …

    Read More »
  • 5 August

    భార‌త పురుషుల హాకీ టీమ్‌కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్ష‌లు

    టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య ప‌త‌కం సాధించిన భార‌త పురుషుల హాకీ టీమ్‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ట్వీట్ చేశారు. భార‌త హాకీ టీమ్ అద్భుత‌మైన చ‌రిత్ర‌ను సృష్టించింద‌ని కేటీఆర్ కొనియాడారు. మిమ్మ‌ల్ని చూసి ఈ దేశం గ‌ర్వ ప‌డుతుంద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు.

    Read More »
  • 5 August

    దేశంలో కొత్తగా 41,726 కరోనా కేసులు

    దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. మరోసారి 42వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,982 కొత్త కరోనా కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 41,726 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అవగా.. మరో 533 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,18,12,114కు పెరిగింది. ఇందులో 3,09,74,748 మంది బాధితులు …

    Read More »
  • 5 August

    తమన్నా సరికొత్త సాహసం

    టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒక‌రిగా ఉన్న త‌మ‌న్నా అందివ‌స్తున్న అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటుంది. త‌మన్నా కేవలం కమర్షియల్ పాత్రలు మాత్రమే కాకుండా హీరోయిన్ గా తనకు గుర్తింపు తెచ్చి పెట్టే సినిమాలను మరియు వెబ్ సిరీస్ లను చేయాలని ఆశ పడుతోంది. ముఖ్యంగా ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌తో త‌న టాలెంట్ నిరూపించాల‌ని అనుకుంటుంది. ఒక‌వైపు హీరోయిన్‌గా, మ‌రో వైపు ఐటెం సాంగ్స్ చేస్తూనే వెబ్ సిరీస్‌ల‌కు సిద్ధం అవుతుంది. ఇంకో …

    Read More »
  • 5 August

    ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు

    ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి.. కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. 1980 తర్వాత ఒలింపిక్స్‌ పతకాన్ని సాధించింది. ఆ సంవత్సరంలో స్వర్ణ పతకం గెలువగా.. ఆ తర్వాత పతకం గెలువడం ఇదే తొలిసారి. బుధవారం జర్మనీతో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. బలమైన ప్రత్యర్థిని భారత్‌ 5-4 తేడాతో చిత్తు చేసింది. 41 సంవత్సరాల సుధీర్ఘ …

    Read More »
  • 5 August

    మంత్రి పువ్వాడ ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్గో హోమ్ డెలివరీ

    తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్గో పార్సిల్, కవర్ సర్వీసుల ద్వారా హోం డెలివరీ సర్వీసులు ప్రారంభిస్తున్నామని ఖమ్మం ఆర్టీసీ అధికారులు తెలిపారు. గతేడాది జూన్ 19న మంత్రి పువ్వాడ ఆర్టీసీలో కార్గో సేవలు ప్రారంభించారు. అనతికాలంలోనే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజలకు కార్గో సేవలు మరింత చేరువయ్యాయి. రోజురోజుకు పెరుగుతున్న వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఖమ్మం నగరంలో …

    Read More »
  • 5 August

    లాడ్జి అంటే.. చెప్పుతో కొడ్తా

    లాడ్జి వ్యవహారం అంటూ క్యూ న్యూస్‌లో తీన్మార్‌ మల్లన్న వాడిన భాషపై బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం ఓ వీడియోను విడుదల చేసిన యువతి తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ నవీన్‌కుమార్‌పై విరుచుకుపడింది. లాడ్జి వ్యవహారం అని ఎట్లా అంటావని ప్రశ్నిస్తూ, చెప్పుతో కొడ్తానని తీవ్రంగా మండిపడింది. ‘న్యూస్‌లో నా ఫొటోలు ప్రసారం చేసేకంటే ఒక రోజు ముందు ఏదైనా ఉంటే మీరు మీరే చూసుకోండి అని మెస్సేజ్‌ పెట్టిన. …

    Read More »
  • 5 August

    రెండున్నర గంటలు.. 4.5 కిలోమీటర్ల నడక

    వాసాలమర్రి గ్రామంలో మీదివాడ, కిందివాడ పేరుతో రెండు ఎస్సీవాడలున్నాయి. మొత్తం 76 కుటుంబాలు ఉన్నాయి. మీదివాడ.. ఊరికి తూర్పువైపున, కిందివాడ ఊరికి పడమర దిక్కు ఉన్నాయి. వీటిల్లో కొన్ని చోట్ల సీసీరోడ్లు ఉండగా, మరికొన్ని గల్లీల్లో మట్టిరోడ్లు మాత్రమే ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ తన పర్యటనను కిందివాడ నుంచి ప్రారంభించారు. మీదివాడను, కిందివాడను అనుసంధానం చేసే సీసీరోడ్డు మీదుగా సీఎం పర్యటిస్తారని అధికారులు భావించారు. కానీ వారి అంచనాకు భిన్నంగా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat