ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల స్వాగతాలతో ఆద్యాంతం విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా కర్నూలు జిల్లా బేతంచర్ల మండలంలో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, బేతంచర్ల గ్రామం వద్ద వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 200 కిలోమీటర్లకు చేరుకుంది. కాగా, ఈ నేపథ్యంలో జగన్ తన ప్రజా …
Read More »