మనలో చాలా మందికి లంచ్ కాగానే ఓ అర గంట కునుకు తీయడం అలవాటుగా మారింది. మధ్యాహ్నం సుష్టుగా భోజనం చేసి, అలా నడుంవాలిస్తే ఎంత హాయిగా నిద్రపడుతుందో..ముఖ్యంగా గృహిణులు, మధ్యవయస్కులు, వృద్ధులు పగటి పూట కాసేపు పడుకుని రిలాక్స్ అవుతారు.తిరిగి లేచి ఓ కప్పు టీ, లేదా కాఫీ తాగి..రోజువారీ పనుల్లో పడిపోతారు. కొందరు పదినిమిషాలు ఓ కునుకు తీసి లేస్తారు. మరి కొందరు కనీసం 2 గంటలైనా …
Read More »పంచాయతీ సమరం
తొలి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. బ్యాలెట్ విధానంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కు అధికారులు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు.ఫలితాల విడుదల తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామాల్లో బలమైన భద్రత ఏర్పాటు చేశారు. భోజనం తరువాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు తరువాత …
Read More »