ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 6.5 లక్షల మార్కుని దాటేశాయి. గురువారం కొత్తగా 7,855 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 6,54,385కి పెరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో మరోసారి వెయ్యికిపైగా కేసులు నమోదవగా.. ప్రకాశంలో 927 కేసులు బయటపడ్డాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 8,807 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో మరో 52 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. చిత్తూరులో 8, అనంతపురంలో 6, …
Read More »ప్రధాని మోదీకి బాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఏపీలో ప్రాథమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగంలో ఆర్టికల్స్ 19, 21 ఉల్లంఘనలు జరుగుతున్నాయని అన్నారు. వైకాపా ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని… ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేస్తున్నారని …
Read More »మరణం లేని మహానేత వైఎస్సార్
ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన తండ్రి, ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీఎం జగన్ నివాళులర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జగన్.. వైఎస్సార్ మరణం లేని మహానేత అని వ్యాఖ్యానించారు. ఆరోగ్య శ్రీ 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత కరెంట్ లాంటి పథకాల రూపంలో ఆయన ఇప్పటికీ …
Read More »ఏపీలో మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ..
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు విషయం ఎటుతేలకపోవడంతో ఖాళీ అవుతున్న స్ధానాలపై అధికార పార్టీ దృష్టి సారించింది. మొత్తం నాలుగు స్ధానాలు ఖాళీ అవుతున్నాయి. మంత్రులు గా ఉంటూ రాజ్యసభకు ఎన్నిక కావడంతో పిల్లి సుభాష్ బోస్, మోపిదేవి వెంకటరమణలు తమ ఎమ్మెల్సీ పదవులకు సోమవారం రాజీనామా చేయనున్నారు . ఈ రెండిటితో పాటు , గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న టి. రత్నాభాయ్ , కంతేటి సత్యనారాయణరాజు ల పదవీకాలం …
Read More »జగన్ పై లోకేష్ ఫైర్
ఏపీలో టీడీపీ నాయకులపై దాడి చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని నారా లోకేష్ హెచ్చరించారు. జేసీ కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్పై మండిపడ్డారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందని పేర్కొన్నారు. జేసీ ప్రభాకర్రెడ్డి.. జగన్లా దేశాన్ని దోచుకోలేదన్నారు. దొంగ కేసులు పెడితే భయపడేది లేదని చెప్పారు. జగన్ మమ్మల్ని ఏమీ చేయలేరన్నారు. ఇలాంటి రాజకీయాలు తమిళనాడులో చూస్తున్నామని గుర్తుచేశారు. జేసీ …
Read More »ఎమ్మెల్యే ఆర్కే రోజా జీతభత్యాలు నెలకు రూ.3.82లక్షలు
ఏపీ అధికార వైసీపీ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు, నగరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఆ పార్టీ అధినేత ,సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏపీఐఐసీ చైర్మన్ పదవీతో గౌరవించిన సంగతి విదితమే. ఇటీవలే ఆర్కే రోజా చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో చైర్మన్ గా ఆర్కే రోజాకు నెలకు రూ.3.82 లక్షల ను జీత భత్యాలుగా కేటాయిస్తూ సర్కారు ఉత్తర్వులిచ్చింది. ఇందులో …
Read More »చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను గేలి చేసేవారు.. పార్టీ మారితేనే నిధులిస్తామనేవారు.. జగన్ చిన్న వయసులో
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి తన రాజకీయ పరిపక్వత చాటుకున్నారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవాన్ని తూర్పుగోదావరి జిల్లా కరప గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రారంభించారు. అక్కడే పైలాన్ను ఆవిష్కరించి, ఉద్యోగులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే సీఎం ఆవిష్కరించిన పైలాన్ లో టీడీపీ నేత శాసనమండలి నాయకుడు యనమల రామృష్ణుడి పేరు కూడా వేయించారు. గత పాలనలో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచినా …
Read More »పడవ ప్రమాద ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయం
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరిలో జరిగిన ప్రమాదం పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ వద్ద జరిగిన ప్రమాదం అత్యంత దురదృష్టకరం అని అయితే ఈ ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయం అన్నారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి …
Read More »సచివాలయాల ద్వారా 72 గంటల్లోగా అందే సర్వీసులు 115.. 1902 కాల్ సెంటర్ ప్రారంభం..
గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అక్టోబరు 2న సచివాలయాల ప్రారంభానికి సన్నాహాలపై సీఎం సమీక్షించారు. నాలుగు నెలల వ్యవధిలో 4 లక్షలకుపైగా నియామకాలు చేయగలిగామన్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు. గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లకు ఉద్దేశించిన కాల్ సెంటర్లలో ఉన్నవారికి శిక్షణ ఇస్తున్నామన్నారు అధికారులు.. ఫిర్యాదులు, సమస్యలను నివేదించడానికి 1902 కాల్ సెంటర్ను సిద్ధంచేస్తున్నామన్నారు. ప్రజల సమస్యలపై స్థానికంగా …
Read More »గడికోట శ్రీకాంత్రెడ్డికి కేబినెట్ ర్యాంక్
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అత్యంత ఆప్తుడైన ..శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్గా నియమితులైన రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డికి ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ కల్పించింది. అలాగే ప్రభుత్వ విప్లుగా నియమితులైన చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజాకు సహాయ మంత్రి హోదా కల్పించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన …
Read More »